CATEGORIES
فئات
తెలంగాణలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో వర్షం
హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఫోన్ ట్యాపింగ్ కెటిఆర్ చిప్పకూడు తినాల్సిందే
చిప్పకూడు తినాల్సిందే
ఆ ఇద్దరూ కాళ్లు పట్టుకున్నా రానివ్వం
పార్టీలో ఉంటూనే వెన్ను పోటు పొడిచారు పిచ్చోని లెక్క ఆ ఇద్దరినీ నమ్మాను రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై కెటిఆర్ విమర్శలు చేవెళ్ల సమీక్షకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
కేజీవాల్కో ఆశీర్వాద్ దే
వీడియో ప్రచారం ప్రారంభించిన భార్య సునీత
బిఆర్ఎస్ మునిగిపోతున్న టెటానిక్ షిప్
ముందుగా జైలుకు వెళ్లేది హరీష్ రావే రాజపుష్పతో వెంకట్రామిరెడ్డి బంధం చెప్పాలి రఘునందన్ రావు డిమాండ్
కెసిఆర్ను వెన్నాడుతున్న పాపాలు
యాదగిరిగుట్ట పేరు మార్చడమే మొదటి తప్పు దేవుడిపేరుతో అక్రమాలు, అవినీతికి తెగించారు
ఆకులు రాలే కాలం ఇది
పనికి రాని ఆకులు చెత్తలో పడుతున్నాయి కష్టకాలంలో ఉంటే ద్రోహం చేసి వెళుతున్నారు పార్టీ వీడిన వారు కాళ్లు మొక్కినా వెనక్కి తీసుకోం పార్టీని వీడుతున్న వారిపై మండిపడ్డ హరీష్ రావు
మాపై సోషల్ మీడియాలో అవాస్తవాలు
మేం బిఆర్ఎస్ పార్టీని వీడేది లేదు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టీకరణ
కీలక ఫీచర్పై యూట్యూబ్ కసరత్తు : జంప్ అహేడ్ యూజర్లకు వెసులుబాటు
యూట్యూబ్ తన ప్లాట్ఫాంపై యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు న్యూ ఫీచర్లను జోడిస్తోంది.
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన తాండూరు యువకుడు
వాతావరణ మార్పు- ఆహార భద్రతపై చర్చ ఉపాధి హామీలో కలుపు నివారణ జోడించాలి విదేశీ కలుపు నివారణ ప్రధాన సమస్య ఏకో ఫౌండేషన్ సాయి సంపత్
కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది
కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు.
పోటీపరీక్షలపై అవగాహన సదసు
డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల విభాగం మరియు మహిళా సాధికారిత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో వచ్చే నోటిఫికేషన్ లపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మిషన్ భగీరథ నీళ్లు కలుషితం
రేగోడ్ మండలంలోని టీ లింగంపల్లి గ్రామం వద్ద మిషన్ భగీరథ నుండి వచ్చే త్రాగునీరు
మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న 'హ్యాపిడేస్'
టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలలో యూత్ మార్చిపోలేని చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది 'హ్యాపిడేస్'.
ఆ నౌక ఎందుకు బ్రిడ్జ్ న్ను ఢీకొట్టింది?
అమెరికాలోని బాల్టిమోర్(%దీశ్రీ ఎశీలీవ దీతీఱస్త్రవ %) పోర్టు నుంచి బయలుదేరిన దాలీ సరుకు రవాణా నౌక.. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ల్న ఢీకొన్న విషయం తెలిసిందే.
భూమిని తాకిన బలమైన సౌర తుఫాన్..
అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన
ఈ ఆహారంతో అల్జీమర్స్ రిస్కు చెక్..!
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గడం, అల్జీమర్స్ సహా పలు వ్యాధుల ముప్పు పెరగడం ఆందోళన రేకెత్తిస్తుంటుంది.
ముగిసిన సామాజిక బృందం తనిఖీ
వర్వైలే నిర్వహణలో నిర్లక్ష్యం రికవరీకి సిఫారసు సంజాయిషీ గడువు వారం అడిషనల్ డిఆర్డిఓ: బి.శిరీష
గర్భిణిలకు,తల్లులకు పోషన్ పక్వాడ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఐసిసి ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.
ఖర్గేకు ప్రధాని మోడీ భయపడుతున్నారు
కర్ణాటకలోని 20 లోక్సభ స్థానాలను గెలుస్తాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
నందికొట్కూర్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కరార్
- టిడిపి గెలుపుకు నడుం బిగిస్తాం. - మాండ్రా, గౌరు సహకారంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా జయ సూర్య
విద్యార్థుల సమగ్ర వికాసానికి గణితశాస్త్రమే ప్రామాణికం
గణితం 3.14 మానసిక క్రమశిక్షణను పెంపొందించడానికి సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తుందని మరియు మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహిస్తుందని విద్యార్థుల సమగ్ర వికాసానికి గణితశాస్త్రమే ప్రామాణికమని సత్యశోధక్ పాఠశాల కరస్పాండెంట్ ఆర్. నర్సయ్య అన్నారు.
పేదల భవిష్యత్ పై చంద్రబాబు యుద్ధం
• కూటమి పేరుతో వస్తున్న వారి నిజస్వరూపం గుర్తించండి • ప్రజాసంక్షేమం కొనసాగాలంటే వైకాపా గెలవాలి • 14 ఏళ్లు సిఎంగా చంద్రబాబు చేసిందేమిటో చూడండి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు మృతి
నివాళి అర్పించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి
మోడీ వల్లనే ఇది సాధ్యం అయ్యింది బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్
రాజయ్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం
తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటకొండ రాజయ్య రాజకీయ భవిష్యత్తుపై కమ్ముకుంటున్నాయి.
ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే
• ఆ తర్వాతే మూడు రాజధానులు..! • జనసేన ఎవరితో పొత్తులో ఉంది..? • బీజేపీతో నా? టీడీపీతో నా..?
పిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం
విరిగిపడిన కొండచరియలు 54 మంది మృతి, 32 మందికి గాయాలు
జగన్ రాజకీయ లబ్దికి కేసీఆర్ సహకరించారు
నదీ జలాలపై గత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్న
బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసింది
నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్.