విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, " రాజా, నీవు తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగనందుకు విచారించకు. పూర్వకాలపు మహర్షులు చేయించిన మహత్కార్యాలకే విఘ్నాలు కలిగాయి. అందుకు తార్కాణంగా నీకు శ్వేతకేతుడు చేయించిన యజ్ఞం గురించి చెబుతాను, విను" అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్యా నగరాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులలో శ్వేతకేతు డుండేవాడు. ఆయనకు ఒక కుమార్తె మాత్రమే కలిగింది. యజ్ఞం చేసి దేవతలను తృప్తి పరిచి, ఆ విధంగా పుత్రసంతాన ప్రాప్తి కలిగేటట్టు యత్నించమని ఆయన కుల గురువైన వశిష్టుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అందుకు శ్వేతకేతుడు సమ్మతించాడు. యజ్ఞశాల నిర్మించి, యజ్ఞానికి అవసరమైన సంబరాలన్నీ సిద్దపరిచి, రాజు యజ్ఞ దీక్షలో కూర్చున్నాడు. యజ్ఞం జరిగేటంత కాలమూ యజ్ఞశాలలో ఎలాంటి అశౌచమూ ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్టయ యజ్ఞభంగం అవుతుంది. అందుచేత యజ్ఞం ప్రారంభమైనది మొదలు
పూర్తి అయ్యేదాకా యజ్ఞశాలలో ఉండే ఋత్విక్కులూ, ఆధ్వర్యులూ, ఉ దాతృలూ, హెూతలూ, పురోహితులూ బయటికి వెళ్ళకుండానూ, పైవారెవయజ్ఞశాలలోకి రాకుండానూ గట్టి ఏర్పాట్లు చేశాడు. యజ్ఞశాల యొక్క ద్వారం వద్ద అహోరాత్రులు కాపాలావాళ్ళను పెట్టారు. తరువాత, యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించ వలసిందిగా సకల దేవతలకూ ప్రార్థనలు జరిపి, యజ్ఞం ఆరంభించారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.