పైల్స్ పేషెంట్స్... వారి బాధను పక్కవారికి చెప్పుకోలేరు. పైల్స్ బాధతో నరకయాతన అనుభవిస్తారు. ప్రశాంతంగా కూర్చుందామన్నాా పడుకుందామన్నా ముళ్లకంపపై ఉన్నట్లు ఉంటుంది. నిద్రలేవగానే టాయిలెట్కి వెళ్లాలంటే వచ్చే నొప్పి వర్ణణాతీతం. పైల్స్ మూలాన తీవ్ర రక్తస్రావమూ ఇబ్బంది పెడుతుంది. చెడు ఆహార అలవాట్లు, నిశ్చల జీవన శైలి కారణంగా చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి, పైల్స్ మలబద్ధకంతో స్టార్ట్ అవుతుంది. వారం కంటే.. ఎక్కువ కాలం మలబద్ధకంతో బాధపడితే... వారికి పైల్స్ సమ్యస్య వచ్చే అవకాశం ఉ ది. పెద్దపేగు చివరన ఉండే ఆసనం నుంచే హేమరాయిద్స్ వస్తాయి. మల బద్దకం వచ్చినపుడు ఒత్తిడి పెంచడంతో రక్త కణాలు పెద్దగా అయి బయటకు వస్తాయి. అవే పైల్స్. దీని కారణంగా... నొప్పి, దురద, కొన్ని సార్లు రక్తస్రావం కూడా అవుతుంది. హేమరాయిడ్స్ నాలుగు దశల్లో వస్తాయి. తొలి రెండు దశల్లో గుద కణజాలం నుంచి రక్తం పడుతుంది. మూడు, నాలుగు దశల్లో రక్తం పడకపోయినా మొలల తీవ్రత పెరిగి ఇబ్బంది పెడుతాయి. హెమరాయిడ్స్ తీవ్రత ఆధారంగా.. చికిత్స ఉ ౦టుంది. అవసరమైనప్పుడు సర్జరీ కూడా చేస్తారు. పైల్స్ మొదటి దశలో ఉంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుని, మంచి ఆహారం తీసుకుంటే ఉపశమనం పొందవచ్చని అమెరికన్ వైద్యుడు జోసెఫ్ మెర్కోలా అన్నారు. వీటితో పాటు చిన్న రెమిడీస్తో పైల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్ జోసెఫ్ అన్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.