
హీరోయిన్ రవీనా టండన్ వెబ్ సిరీస్ 'అరణ్యక్’తో ఓటీటీలో అడుగుపెట్టారు. ఇందులో ఆమె ఒక చిన్న పట్టణ పోలీసుగా నటించారు. ప్రేక్షకులు ఆమె నటనను ప్రశంసించారు.
ప్రసిద్ధ కన్నడ చిత్రం 'కేజీఎఫ్' చాప్టర్-2లో రవీనా సంజయ్త్కి జోడీగా కనిపించారు. కన్నడ రంగంలో ఆమెకు ఇదే తొలి ప్రవేశం.
2023లో భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ సత్కారం పొందారు. ఇలా రవీనాటండనికి సెకండ్ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.
51 ఏళ్ల రవీనా మాట్లాడుతూ “నేను ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాను. ఇది నాకు మంచి సెకండ్ ఇన్నింగ్స్. ప్రస్తుతం మహిళా కళాకారులకు మంచి సమయం నడుస్తోంది".
“90వ దశకంలో ఒక నటికి పెళ్ళైతే ఆమె కెరీర్ ముగిసిపోయేది. రిటైర్ అయ్యే వారు లేదా తల్లి, వదిన లాంటి పాత్రల్ని పోషించే వారు.ఇప్పుడు సంతోషకరమైన విషయమేమిటంటే ఎక్కువశాతం ఓటీటీ షోలకు మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. మేము ఇప్పటికీ స్ట్రాంగ్ రోల్స్ పొందుతున్నాము” అని చెప్పారు.
ఆమె నటించిన 'కర్మా కాలింగ్' అనే అయింది. రవీ వెబ్ సిరీస్ హిట్ దర్శకుల నటిగానే నిలిచారు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin March 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది