పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టకపోతే అది ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి...
పీరియడ్స్ అంటే రుతుస్రావం అనేది స్త్రీ శరీరంలో జరిగే ఒక సాధారణ ప్రక్రియ. దీని గురించి ఇప్పటికీ మహిళలకు సరైన సమాచారం లేదు. కొంతమంది మహిళలు దీని గురించి మాట్లాడటానికి వెనుకాడుతున్నారు. ఈ కారణంగా వారు పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత విషయంలో రాజీపడి, తమ ఆరోగ్యంతో ఆడుకుంటుంటారు. ఇది సరైనది కాదు.
‘సస్టయినబుల్ శానిటేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్' సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 52 శాతం మంది మహిళలు పునరుత్పత్తి వయస్సులో ఉన్నారు. అయితే చాలా తక్కువమంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తున్నారు.ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ప్రస్తుతం భారతదేశంలో రుతుక్రమ సమయంలో పరిశుభ్రత కాపాడుకోవడానికి శానిటరీ ప్యాడ్లు, టాంపాన్లు, మెనుస్ట్రువల్ కప్ లాంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అయినా కూడా భారత్లో ఇప్పటికీ 80 శాతం మహిళలు వాటిని ఉపయోగించటం లేదు. వీటికి బదులుగా పాత పద్ధతుల్లో అంటే పాత బట్టలు, ఆకులు ఉపయోగిస్తున్నారు. ఇవి వారికి ప్రాణాంతకం కూడా. గ్రామీణ ప్రాంతాల్లో పాత ఆచార వ్యవహారాలు రుతుక్రమ పరిశుభ్రతకు పెద్ద అడ్డంకిగా మారాయి.
మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకు అవసరం
యూటీఐ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.