CATEGORIES
Kategorien
వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి, హామీలను ఇవ్వండి
గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
ద్రోహులంతా ఏకమయ్యారు
తెలంగాణ వ్యతిరేకులతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో అవేర్నెస్, ప్రొటెక్షన్ మీటింగ్
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని జంగిలోడి తాండ గ్రామ పంచా యతీ నందు మంగళవారం ఫారెస్ట్ అవేర్ నెస్ ప్రొటెక్షన్ మీటింగ్ జరిగింది
ఆశా వర్కర్స్ యూనియన్ సమ్మె జయప్రదం
గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ సమ్మె జయప్రదమైందని సీఐటీయూ జిల్లా కోశాధికారి కె. నర్సమ్మ, ఆశా జిల్లా కార్యదర్శి సావిత్రి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ కెవల్ కిషన్ భవనంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు కవిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..గత 20 ఏళ్లుగా పని చేస్తున్న ఆశలకు ఇప్పటివరకు ఫిక్స్ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తున్నందున సమ్మె చేసినట్లు చెప్పారు.
మాట తప్పాడని తలంటిన వాళ్లకు హీరో సమాధానం
సెలబ్రిటీల చేతలే కాదు మాటలకూ చాలా విలువుంటుంది. ఎప్పుడో అనేశాం ఇప్పుడు ఎవరికి గుర్తుంటుందనుకునే కాలం కాదిది.
ఆదిపురుష్ టీంకు ఉపశమనం
ఈ ఏడాది ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో విపరీతమైన చర్చకు దారి తీసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.
స్విస్ బ్యాంకు వివరాలొచ్చాయి
స్విస్ బ్యాంక్ లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి.
జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్
ఇజ్రాయెల్పై మెరుపు దాడితో బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సిఎం సతీమణి
యుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు.
ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థినులు
ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి అండర్ 17 బాలికల వాలీ బాల్ పోటీలలో రాయికల్ మండల్ టీమ్ ద్వితీయ స్థానం సాధించింది.
బిఆర్ఆర్ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం
స్థానిక డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంప్లా య్మెంట్ కార్డు ఫ్రీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం, తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
గల్ఫ్ యూనియన్ జెండా ఆవిష్కరణ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని గడ్కోలు గ్రామంలో గల్ఫ్ కార్మికుల అసోసియేషన్ జెండా ఆవిష్కరణ అధ్యక్షులు మేర రామస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
జైలుకెళ్లిన మాజీ సీఎంలు ఎవరూ బతికి బట్టకట్టలేదు!
మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవు తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవ..
నక్సలిజం మానవాళికి శాపం
నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వామపక్ష తీవ్రవాదంపై పలు రాష్ట్రాలతో సమీక్ష
అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లండన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం
ప్రమోషన్స్ తరువాతనే బదిలీలు నిర్వహించాలి
ఎస్ టియు జిల్లా అధ్యక్షులు ప్రణీత్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ గౌడ్
క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి బోల్
• ఎంపీడీవో ఎం.చంద్రశేఖర్ • ఎమ్మార్వో సురేష్ కుమార్
ప్రజల సంక్షేమానికి చెరగని చిరునామా వైయస్ జగన్మోహన్ రెడ్డి
• జగనన్న ఆరోగ్య సురక్షలో ఖరీదైన మందులు మెరుగైన వైద్యం
హాస్పిటల్కు వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ
నందికొట్కూర్ ఎమ్మెల్యే తోగుర్ ఆర్థర్
నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై అక్టోబర్ 8న చలో ఢిల్లీ
పిడిఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.నరసింహారెడ్డి
నిర్దేశిత సమయంలో సిలబస్ పూర్తి చేయాలి
జూనియర్ కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి
కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్ల నిలువు దోపిడిపై జాగ్రత్త
సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆండ్రాయిడ్ ఫోన్ మెసేజ్ లు ఫోన్ సంభాషణలకు బలి కావద్దు ఆశపడి ఆకర్షితులైతే సైబర్ నేరగాళ్ల చేతిలో నిలువుదోపిడికి గురికాక తప్పదు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎస్
నర్సింహులపేటలో ఉప తపాలా కార్యాలయం మంజూరు
మండల కేంద్రానికి ఉప తపాలా కార్యాలయం మంజూరు అయ్యిందని తొర్రూర్ సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి సైదా నాయక్ తెలిపారు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో స్మశాన వాటికకు దారి ఏర్పాటు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో స్మశాన వాటికకు దారి ఏర్పాటు
ప్రజల ఆయురారోగ్యాలకై జగనన్న ఆరోగ్య సురక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని శుద్ధి దేశంతో ఉచితంగా మందులు పరీక్షలు ఇంటింటికి వెళ్లి నిర్వహించాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగింది
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ, 108వ జయంతిని నూతన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
విద్యారంగ అంధకారానికి హలో విద్యార్థి - ఛలో విజయవాడ
సెప్టెంబర్ 30న చలో విజయవాడ జయప్రదం చేయాలి …. నాలుగేళ్ల డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలి
విజయవాడలోఅంగన్వాడి వర్కర్ల ను అరెస్టులు దుర్మార్గం
సిఐటియు,పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ వ్యాకాస జిల్లా సహాయ కార్యదర్శి పకీర్ సాహెబ్
స్పందన అర్జీల పట్ల అధికారులకు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కారం చూపాలి
సంబంధిత అధికారులు ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి
గ్రూప్ 1 అభ్యర్థులకు రూ.1 లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి
= బహుజన్ సమాజ్ పార్టీ ఇంఛార్జి జి.క్రాంతి కుమర్