
కోస్గి సభలో సిఎం రేవంత్ హామీ
మహబూబ్ నగర్ బ్యూరో, ఫిబ్రవరి 21, ప్రభాతవార్త: ఎన్నికల యుద్ధం విరామం మాత్రమే అని, రాష్ట్రంలోని 17పార్లమెంట్ స్థానాలకు 14 స్థానాల్లో విజయం సాధిస్తేనే గెలిచినట్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, పాలమూరు ఎండబెట్టారని దుయ్యబట్టారు. నారాయణపేట జిల్లా కోస్గి పర్యటనలో భాగంగా రూ.4400 కోట్ల అభివృద్ధిపనులకు శంకుస్థాపనచేసిన అనంతరం సాయంత్రం కోస్గి బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచి ప్రజల మహిళాసంఘాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం అభిమానం గుండెల నిండా ఉన్నందుకే నేడు సీఎంగా తిరిగి వచ్చానని చెప్పారు. పాలమూరు ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ కరీంనగర్లో నిలబడితే ఓడిపోతాననే భయంతో నాడు అక్కడి నుంచి పాలమూరుకు వలస వస్తే మహబూబ్ నగర్ నుంచి మనం గెలిపించి ఆదరిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించి కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టి ఒక్క ఎకరాకైన నీళ్లివ్వలేదన్నారు. పాలమూరు గడ్డకు, ఇక్కడి బిడ్డలకు క్షమాపణ చెప్పి మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాలని, ఓటు అడగాలని డిమాండ్ చేశారు. నమ్మించి నట్టేట ముంచాడని దుయ్యబట్టారు.ఆనాడు చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యంమంలోకి చీమలు పెట్టిన పుట్టలోకి పాములు జొర్రినట్లు ఉద్యమంలో వచ్చి తెలంగాణను పట్టిపీడించాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా ఏ మొఖం పెట్టుకొని మళ్లీ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో 14అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్టో బీఆర్ఎస్ అభ్యర్థులను బండకేసి కొట్టినా బుద్ధిరాలేదన్నారు. భీమా, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేశావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2లక్షల కోట్టు ప్రాజెక్టులకు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు.
Bu hikaye Vaartha dergisinin February 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha dergisinin February 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

అసెంబ్లీలో పాన్ ఉమ్మిన ఎమ్మెల్యే
పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్పీకర్! సిబ్బందితో కలిసి శుభ్రంచేసిన సభాపతి
వారం - వర్జ్యం
తేది: 01-03-2025

నేపాల్లో భూకంపం
భారత్, చైనా, టిబెట్లపైనా ప్రభావం

మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న అమెరికా
అదనపు సుంకాలపై చైనా ఆగ్రహం

అసెంబ్లీలోకి రాకుండా అతిశీ కారు అడ్డగింత
తీవ్ర నిరసనతో స్పీకర్కు లేఖ రాసిన ఢిల్లీ మాజీ సిఎం

రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్లది ముఖ్యపాత్ర
సోలార్ విద్యుదుత్పత్తిలో మహిళలకు సహకరించాలి బ్యాంకర్ల సమావేశంలో డి.సిఎం భట్టి
నా బ్యాగ్లు మోయకండి
మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోకండి కాంగ్రెస్ నేతలకు సూచించిన ఎఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్

అవి మృతదేహాలేనా?
సొరంగంలో కార్మికుల ఆనవాళ్లు గుర్తింపు.. జిపిఆర్ సాయంతో స్కానింగ్ టిబిఎం శకలాల వద్ద మెత్తని భాగాలు వదంతులు నమ్మొద్దన్న కలెక్టర్ సంతోష్
రాష్ట్రానికి నిధుల మంజూరు కిషన్ రెడ్డి నైతిక బాధ్యత
బహిరంగ లేఖలో సిఎం రేవంత్
2న రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ పర్యటన
తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ పర్యటించనున్నారు.