CATEGORIES
فئات
ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు
హాజరైన పలు రాష్ట్రాల ఎంపీలు

దివ్యాంగులకు యూడిఐడి స్మార్ట్ కార్డులు
అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు వన్ నేషన్, వన్ డిసెబులిటీపై కేంద్రం కసరత్తు

యాసంగికి జల గండం ..రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భ జలాలు..
ఎండుతున్న వరి పంటను చూసి దిగులు చెందుతున్న రైతన్న నాలుగు తడులు అందితే పంట చేతికొస్తుందని ఆవేదన.
టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

మంత్రుల భూములకే సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు మంత్రుల భూములకా లేక జిల్లా ప్రాంత ప్రజల సాగు భూములకా అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈసాల సురేష్ విమర్శించారు.

విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి స్టేషన్లో పునరాభివృద్ధి పనులు ప్రారంభం
ఓటర్-ఆధార్ కార్డు సీడింగ్పై సీఈసీ చర్చలు
ఓటరు ఐడీల్లో జరిగిన అవకతవకల ఆ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం
తెలంగాణకోసం పదవులు వదులుకున్న చరిత్ర మాది

జన జీవనంలోకి మావోయిస్టులు
భద్రాద్రి పోలీసుల ఎదుట 64 మంది లొంగుబాటు
పసుపు ధర పెంచి రైతులను ఆదుకోండి
కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

ప్రమాదం జరుగు స్థలంలో పుచ్చకాయల దుకాణం
స్పందించని జిపి అధికారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారుల్లో గుబులు

సిరులు కురిపిస్తున్న శక్తి సీడ్ వరి సాగు...
బొమ్మనపల్లిలో దాదాపు 50ఎకరాల్లో రైతుల సాగు.. పెట్టుబడితో పాటు శ్రమ తోడైతే అధిక లాభాలు..

రైస్ మిల్లర్స్ చేయూతతో రంజాన్ కిట్ల పంపిణి
సామాజిక సేవలో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఔదార్యం ప్రశంసనీయమన్నారు సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ .

అప్పుల ఊబిలోకి డ్వాక్రా సంఘాల మహిళలు!
• వడ్డీ తక్కువ వసూల్ ఎక్కువ •పర్యవేక్షణ లోపంతో గ్రామాలలో డ్వాక్రా మహిళల దుస్థితి

జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు
చొప్పదండి జ్ఞాన సరస్వతి ఆలయం లో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.

మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్
దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం ఫిక్కీ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

ఈషా ఫౌండేషన్కు సుప్రీంలో ఊరట
కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు పాటిస్తుందని వెల్లడి

ఒత్తిడిని ఓడించండి.. జీవితాన్ని గెలిపించండి
రాబోవు పది, ఇంటర్ వార్షిక పరీక్షల గురించి సాధారణంగా ప్రతి విద్యార్థికి కలిగే భయం, ఒత్తిడి వారి యొక్క మానసిక ఆరోగ్యం ప్రవర్తనా స్థితిని పూర్తిగా మార్చేలా చేస్తుంది.
నేటినుంచి టిజి ఎస్సెట్ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎస్సెట్ (ఇఎపిసెట్) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
చికెన్గున్యా వ్యాక్సిన్ తయారీకి డీల్
బయోలాజికల్ - ఈఫార్మా బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం
లోక్పాల్ ఉత్తర్వులపై సుప్రీం స్టే
హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ ఇచ్చిన ఉత్తర్వులపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది
హైడ్రాను మరింత పటిష్టం చేయాలి
భూ కబ్జాదారుల ఆటకట్టిస్తున్న హైడ్రా విలేకరుల సమావేశంలో శివారు ప్రాంత బాధితులు
కరెంట్తోక్తో ముగ్గురు మృతి
జిల్లాలోని బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.

23న స్వర్ణగోపుర మహాకుంభాభిషేకం
స్వర్ణగోపుర కుంభాభిషేకానికి సిఎంకు ఆహ్వానం
మక్తల్ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్కు ఫిర్యాదు
మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు.

తారక్ మీద ప్రెజర్ పడుతోందా
ఆగస్ట్ 14 విడుదల తేదీని గత ఏడాదే ప్రకటించిన యష్ రాజ్ ఫిలింస్ ఆ తేదీని మిస్ చేసుకోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఎటిఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డు?
• పలు డిజైన్ లను సిఎంకు చూపించిన అధికారులు • ఈ కార్డుల కోసం షార్ట్ టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధం

రాష్ట్రాలకు వరద సాయం
• ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయింపు