ఖానామెట్ కథ ఏంటి..!?
AADAB HYDERABAD|05-11-2024
• ఖానామెట్ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు • పీఓటీ చట్టాలను అమలు చేయని అధికారులు
ఖానామెట్ కథ ఏంటి..!?

• సర్వే నెం. 41లో 13 మందికి అసైన్డ్ భూములు కేటాయింపు

• అసైనీల నుండి గతంలోనే రెస్యూమ్ చేసుకున్నామంటున్న ప్రభుత్వాధికారులు

• గతేడాదిలోనూ కోట్లు విలువ చేసే నిరుపేదల అసైన్డ్ భూములు స్వాహా

• అక్రమాలు జరుగుతున్నా.. చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు

• ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా పైలు పదిలమేనా

• రికార్డులు కార్యాలయంలో ఉన్నాయా.. నిజంగానే రెస్యూమ్ చేశారా, లేదా..?

• కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న రెవెన్యూ శాఖ

• తెరవ వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తం

• ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే శేరిలింగంపల్లి ఎమ్మార్వో పొంతన లేని సమాధానాలు

హైదరాబాద్ నవంబర్ 04 (ఆదాబ్ హైదరాబాద్): 'అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు' అన్నట్టు ప్రభుత్వ అధికారులు అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.ఎక్కడైనా సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసు కుంటే అధికార యంత్రాంగం రాత్రికి రాత్రి బుల్డోజర్ల తో వాటన్నింటిని నేలమట్టం చేస్తుంది.నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే...ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది..? అంటూ కనీసం గుడిసెలోని సామాను కూడా తీసుకునే సమయం ఇవ్వరు అధికారులు. కానీ రంగారెడ్డి జిల్లా శేరిలిం గంపల్లి మండలం,ఖానామెట్ గ్రామ పరిధిలోని వేలకోట్ల రూపా యల విలువైన ప్రభుత్వ భూములను కొందరు చెరపడుతున్నారు. కమర్షియల్ ప్రాంతమైన ఖానామెట్ లో బహిరంగంగానే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అనేక వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ వ్యాపార నిర్వాహకులకు అద్దెలకు ఇచ్చుకుంటూ నెలకు లక్షల్లో అద్దెను ఆర్జిస్తున్నారు. అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాల పనులు దర్జాగా చేపడుతున్నా..? ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుంది. స్థానికులు అసైన్డ్ భూములను కాపాడారా అని అధికారులను ప్రశ్నిస్తే.. నోటీసులు ఇచ్చాం కదా అని రెవిన్యూ శాఖ అధికారులు దబాయిస్తున్నారు.

Esta historia es de la edición 05-11-2024 de AADAB HYDERABAD.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición 05-11-2024 de AADAB HYDERABAD.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE AADAB HYDERABADVer todo
ఫామ్ హౌస్ నాదే..కోడి పందేల కేసుతో సంబంధం లేదు
AADAB HYDERABAD

ఫామ్ హౌస్ నాదే..కోడి పందేల కేసుతో సంబంధం లేదు

మొయినాబాద్లో పీఎస్ లో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

time-read
1 min  |
15-03-2025
తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల
AADAB HYDERABAD

తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల

339.239 జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ 107 శాఖల పరిధిలోని 1,365 పోస్టులకు నియామక పరీక్ష

time-read
1 min  |
15-03-2025
AADAB HYDERABAD

వివక్ష బాధాకరం

• టీటీడీతో ఇక తాడోపేడో తేల్చుకుంటాం • బీజేపీ ఎంపి రఘునందన్ రావు హెచ్చరిక

time-read
1 min  |
15-03-2025
సంక్షేమ పథకాల్లో ఎక్కడా వివక్ష లేదు
AADAB HYDERABAD

సంక్షేమ పథకాల్లో ఎక్కడా వివక్ష లేదు

పిఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం చేయాలి పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

time-read
2 minutos  |
15-03-2025
కోకాపేటలో కోట్ల భూమి కబ్జా.
AADAB HYDERABAD

కోకాపేటలో కోట్ల భూమి కబ్జా.

నేటికి సర్వే నెంబర్ | 147 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ధరణి ఫోర్టల్లో నిషేదిత జాబితాలో ఉంది..

time-read
2 minutos  |
15-03-2025
AADAB HYDERABAD

ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

• వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు. • చర్చలు సఫలం కాలేదన్నని యూఎఫ్ బీయూ

time-read
1 min  |
15-03-2025
మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి
AADAB HYDERABAD

మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి

కథనం 2

time-read
2 minutos  |
15-03-2025
చిరుకు సత్కారం
AADAB HYDERABAD

చిరుకు సత్కారం

• మెగాస్టార్ చిరంజీవికి యూకే అవార్డు.. • 19న బ్రిటన్ పార్లమెంటులో ప్రదానం

time-read
1 min  |
15-03-2025
నేపాల్ అంతర్జాతీయ 8వ చలన చిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడుగా డా. పొన్నం రవిచంద్ర
AADAB HYDERABAD

నేపాల్ అంతర్జాతీయ 8వ చలన చిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడుగా డా. పొన్నం రవిచంద్ర

వారం రోజులపాటు నేపాల్ దేశంలోని ఖాట్మండులో జరగనున్న ఈ చిత్రోత్సవానికి రవిచంద్రతో పాటు నేపాల్ కు చెందిన రక్షయ సింగ్ రాణా స్పైన్ దేశానికి చెందిన జోవాన్ మార్క్ మొంటియల్ దీయాజ్లను నియమించినట్లు ఫెస్టివల్ చైర్ పర్సన్ కె.పి. పాఠక్ తెలిపారు.

time-read
1 min  |
15-03-2025
AADAB HYDERABAD

భారిగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.

time-read
1 min  |
15-03-2025