
గత ప్రభుత్వం సివిల్ వర్మ, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : గత ప్రభుత్వం సివిల్ వర్క, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు.గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
డిఎస్సీకి టెట్ తప్పనిసరి అని తెలిసినా, ఆర్నెల్లకు ఓసారి టెట్ నిర్వహించకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయేలా గత ప్రభుత్వంలో వ్యవహరించారని మంత్రి సారథి ఆరోపించారు. 80 శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
నాణ్యత కలిగిన విద్యను అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు.
Denne historien er fra June 25, 2024-utgaven av Suryaa.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 25, 2024-utgaven av Suryaa.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

ప్రజల చేతిలో ప్రభుత్వం మంత్రి లోకేష్
• మనమిత్ర ద్వారా పౌరసేవలు 200 మైలురాయికి చేరిక • వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

విద్యతోనే మహిళల అభివృద్ధి
• ప్రతి తల్లీ పోలీసే : హోమ్ మంత్రి అనిత • మహిళలే మహారాణులు : మంత్రి గుమ్మడి సంధ్యారాణి

యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు
తన సృష్టిలోని సకల ప్రాణులపై తన దయాగుణాన్ని ప్రసరింపజేసి అపూర్వమైన లీలామహత్యాలతో పరిపూర్ణ అవతారంలో శ్రీ లక్ష్మీ నృసింహుడు భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 4.70 శాతం పెరిగిన ఏషియన్ పెయింట్స్ షేరు విలువ

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ప్రపంచ చరిత్ర
• నా తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి • ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం

మంత్రి జైశంకర్పై దాడి
• బయటకు వస్తుండగా ఆయనపై దాడికి యత్నించిన ఖలిస్థానీ మద్దతుదారులు

మహిళా సదస్సు ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్
• కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేసిన సిఎస్ శాంతకుమారి

హమాస్కు ట్రంప్ చివరి వార్నింగ్
వెంటనే బందీలను విడుదల చేయాలని హెచ్చరిక • లేదంటే అంతు చూస్తానని వెల్లడి

మణిశంకర్ అయ్యర్ బీజేపీ కోవర్టు
రాజీవ్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు అంటూ కాంగ్రెస్ ఫైర్

12 నుంచి తెలంగాణ అసెంబ్లీ
• 27 వరకు కొనసాగే అవకాశం బడ్జెట్పై • చర్చించే చాన్స్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం