CATEGORIES
Kategorier

స్వేచ్ఛ ఉందని ఏదయినా మాట్లాడేస్తారా?
యూట్యూబర్ రణ్వీర్పై సుప్రీం ఆగ్రహం

హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో విమానానికి తప్పిన ప్రమాదం
చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానానికి ప్రమాదం త్రుటిలో తప్పింది.

గుండె పోటుతో కోర్టులోనే కుప్పకూలిన న్యాయవాది
హైకోర్టులో విషాదం

రేపు ఢిల్లీ బాషా ప్రమాణం
రామ్లలామైదాన్లో భారీ ఏర్పాట్లు 50 మందికిపైగా సినీతారలు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

మహాకుంభ్ ఇప్పటికి 55 కోట్ల మంది పుణ్యస్నానం
ప్రయాగరాజ్లో భారీ ఎత్తున కొనసాగుతున్న కుంభమేళాకు ఊహించని రీతిలోభక్తులు వస్తున్నారు.

ఖతార్, భారత్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం
వచ్చే ఐదేళ్లలో 28 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం ప్రధాని మోడీతో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ భేటీ

శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ
త్వరలో రష్యా అధినేతతో భేటీ: ట్రంప్

కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ
26వరకూ కుంభమేళాకు ప్రత్యేక ఏర్పాట్లు దేశవ్యాప్తంగా రైల్వేశాఖ మార్గదర్శకాలు జారీ
వారం - వర్యం
వార్తాఫలం

'మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు!
మహారాష్ట్రలో రాజకీయ పార్టీల్లో అంతర్గత అసమ్మతి రాజుకుంటున్నది.మహా పేరుతో ఉన్న కూటములన్నింటిలోను ఈ అనిశ్చితి పెరిగిపోతోంది
రాంచి స్టేషన్లో తొక్కిసలాట
స్పృహతప్పిపడిపోయిన ఐదుగురు మహిళలు

వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ
చిలుకూరు బాలాజి ఆలయ పూజారిపై దాడి కేసు..
యుఎస్ లో కట్ట తెగిన కెంటకీ
మెరుపు వరదలకు 8 మంది జలసమాధి

తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్!
తైవాన్ కు సంబంధించిన వైఖరిపై అమెరికా తీసుకొన్న ఓ నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.

మహాకుంభ అగ్నిప్రమాదం
మహాకుంభ్ మేళాలో సోమవారం మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ లో ఈప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో!
1991 చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మందిర్, మసీదు పిటిషన్ల విచారణలో సుప్రీం చీఫ్ జస్టిస్
అయోధ్యప్రధాన పూజారి పార్థివదేహం జలసమాధి!
అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ పార్థీవ దేహానికి గురువారం తుది క్రతువులు నిర్వహించారు.
బెడిసి కొట్టిన బ్యాంకాక్ ట్రిప్..
మహారాష్ట్ర మాజీ మంత్రి కుమారుడి నిర్వాకం!

నేటి నుండి మహిళా ప్రీమియర్ లీగ్
గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ తొలి మ్యాచ్
మార్చి చివరినాటికి భూమిపైకి సునీతా విలియమ్స్
అంతరిక్ష కేంద్రంలో అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతసంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ నిర్ణీత గడువుకు ముందుగానే భూమికి చేరుకుంటారని అంచనా.
మార్చి 3 తర్వాత గ్రూప్-1 ఫలితాలు
మెరిట్ జాబితాపై పిఎస్సీ కసరత్తు
వాషింగ్టన్ లోని బ్లెయిర్ హౌస్లో ప్రధాని మోడీ బస
ఎన్నో ప్రత్యేకతలున్న అతిథిభవనం ఇది..

దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో పాక్ గెలుపు
చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టు అదరగొట్టింది.
వారం - వర్జ్యం
వార్తాఫలం

దలైలామాకు భారత్ 'జడే కేటగిరీ' భద్రత
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత హోంమంత్రిత్వ శాఖ జడే కేటగిరీ భద్రతను ఏర్పాటుచేసింది.

లోక్సభ మార్చి 10కి వాయిదా
సెలక్ట్ కమిటీకి కొత్త ఆదాయం పన్ను బిల్లు ఉభయసభల్లో వక్స్ సవరణ బిల్లుపై విపక్షాల ధ్వజం సంగతి తెలిసిందే.
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
న్యాయం చేయాలంటూ పరిగి ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

రాజ్రుణ్ కుటుంబానికి క్షమాపణ చెప్పిన లావణ్య
సెప్టెంబరులో డిఐతో కేసు గురించే మాట్లాడాను ఇకపై మీడియా ముందుకు రానని ప్రకటన

అమెరికాలో కోడిగుడ్ల కొరత
విక్రయాలపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ధరలు మరో 20శాతం పెరిగే సూచన

ఢిల్లీకి ఇద్దరు డిప్యూటీ సిఎంలు!
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినతర్వాత ఇపుడు సిఎం అభ్యర్థి ఎంపిక పైనే మల్లగుల్లాలు పడుతున్నారు.