CATEGORIES

న్యూ వేరియంట్ వల్లే...కరోనా కల్లోలం
Maro Kiranalu

న్యూ వేరియంట్ వల్లే...కరోనా కల్లోలం

రోనా మహమ్మారి గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో వైరస్సు సంబంధించి పలు రకాల వేరియంట్ల కారణంగానే అవి వేగంగా వ్యాప్తి చెందుతూ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

time-read
1 min  |
May 10, 2021
రెడ్ క్రాస్ మరింతగా కృషి చేయాలి
Maro Kiranalu

రెడ్ క్రాస్ మరింతగా కృషి చేయాలి

• కరోనా నివారణలో రెడ్ క్రాస్ సొసైటీ మరింత కృషి చేయాలి • వలంటీర్ల సేవలు, సహాయ కార్యక్రమాలు అపూర్వం • రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా గవర్నర్ పిలుపు

time-read
1 min  |
May 09, 2021
పుట్టమధు చుట్టూ....బిగుస్తున్న ఉచ్చు
Maro Kiranalu

పుట్టమధు చుట్టూ....బిగుస్తున్న ఉచ్చు

• లోతుగా విచారిస్తున్న పోలీసులు • జంటహత్యలకు పుట్టమధు దంపతులే సూత్రధారులు • వామనావు తండ్రి కిషన్ రావు ఆరోపణలు

time-read
1 min  |
May 09, 2021
తెలుగు రాష్ట్రాలకు రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం
Maro Kiranalu

తెలుగు రాష్ట్రాలకు రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం

మరోసారి రాష్ట్రాలకు రెమ్ సివిర్ ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

time-read
1 min  |
May 08, 2021
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
Maro Kiranalu

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

• కొత్తగా 6026 కేసులు నమోదు • మరో 52మంది మృత్యువాత • బెల్లంపల్లిలో కరోనా పంజా • వైరసు 11మంది మృత్యువాత

time-read
1 min  |
May 07, 2021
తడిసిన ధాన్యం మొత్తం కొంటాం
Maro Kiranalu

తడిసిన ధాన్యం మొత్తం కొంటాం

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి

time-read
1 min  |
May 07, 2021
టోక్యో ఒలంపిక్స్ప మరోమారు కరోనా పంజా
Maro Kiranalu

టోక్యో ఒలంపిక్స్ప మరోమారు కరోనా పంజా

టోక్యో ఒలింపిక్స్ ఈ సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ క్రీడలను రద్దు చేయాలని జపాన్లో ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.

time-read
1 min  |
May 08, 2021
జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు
Maro Kiranalu

జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు

రైతులకు భారత వాతావ రణ శాఖ శుభవార్త చెప్పిం ది. అనకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు పే ర్కొంది.

time-read
1 min  |
May 07, 2021
క్వారీలో పేలుడు
Maro Kiranalu

క్వారీలో పేలుడు

• కడప జిల్లాలో ఘోర ప్రమాదం • క్వారీలో జిలిటెన్ స్టిక్స్ తరలిస్తుండగా పేలుడు • పేలుడు ధాటికి పదిమంది అక్కడికక్కడే మృతి • తునాతునకలైన వాహనం...చెల్లాచెదురైన మృతదేహాలు • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం జగన్.. విపక్షనేత చంద్రబాబు

time-read
1 min  |
May 09, 2021
జిల్లాలో కరోనాకు ఏక్ సాల్
Maro Kiranalu

జిల్లాలో కరోనాకు ఏక్ సాల్

• 'బ్యాడ్ డే • మూడు నుంచి మొదలై..మూడు వేలకు చేరువై.. • యాదాద్రి జిల్లాలో 2020 మే 10న తొలిసారిగా మూడు కరోనా కేసులు గుర్తింపు • సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా అడుగులు.. • మండల, పట్టణ కేంద్రాల్లోనే కాదు.. పల్లెల్లోనూ అదే వరస

time-read
1 min  |
May 10, 2021
కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
Maro Kiranalu

కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా నుంచి కోలుకుని వచ్చిన సిఎం కెసిఆర్ తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పక్రియతో పాటు వీకెండ్ లాక్ డౌన్ పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.

time-read
1 min  |
May 07, 2021
కరోనా విలయంతో పలు రైళ్లు రద్దు
Maro Kiranalu

కరోనా విలయంతో పలు రైళ్లు రద్దు

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లా డౌన్ ఆంక్షలు అమలువుతున్నాయి.

time-read
1 min  |
May 08, 2021
జర్నలిస్టులను కోవిడ్ యోధులుగా గుర్తించాలి
Maro Kiranalu

జర్నలిస్టులను కోవిడ్ యోధులుగా గుర్తించాలి

జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది.

time-read
1 min  |
May 07, 2021
ఉత్కంఠకు తెర
Maro Kiranalu

ఉత్కంఠకు తెర

గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైనాకు చెందిన అతి పెద్ద లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ విడి భాగాలు హిందూ మహా సముద్రంలో కూలిపోయాయి.

time-read
1 min  |
May 10, 2021
అసోం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మ
Maro Kiranalu

అసోం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మ

సీఎం పీఠం కోసం గట్టి పోటీ ఢిల్లీ వెళ్లిన శర్బానంద, హిమంత సీఎం పీఠంపై హిమంత పట్టు హిమంతకే ఓటేసిన బీజేపీ హైకమాండ్ సీఎం పదవికి రాజీనామా చేసిన శర్బానంద

time-read
1 min  |
May 10, 2021
అజ్ఞాతంలో జడ్పీ ఛైర్మన్ పుట్టమధు?
Maro Kiranalu

అజ్ఞాతంలో జడ్పీ ఛైర్మన్ పుట్టమధు?

పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నా రు. హైదరాబాద్లో ఉన్నాడని మధు సన్నిహితులు చెబుతున్నారు. పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నాడని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

time-read
1 min  |
May 08, 2021
ఐపిఎల్కీ కరోనా దెబ్బ
Maro Kiranalu

ఐపిఎల్కీ కరోనా దెబ్బ

క్రీడాకారులకు కరోనా పాజిటివ్ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్లా ప్రకటన

time-read
1 min  |
May 05, 2021
పైన పదహారు నొక్కిస్తున్నారు..!
Maro Kiranalu

పైన పదహారు నొక్కిస్తున్నారు..!

• ఆసరా పింఛన్ల చెల్లింపులో సిబ్బంది నిర్వాహకం • రూ.లక్షల్లో స్వాహా.. మోసపోతున్న పింఛనుదారులు

time-read
1 min  |
April 25, 2021
గట్టిగా దగ్గలేక.. ఫ్రీగా తుమ్మలేక....
Maro Kiranalu

గట్టిగా దగ్గలేక.. ఫ్రీగా తుమ్మలేక....

కరోనాతో భయం..భయం... హై స్పీడ్ గా వైరస్ అప్రమత్తతే ముఖ్యమంటున్న వైద్యులు

time-read
1 min  |
April 24, 2021
ముంబయి ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట
Maro Kiranalu

ముంబయి ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట

ఐపీఎల్ 2021 సీజన్లో ముంబయి ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్.. ఓపెనర్ డికాక్ (70 నాటౌట్: 50 బంతుల్లో 6%24, 22%6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

time-read
1 min  |
April 30, 2021
హెల్త్ సెక్యూరిటీ
Maro Kiranalu

హెల్త్ సెక్యూరిటీ

• ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవల కోసం వినియోగం • వివిధ అవసరాలకు బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలి • సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధం కావాలి • మీడియా సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ వెల్లడి

time-read
1 min  |
May 06, 2021
రాష్ట్రంలో కంట్రోల్ లోనే కరోనా
Maro Kiranalu

రాష్ట్రంలో కంట్రోల్ లోనే కరోనా

• కేసీఆర్ దృష్టిలో వీకెండ్ లాక్ డౌన్ • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువే • మందుల, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదు • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

time-read
1 min  |
May 06, 2021
మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికకు పరిశీలకులు
Maro Kiranalu

మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికకు పరిశీలకులు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల కు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక పక్రియకు టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులను నియమించింది.

time-read
1 min  |
May 06, 2021
దేవర యాంజాల్ ఈవో బదిలీ
Maro Kiranalu

దేవర యాంజాల్ ఈవో బదిలీ

దేవరయాంజల్ భూములపై ఐఏఎస్ కమిటీ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ భూములపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది.

time-read
1 min  |
May 06, 2021
పెళ్లిళ్లకు ఎమ్మార్వో అనుమతి తప్పనిసరి
Maro Kiranalu

పెళ్లిళ్లకు ఎమ్మార్వో అనుమతి తప్పనిసరి

• పెళ్లి వేడుకలో 50మందికి మాత్రమే అనుమతి • చావులో 20 మందికి మించి పాల్గొనరాదు • కరోనా వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం

time-read
1 min  |
May 06, 2021
కరోనా విలయంలో ఆస్ట్రిచ్ పక్షిగా వ్యవహరిస్తారా!
Maro Kiranalu

కరోనా విలయంలో ఆస్ట్రిచ్ పక్షిగా వ్యవహరిస్తారా!

కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ సరఫరాలో లోపాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ కోటాను పెంచడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది.

time-read
1 min  |
May 05, 2021
తీవ్ర లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రుల్లో చేర్చాలి
Maro Kiranalu

తీవ్ర లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రుల్లో చేర్చాలి

కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

time-read
1 min  |
May 05, 2021
ఈటెల రాజేందర్ కు షాక్
Maro Kiranalu

ఈటెల రాజేందర్ కు షాక్

తెలంగాణాలో మారుతున్న రాజకీయాలు సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ శాఖను లాగేసుకోవడంపై ఈటెల స్పందన ఓ పద్ధతి ప్రకారం ఉద్యమనేత పై కుట్రలు జరిగాయని వెల్లడి

time-read
1 min  |
May 02, 2021
కరోనా పై రోజుకు మూడుసార్లు సమీక్షించండి
Maro Kiranalu

కరోనా పై రోజుకు మూడుసార్లు సమీక్షించండి

సీఎసకు సీఎం కేసీఆర్ ఆదేశాలు కరోనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కరోనా పర్యవేక్షణ అధికారిగా రాజశేఖర్ రెడ్డి నియామకం

time-read
1 min  |
May 02, 2021
పొలార్డ్ ను చూసి గర్విస్తున్నా
Maro Kiranalu

పొలార్డ్ ను చూసి గర్విస్తున్నా

భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం తన అలవాటని ముంబయి ఇండియన్స్ వీరుడు కీరన్ పొలార్డ్ అన్నాడు. చిన్నమైదానం, హిట్టర్లు ఉండటంతో సానుకూలంగా ఆడాలని భావించామని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. భారీ స్కోరు చేసినప్పటికీ ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యామని చెన్నై సారథి ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.

time-read
1 min  |
May 03, 2021