అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం
Andhranadu|June 24, 2024
విభజన హామీలు అమలుకు ఎంపీలు కృషి చేయాలి * పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి * ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు * టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం
అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం

అమరావతి-ఆంధ్రనాడు, జూన్ 23 రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పార్లమెంటు సభ్యు లందరూ పని చేయాలని, స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల ప్రథమ కర్తవ్యం కావాలని దిశానిర్దేశం చేశారు. శనివారం మంగళగిరిలోని

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది.

ఈ సమావేశంలో పార్లమెంటులో లేవనెత్త వలసిన అంశాలు, అనుసరించాల్సిన విధి విధానాలుపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు.

この記事は Andhranadu の June 24, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Andhranadu の June 24, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ANDHRANADUのその他の記事すべて表示
పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన
Andhranadu

పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన

పిల్లలు ప్రతి రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పి ఐ బి కేశవ ప్రొజక్టర్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.

time-read
1 min  |
Mar 04, 2025
ఎస్వీయూ డిడిఇ సంచాలకుడిగా ఆచార్య వూకా రమేష్ బాబు
Andhranadu

ఎస్వీయూ డిడిఇ సంచాలకుడిగా ఆచార్య వూకా రమేష్ బాబు

ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా విభాగ సంచాలకుడుగా (ఇంచార్జ్) ఆచార్య ఊకా రమేష్ బాబును నియమించారు.

time-read
1 min  |
Mar 04, 2025
తమిళనాడుకు వెళ్లి పింఛన్ అందజేత
Andhranadu

తమిళనాడుకు వెళ్లి పింఛన్ అందజేత

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిరుపేదలకు వరంలా మారింది. ప్రతి నెల ఒకటవ తేదీనే పింఛన్ అందు తుంద డంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

time-read
1 min  |
Mar 04, 2025
పిజిఆర్ఎస్ అర్జీలకు గడువులోగా పరిష్కరించాలి
Andhranadu

పిజిఆర్ఎస్ అర్జీలకు గడువులోగా పరిష్కరించాలి

- ప్రజా వేదికకు వచ్చిన అర్జీలు 280 - జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు

time-read
1 min  |
Mar 04, 2025
అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో సంస్కరణలు
Andhranadu

అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో సంస్కరణలు

- అయిదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతాం -సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి

time-read
2 分  |
Mar 04, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు
Andhranadu

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు.

time-read
1 min  |
Mar 04, 2025
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం
Andhranadu

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం

- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

time-read
1 min  |
Mar 04, 2025
హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగోన్నతిలో స్టాండింగ్ కమిటీ, కౌన్సిలే తుది నిర్ణయం -కమిషనర్ ఎన్. మౌర్య
Andhranadu

హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగోన్నతిలో స్టాండింగ్ కమిటీ, కౌన్సిలే తుది నిర్ణయం -కమిషనర్ ఎన్. మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించడంలో స్టాండింగ్ కమిటీ / కౌన్సిల్ వారు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవలసి వుంటుందని, ఇందులో కమీషనరుకు తుది నిర్ణాయాధి కారాలు ఉండవు.

time-read
1 min  |
Mar 04, 2025
మార్చిలోనే మెగా డిఎస్సీ
Andhranadu

మార్చిలోనే మెగా డిఎస్సీ

• పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహిస్తాం • కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో మంత్రి లోకేష్

time-read
1 min  |
Mar 04, 2025
ఏపీని డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
Andhranadu

ఏపీని డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

ఆర్ టిజిఎస్పై సమీక్షలో సిఎం నెలాఖరుకు వాట్సాప్ లో 300 రకాల సేవలు

time-read
1 min  |
Mar 04, 2025