శోభా ముఖర్జీకి 39 ఏళ్లు. ఆమె తన భర్తతో కలిసి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఆనంద అపార్ట్మెంట్లో నివసిస్తోంది. వారికి కొడుకున్నాడు.పేరు ఆరవ్. అతనికి 7 ఏళ్లు. అన్నం తినిపించి నప్పుడల్లా చాలా మారాం చేస్తాడు. “కొన్నిసార్లు అస్సలు తినడు. తరచుగా తన ప్లేట్లో మెంతికూరను వదిలివేస్తాడు. కానీ అతను జంక్ ఫుడ్న చాలా ఇష్టంగా తింటాడు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ల లాంటి వాటిని. అతను భోజనం చేయకుండా మారాం చేసినప్పుడల్లా తిననప్పుడు చాలాసార్లు నేను అతనికి జంక్ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఆరవ్ జంక్ ఫుడ్ తినడం నాకు ఇష్టం లేదు. అతను ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తినాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.
ఈ సమస్య శోభదే కాదు. చాలామంది తల్లులు ఈ సమస్యతో బాధపడుతున్నారు.పిల్లలు బర్గర్లు, పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, మోమోస్, రోల్స్ మొదలైన వాటిని ఇష్టపడతారు. కానీ జంక్ ఫుడ్ పోషకాహారాన్ని అందించదు. ఇది ఊబకాయం, ఇతర రోగాలను మాత్రమే ఇస్తుంది.
పిల్లలు ముఖ్యంగా నెయ్యి, సొరకాయ, బచ్చలికూరతో సహా ఆకుపచ్చ కూరగాయలను తినడానికి ఇష్టపడరు. పండ్ల గురించి చెప్పాలంటే వారికి సపోటా, అరటిపండు అంటే ఇష్టం ఉండదు. పాలు తాగమంటే మూతి తిప్పుకుంటారు. అటువంటి పరిస్థితిలో వారికి ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని అందించడం ఒక సవాలు లాంటిది.
పిల్లలకు పౌష్టికాహారం తినిపించాలంటే, వారికి వండి పెట్టే, తినిపించే పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసి కొత్త పద్ధతులను అవలంబించాలి.పిల్లలకు పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందించడానికి కొన్ని స్మార్ట్ పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం:
మీరు తయారు చేసే ఆహారానికి మీరే పేరు పెట్టండి.
పిల్లలు వారు తినే ఆహారం పేర్లను విని బోరింగ్ గా ఫీలవుతారు. కాబట్టి మీరు తయారు చేసిన ఆహారానికి కొత్త పేరు పెట్టండి.ఉదాహరణకు బ్రెడ్ ఆమ్లెట్ పేరును సాధారణంగా కాకుండా ఎగ్గీ బాడ్కి మార్చండి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.