రాముడి తర్వాత హనుమంతుడే......
ఒక జాతిని కలిపి ఉంచడానికి రాజ్యాంగాలు, చట్టాలు ఎంత ముఖ్యమో సంస్కృతి కూడా అంత ముఖ్యం. సంస్కృతి వ్యక్తిలో సంస్కారాన్ని నింపి క్రమశిక్షణ కలవాడిగా తయారుచేస్తుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. భరతఖండం సంస్కృతి చరిత్రకందనిది.
భారతీయ సంస్కృతిని పోషించిన గ్రంథాలు రామాయణం, భారతంలాంటివి. సంస్కృతిని బలహీనపరిస్తే జాతిని బలహీనపరచగలం అన్నది యూరోపియన్ ఆక్రమణదారుల కాలం నుంచి అమలుపరుస్తున్న .
రాజకీయ స్వాతంత్ర్యం 70 సంవత్సరాల క్రితం వచ్చినా, సంస్కృతిపై మేధోపరమైన దాడులు చేస్తూ సమాజాన్ని విడగొట్టడానికి అనేక కోణాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.ఇటీవల అమెరికా దేశంలో స్కూలు విద్యార్థులకై తయారుచేసిన రామాయణం వర్క్ బుక్ ఒక తాజా ఉదాహరణ. రామాయణం దళితుల్నీ, వెనుకబడిన వారినీ అణిచి వేయడానికి రాయబడిన గ్రంథమని ఇందులోని పాఠం. పాఠం చివర ఒకానొక వామపక్ష రచయిత రాసిన గేయాన్ని జోడించారు.
"ఓ రామా! ఆర్యజాతివాడివి నీవు, మా పూర్వీకుడైన హనుమంతుణ్ణి కోతి అన్నావు. లంకను నాశనం చేయడానికై మమ్మల్ని కోతిసైన్యంగా వాడావు. ఓ రామా! నేడు కూడా మా కోతి సైన్యం మీ మెజారిటీకి అక్కరకు వచ్చింది. ఇకమీదట మేము కోతులుగా ఉండం.” ఇది గేయ సారాంశం (ఆంగ్లపాఠాన్ని %ఎష్ణవ దీక్ శ్రీవ టశీతీ యి అంతీణ్ % అనే పుస్తకంలో ప్రచురించారు పే.సం 339).రామాయణాన్ని, పై గేయాన్ని రెంటిని కలిపి చదివి రాముడు ఎంతటి నియంత అన్న విషయంపై విద్యార్థులందరూ తమ అభిప్రాయాల్ని ప్రకటించడంపై వర్క్ బుక్ లోని కార్యక్రమం.మనదేశంలో ఏ వర్గంవారూ ఎప్పుడూ ఊహించని వింత వ్యాఖ్యానమిది.హనుమంతుణ్ణి మనమెప్పుడూ దళితుడని భావించలేదు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.