ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనవు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ సవరణ చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద ఎమ్మార్పీ ధరలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైనా ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధర రూ 150.50 గా ఉంటే..ఆ దానిని రూ 160 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుంది. అయితే, క్వార్టర్ మద్యం ధర రూ 99 గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో, రూ 100 ధరగా ఉంటే అందులో రూపాయిని మినహాయించి రూ 99కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం దుకాణాల టెండర్లకు ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 89,643 వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, గడువు ముగిసే సమయానికి చాలా చోట్ల దరఖాస్తుదారులు లైన్లలో వేచి ఉండడం, కొందరు వ్యాపారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో మొత్తం దరఖాస్తులు 90 వేల దాటొచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుబాటులో అన్ని బ్రాండ్లు దరఖాస్తుల ద్వారా ప్రభుత్వం రూ.2 వేల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేసారు. అయితే, రూ.1800 కోట్లపైనే
లిక్కర్ ధరల సవరణ పైన గజెట్ జారీ
Denne historien er fra October 14, 2024-utgaven av Suryaa.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 14, 2024-utgaven av Suryaa.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
25 నుంచి అమెరికాలో మంత్రి నారా లోకేశ్
• పెట్టుబడులు రాబట్టేందుకు ప్రముఖ కంపెనీలతో భేటీ
సజ్జల విచారణకు సహకరించలేదు
• ఫోన్ అడిగినా ఇవ్వలేదు • సంఘటన జరిగిన రోజున తాను లేనని చెప్పారు • విచారణాధికారి, సీఐ శ్రీనివాసరావు
సూపర్ సెక్స్ లో ఒక్క సిక్స్ అయినా అమలు చేశారా?
• ఏపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసిన షర్మిల • లిక్కర్ విషయంలో దెందూ దెందే
పవన్ టీమ్ లో ఐఏఎస్ అమ్రపాలీ
అధికార వర్గాల్లో చర్చనీయాంశం
ఎంజిఆర్ని చూసి స్పూర్తి పొందా
• అన్నా డీఎంకె పార్టీ అవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన దినోత్సవం
నాశిరకం మద్యంతో జేబులు నింపుకున్నారు
క్వార్టరు రూ.70 నుంచి రూ.250కి పెంచారు - మంత్రి నిమ్మల
వాల్మీకి గుడిలో రాహుల్ పూజలు
హర్యానా ఓటమితో కాంగ్రెస్ కనువిప్పు ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నం • త్వరలో జారండ్.. మహారాష్ట్రలో పోలింగ్
ట్రాఫిక్ నియంత్రణకు టాస్క్ ఫోర్స్
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
లెబనాన్పై మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
• మేయర్ సహా 15మంది మృతి