• 23న కీవ్ ను సందర్శించనున్న మోడీ
• దౌత్యపరమైన చర్చలకు లైఫ్ లైన్ గా మారిన రైలు
• యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్
కీవ్: రెండేళ్లకు పైగా యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నెల 23న ఆయన కీవ్ను సందర్శించనున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా.. ప్రధాని మోడీ రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధానికి చేరుకోనున్నారు. అదే అత్యంత సురక్షితమైన రైలు బండిగా 'ట్రైన్ ఫోర్స్ వన్' పేరు పొందింది.
ప్రపంచ నేతల భద్రతకు ఉపయోగించే రైలు..
This story is from the August 21, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 21, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మా దేశానికి భారత్ రావొద్దు..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
మరో ఏడాది పాటు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో కొనసాగాలి
ఐపీఎల్ మెగా వేలం సందడి మొదలైంది. మెగా ఆక్షన్కు సంబంధించి నిబంధనలు ప్రకటించక ముందే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రిటైన్డ్ ప్లేయర్ల జాబితా గురించి పెద్దఎత్తున చర్చ సాగిస్తున్నారు.
భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు a
టీమిండియా మాజీ కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం తొలిసారి భారత అండ `ర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్
• మైదానంలో ఏ చోటనైనా ఫీల్డింగ్ చేయగల చురుకుదనం • జడ్డూ సొంతమన్న జాంటీ రోడ్స్
మరో సంచలనం
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది.టైటిల్ ఫేవరేట్, డిఫెండింగ్ ఛాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టోర్నీ మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
అవని పోరాటం ఎంతో మందికి స్పూర్తి
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో శుక్రవారం భారత్ స్వర్ణంతో సహా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది.
నేటి భారత షెడ్యూల్ ఇదే.!
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో రెండో రోజు భారత్కు పతకాలతో హోరెత్తిం చింది.
విరాట్ కోహ్లి కంటే జో రూట్ అత్యుత్తమం
భారత క్రికెటర్లపై అక్కసు వెల్లగక్కడంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు ఎప్పుడూ ముందుంటారు.
వారానికి నాలుగు రోజులే పని చేయండి
జపాన్ పేరు వినగానే మనకు అక్కడి శ్రామిక శక్తి గుర్తొస్తుంది.
అర్దరాత్రి పబ్బులు, బార్లపై దాడులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు.