ప్రజాస్వామ్యం అంటే ప్రజల సంక్షేమమే పరమావధిగా పరిపాలించే ప్రభుత్వం. కానీ ఇప్పుడు అది రివర్స్ మారిపోయింది. ప్రజా స్వామ్యం పేరిట నాయకులు తమ పాలన సాగించుకునేందుకు అధికా రాన్ని పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేవాల యాల కోసం లేదా దేవాలయాలకు సంబంధించిన వ్యక్తులకు పాలన సాగేలా పెనుమార్పులు తీసుకు వచ్చాయి. ఫలితంగా దేశంలోని ధార్మిక ప్రాంతాలలో అన్ని రకాల సౌకర్యాలకు ఏర్పాట్లు జరిగిపోతుంటే ఇతర పట్టణాల్లో ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు తగ్గిపోతున్నాయి.
ఫిబ్రవరి 24న టైమ్స్ ఆఫ్ ఇండియాలో 3వ పేజీలో ప్రచురిత మైన నీటి సంక్షోభ వార్తను చూడండి.ఆ వార్తలో కొత్తగా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. ఢిల్లీ వంటి అనేక నగరాల్లో ఏడాది పొడవునా నల్లాల నుంచి తాగు నీరు రావడం లేదనే ఉంది. రోమన్ల కాలంలో పాలకులు 2500 సంవత్సరాల క్రితం రోజువారీ మంచి నీటిని అందిం చేందుకు 16 అక్విడెక్ట్లను నిర్మించారు. వందల మైళ్ల దూరం నుంచి భూమిపైన 200 అడుగుల వరకు రాతి కాలువలు ఏర్పాటు చేసారు. ధనవంతుల కోసం కాకుండా సామాన్య ప్రజల కోసం పబ్లిక్ ట్యాప్ల నిర్మాణం జరిగింది.
هذه القصة مأخوذة من طبعة April 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అంత ఆషామాషీ కాదు
'మీర్జాపూర్' అభిమానులు ఓటీటీలో దాని కొత్త సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మేం ప్రేమించుకున్నాం
ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ ఉన్న సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ను బాగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
వంద కోట్ల క్లబ్లో చేరనున్న శర్వరి
శర్వరి వాఘ్, అభయ్ వర్మ లాంటి అంతగా పేరు లేని నటులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
సందడి చేస్తున్న ‘గుల్లక్’
‘గుల్లక్’ కొత్త సీజన్ వచ్చే సింది.
సెలవుల్లో యానిమల్ గర్ల్
‘యానిమల్' సినిమా తర్వాత తృప్తి డిగ్రీ జీవితమే మారిపోయింది.
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శ్రీలీల
'దిలేర్' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది.
'కాంచన 4' లో మృణాల్ లేదట
సక్సెస్ఫుల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 'కాంచన 4' ను ఇటీవలే అనౌన్స్ చేసారు హీరో దర్శకుడు లారెన్స్ రాఘవ.
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో రెడీ
కోలీవుడ్లో మరో బిగ్ కాంబో మూవీ రాబోతోంది. దర్శకుడు శంకర్ హీరో అజిత్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
భారీ ధర పలికిన ఓజీ ఓటీటీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పక్క వారిని చూసి స్ఫూర్తి పొందుత
చిత్రశోభా