నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలుపు • స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి నేతలు అయ్యన్న విజయంపై శాసనసభ అధికార కూటమి పక్షాలన్నీ హర్షాతిరేకాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ దూరంగా ఉంది. స్పీకర్ పదవికి నామినేషన్ ఒకటే దాఖలు అయినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. రు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టి ఆల్ద బెస్ట్ చెప్పారు. గత ఐదేళ్లు సభ ఎలా నడిపారో చూశాం. వైసీపీ వాళ్లకు విజయం తీసుకునే ధైర్యం అపజయాన్ని తీసుకోవడంలో లేదు. వైసీపీ వైళ్లు దూషణలు, దాడులతో రాష్ట్రాభివౄఎద్ధిని వెనక్కి తీసుకెళ్లారు. దూషణలు, దాడులు ఆగాలి.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ బాధ్యత తీసుకోవాలి.
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రజా సంక్షేమానికి మాత్రమే చర్చలు జరగాలి. ఇకపై అలా చేయకుంటే ఆ మహానుభావుడి త్యాగానికి ఫలితం ఉండదు. ఇకపై విలువలతో కూడిన సంప్రదాయానికి తెరలేపారని.
కోరుతున్నాను. రాబోయే తరానికి గొప్ప భవిష్యత్ ఇచ్చేలా ఉండాలి. రైతులకు అన్నంపెట్టేలా, మహిళలకు భద్రత ఇచ్చేలా, యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతున్నాను.
This story is from the June 23, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 23, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
అమెరికాలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు
• దేశంలో 22 లక్షల మందికి పీఎం యోజన కింద గృహాలు మంజూరు
రామమందిర ప్రారంభోత్సం డ్యాన్స్ ఈవెంట్
• రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
మౌల్వి నోటి నుంచి 'రామ్ రామ్'
• దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వ్యక్తులు ఇప్పుడు 'రామ్ రామ్' అంటున్నారు
సీబీఎస్ఈ బోర్డు సంచలన నిర్ణయం
• భారత్తో పాటు 26 దేశాల్లో 44 లక్షల మంది హాజరయ్యే అవకాశం
జపాన్ కు భారీ వరద ముప్పు
• ఎమర్జెన్సీ హెచ్చరిక జారీ • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు ఆదేశాలు
వాయుసేన తదుపరి చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్
త్రివిధ వాయు సేనకు దళాల్లో ఒకటైన తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.
మణిపూర్ లో హై అలర్ట్
మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!
నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
• కమిషనర్ ఆమ్రపాలి కాట