![రియల్ పెట్టుబడులలో మనమే మేటి](https://cdn.magzter.com/1669200193/1685778705/articles/Gv5Ved_Ab1688298563413/1688298658779.jpg)
రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా మన మహానగరం హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్నది. పారిశ్రామిక పెట్టుబడులు మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు కూడా కేంద్రంగా మారింది. 'ఇండియన్ రియల్ ఎస్టేట్-బెట్టింగ్ ఆన్ ఏ క్యాపిటల్ ఫ్యూచర్' అనే సంస్థ చేసిన సర్వేలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉన్నట్టు తేలింది. ఇలా ఒక్కో రంగంలో తనదైన ముద్ర వేసుకొంటూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తన సత్తాను చాటింది.
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Telangana Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Telangana Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![జల సంరక్షణలో పురస్కారాలు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/bInEUIIWq1689407672751/1689408451235.jpg)
జల సంరక్షణలో పురస్కారాలు
ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.
![పేదల మేడలు కొల్లూరు గృహాలు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/LHU37H20i1689408213811/1689408449825.jpg)
పేదల మేడలు కొల్లూరు గృహాలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.
![సకల జనహితంగా 'విప్రహిత'](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/sNpainIOk1689408010673/1689408448933.jpg)
సకల జనహితంగా 'విప్రహిత'
బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.
![తెలంగాణ పచ్చబడ్డది](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/byftBlYat1689407822456/1689408447241.jpg)
తెలంగాణ పచ్చబడ్డది
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
![సిద్ధిపేటకు ఐటీ టవర్](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/BLfpVbgQl1689406371027/1689408445903.jpg)
సిద్ధిపేటకు ఐటీ టవర్
సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.
![రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/rUc4aL3kf1689406854635/1689408445072.jpg)
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి
![నిమ్స్ దశాబ్ది భవనం](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/0EOezIiJ_1689336451273/1689408442417.jpg)
నిమ్స్ దశాబ్ది భవనం
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.
![మన గడ్డపై కోచ్ల తయారీ](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/DSJhQxfiX1689406293635/1689408443188.jpg)
మన గడ్డపై కోచ్ల తయారీ
రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు
![- హరితనిధి ఒక నవీన ఆలోచన:](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/l3KwccZZI1689312113765/1689408441217.jpg)
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
![కంటి వెలుగు శతదినోత్సవం'](https://reseuro.magzter.com/100x125/articles/27878/1362271/AmowO9qJt1689312068096/1689408381430.jpg)
కంటి వెలుగు శతదినోత్సవం'
వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.