మన భారత 'రత్నా'లు
Vaartha-Sunday Magazine|February 25, 2024
భరతమాతకు స్వాతంత్య్రానంతరం అటు వంటి '' ఇప్పటిదాకా 53 మంది. వారందరు వివిధ రంగా లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లినవారు.
ఎవివి ప్రసాద్, అసోసియేట్ ఎడిటర్, వార్త
మన భారత 'రత్నా'లు

రత్నాలాంటి బిడ్డలుంటే ఏ తల్లి అయినా ఎంతో గర్వపడుతుంది. భరతమాతకు స్వాతంత్య్రానంతరం అటు వంటి '' ఇప్పటిదాకా 53 మంది. వారందరు వివిధ రంగా లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లినవారు. రాజకీయ, ఆర్థిక,కళారంగాలు, శాస్త్రవిజ్ఞాన సామాజిక సేవలో తరించినవారు వారిలో ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఎందరో ఉండి ఉండవచ్చు. సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసిన వారు మరి కొందరుకూడా ఉండవచ్చు. కానీ సంవత్సరానికి ఇద్దరు లేదా ముగ్గురు అనే సంప్రదాయం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం అందిస్తోంది. మధ్యమధ్యలో కొంత విరామం వచ్చినా, 1954 నుంచి పురస్కార పరంపర కొనసాగుతూనే ఉంది. 1977లో జనతా ప్రభుత్వం ఈ అవార్డును రద్దు చేస్తే, 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. అన్ని పురస్కా రాలను ముసిరినట్లుగానే ఈ అత్యున్నత పురస్కారం కూడా వివాదాలకు అతీతం కాలేకపోయింది. కొందరికి ఇచ్చిన పురస్కారాలు కొన్ని ఆరోపణలకు గురయ్యాయి. వాటి వెనుక రాజకీయ, వివక్ష కూడా వినిపించింది.

దేశ సర్వోన్నత పౌరపురస్కారమైన 'భారతరత్న' ఈసారి వరుసగా ఐదుగురు  ప్రముఖులకు లభించడం విశేషం.సంవత్సరం ఆరంభంలోనే కేవలం రెండు వారాల వ్యవధిలో ఆ ఐదుగురిని ప్రకటించారు.వారిలో నలుగురు దివంగత. ప్రస్తుతం 90వ పడిలో ఉన్న బిజెపి అగ్రనేత ఎల్కే అద్వానీ పురస్కారానికి ఎంపికకాగా, మాజీ ప్రధాని చరణ్ సింగ్, మాజీ సిఎం కర్పూరీఠాకూర్, వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకొన్నారు. అందరికంటె విశిష్ట వ్యక్తిగా, బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఈ అత్యున్నత గౌరవాన్ని ఇప్పటికైనా అందుకోవడం కూడా విశేషమే.రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాలలో పివికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచే ఉంది. కానీ కారణం ఏదైనా, చాలా ఆలస్యంగానైనా ఆయనకు ఈ పురస్కారం లభించింది. 'ఎటూకాని వేళలో ఇప్పుడెందుకిచ్చారు? 'ఇంతకాలం ఎందుకివ్వలేదు? అనే ప్రశ్నలు కొంతమంది సంధించినా, మొత్తానికి ఇచ్చారు కదా! అనే సంతృప్తినే ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ఒక్కరికి కూడా ఈ పురస్కారం అందించని కేంద్రం ఒక్కసారిగా ఐదుగురికి పంచి ఒక కొత్తరికార్డును సృష్టించింది.

బిఆర్ అంబేద్కర్

Diese Geschichte stammt aus der February 25, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der February 25, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
తాజా వార్తలు
Vaartha-Sunday Magazine

తాజా వార్తలు

సంతానలేమికి కారణాలు

time-read
1 min  |
October 06, 2024
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?
Vaartha-Sunday Magazine

విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్ ?

విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.

time-read
1 min  |
October 06, 2024
సంక్రాంతికి మజాకా' విడుదల!
Vaartha-Sunday Magazine

సంక్రాంతికి మజాకా' విడుదల!

తారాతీరం

time-read
1 min  |
October 06, 2024
విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్
Vaartha-Sunday Magazine

విశ్వక్సేన్ జోడీగా ప్రియాంక మోహన్

విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'మెకానిక్ రాకీ' సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత కూడా పలు ఆసక్తికర చిత్రాలను లైన్లో పెట్టాడు.

time-read
1 min  |
October 06, 2024
గాంధీజీపై డాక్యుమెంటరీ
Vaartha-Sunday Magazine

గాంధీజీపై డాక్యుమెంటరీ

జాతిపిత గాంధీజీపై ఆయన రోజుల్లోనే తొలిసారిగా డాక్యుమెంటరీ తీసి చరిత్ర సృష్టించిన ఎ. కె. చెట్టియార్ తమిళంలో యాత్రా సాహిత్యం అనే నూతన సాహిత్య ప్రక్రియకు మార్గదర్శి.

time-read
2 Minuten  |
September 29, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

పండుగ వేళ..

time-read
1 min  |
September 29, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్

time-read
1 min  |
September 29, 2024
నక్కకు గుణపాఠం
Vaartha-Sunday Magazine

నక్కకు గుణపాఠం

కథ

time-read
1 min  |
September 29, 2024
కొన్ని దేశాల ప్రత్యేకతలు
Vaartha-Sunday Magazine

కొన్ని దేశాల ప్రత్యేకతలు

దోమలు మనుషుల రక్తాన్ని పీల్చి అనారోగ్యాన్ని కలిగించే విషయం అందరికీ తెలిసిందే.

time-read
4 Minuten  |
September 29, 2024
దేశపరిణామాలను వివరించే పుస్తకం
Vaartha-Sunday Magazine

దేశపరిణామాలను వివరించే పుస్తకం

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 29, 2024