చంద్రగిరి కొండ ఓ చారిత్రక ప్రదేశం.అక్కడ కొండే కదా వుండేది అనుకోవచ్చు. దానికీ ఓ చరిత్ర వుంది. అబ్బుర పరిచే బురుజులు..శత్రుదుర్భేద్యమైన కట్టడాలు.. మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు.. సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు..ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచు లు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు..ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవ రాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో వున్నాయి. రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరులు ఆన వాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచు కున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరు కునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు. ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించినప్పుడు ఆయన ఇక్కడే విడిది చేసేవారు.
Esta historia es de la edición April 2023 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.