స్వాతంత్ర్యానికి, ప్రజా స్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా శాంతియుత పోరాటం భారతదేశానికి, ప్రపంచమానవాళికి మహోన్నత చరిత్రగా తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుందన్నారు. అందుకే మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతమైనదన్నారు. 75 ఏండ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలు మరువలేనివన్నారు.
ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తున్నాం.
1947లో 100మందిలో 12 శాతం అక్షరాస్యత ఉంటే.. ప్రస్తుతం అక్షరాస్యత 77 శాతానికిపైగా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే దేశం రెండో స్థానంలో ఉ దన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో టాప్ మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలిచిందన్నారు. బ్రిటన్ లో వాడుతున్న నాలుగు ట్యాబెట్లలో ఒకటి ఇండియాలోనే తయారు అవుతున్నాయన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించే ఘన విజయాలు శత్రువు ఎంత బలవంతుడైనా దాన్ని ఎదుర్కొనేందుకు అణు ఆయుధాల క్షిపణులు, తేజస్ యద్ధవిమానాలు తయారు చేశామన్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలతో పాటు అమెరికా ఆసక్తి చూపుతోందన్నారు. ఎందరో ఇండియన్లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. బ్రిటన్ లో భారతీయ సంతతి వ్యక్తి ప్రధాని రేసులో ఉన్నారని.. అగ్రరాజ్యంలో భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం భారతీయలు గర్వించే అంశాలుగా ఉన్నాయన్నారు. ప్రపంచంతో పోటీ పడి ప్రగతి సాధిస్తున్నామని.. ఆహార ధాన్యాల లోటుని దేశం అధిగమించిందన్నారు. 150 దేశాలకు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పారు.
రైతులకు అన్ని విధాలా సహాయం
هذه القصة مأخوذة من طبعة September 2022 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2022 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.