పర్యటక ప్రధాన ఆర్థికవనరుగా ఉన్న శ్రీలంక కొవిడ్తో దెబ్బతిని, కోలుకుంటున్న దశలో 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది.
ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువుల ను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయిం ది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షోభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37 శాతం తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40 శాతం తగ్గించుకున్నారు.తక్కువ ఇష్టపడే ఆహారం తినటం 68 శాతం తగ్గించుకోవాల్సి వచ్చింది. బయటి నుంచి ఆహారో త్పత్తులు నగరానికి రావటం తగ్గిన పడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin July 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin July 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం “కార్ట్యూ న్స్"
ఈ వారం “కార్ట్యూ న్స్\"
బకాయిలు వసూలు కావాలంటే?
వాస్తువార్త
ప్రత్యుపకారం నిష్పలం
ప్రత్యుపకారం నిష్పలం
కోటలకు కోట కొండవీటి కోట
ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.
చమత్కార శ్లోకాలు
మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.
సాధన చేస్తే గణితం సులభమే!
కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.