• తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా
• కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణం
• కరీంనగర్లో అభిమానులు, కమలదళం సంబురాలు
• స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచాకాల్చిన పార్టీ శ్రేణులు
హైదరాబాద్ 09,జూన్ ఆదాబ్ హైదరాబాద్):లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి 298 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మోడీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి గెలుపొందింది. దేశంలో ఎన్టీయే సర్మార్ ఏర్పాటు చేసి యాట్రిక్ కొట్టింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈసారి మోదీ ప్రభుత్వంలో తెలుగు రామ్షైల ఎంపీలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్ కుమార్కు కూడా మోదీ జట్టులో ఛాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్ తాను ఈ న్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బండి సంజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Esta historia es de la edición 10-06-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 10-06-2024 de AADAB HYDERABAD.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
కల్కి రిలీజ్తో కళకళలాడుతున్న థియేటర్స్
రెబెల్ స్టార్ కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి.
ఆదాబ్ కథనానికి స్పందించిన మైనింగ్ అధికారులు
గురువారం క్వార్ట్జ్ ఫైల్డ్ స్పేర్ స్టోన్ అండ్ మెటల్ గ్రావెల్ను సందర్శించిన జిల్లా మైనింగ్ అధికారి - ఎలికట్ట మైనింగ్ తవ్వకాలపై త్వరలో పూర్తి వివరాలు - నియోజకవర్గంలోని అన్ని మైనింగ్లపై దృష్టి పెడతామని వెల్లడి అనుమతికి మించి మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు..ఎల్లికట్ట మైనింగ్ తవ్వకాలపై స్పందించిన జిల్లా మైనింగ్ అధికారులు
వడివడిగా ట్యాపింగ్ ట్రాకింగ్
• ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురు • బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన పల్లి కోర్టు • పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 90 రోజుల్లోనే ఛార్జిషిట్ దాఖలు చేశామని వాదనలు
ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది.. కొత్త టీపీసీసీని నియమించాలని అధిష్టానాన్ని కోరా ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పని చేస్తా.. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. జీవన్ రెడ్డి అంశంతో లబ్ది పొందాలని చూశారు.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా.. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
నీట్ లీకేజీపై దర్యాప్తు ముమ్మరం
బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న నీట్ 0 గుజరాత్లోని రెండు పాఠశాలల్లో దాడులు 0 ఎగ్జామ్కు ముందురోజే ఎగ్జావమ్ పేపర్ లీక్
ఫిరాయింపుల చట్టం అపహాస్యం
పోచారం, సంజయ్ సభ్యత్వం రద్దు చేపిస్తాం.. ఈ మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పిటిషన్ పంపిస్తాం బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ జగదీశ్ రెడ్డి
రూ. 20 కోట్లు ఆషాఢ బోనాలకు
ఉత్సవాల నిర్వహణకు బడ్జెట్ విడుదల అన్నిశాఖలూ సమన్వయంతో పనిచేస్తాయి సౌకర్యాలు కల్పిస్తం.. బస్సులు పెంచుతం చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ హరిత ప్లాజాలో బోనాల పండుగపై మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమీక్ష
స్పీకర్గా ఓం బిర్లా గా
మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండటంతో విజయం ఇండియా అలయెన్స్ అభ్యర్థిగా సురేశ్ అభినందించిన ప్రధాని, రాహుల్ గాంధీ
కళావేదిక, ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు \"కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్\" 2024, హైదరాబాద్ లోని హెూటల్ \"దసపల్లా\" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.
విజయ డెయిరీలో రూ.53 లక్షల దిగమింగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ (తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్)లో అక్రమార్కులు జడలు విప్పి చిందులు వేస్తున్నారు.