
నందికొట్కూర్, స్నేహిత ఎక్స్ ప్రెస్: నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో జిల్లా అభివృద్ధి సంస్థ నంద్యాల జిల్లా వారి సహకారంతో నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్, ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడమైనది. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
Bu hikaye Express Telugu Daily dergisinin 15-07-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Express Telugu Daily dergisinin 15-07-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

నోరు అదుపులో పెట్టుకోకుంటే జగన్ కు పట్టిన గతే
రాబోయే 20 ఏళ్లలో ఎపి స్వర్ణయుగం సాధిస్తుంది పిఠాపురం జనసేన జయకేతన సభలో నాగబాబు

11 ఏండ్ల పోరాటం.. 11స్థానాలకు వారిని పరిమితం చేశాం
అసెంబ్లీ గేటును తాకనీయమన్నారు...

గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలి
నాగలిగిద్ద మండల పరిధిలోని కర గుత్తి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులను చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ వారితో కూలీ పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి

400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబడ్డార్ : ఆర్. కృష్ణయ్య
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్న 400 ఎకరాల భూమిని వేలంపాట వేస్తే ఖబడ్డార్ అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్. కృష్ణయ్య ప్రభుత్వా న్ని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్న టిటిడి
బిజెపి ఎంపి రఘునందన్ రావు హెచ్చరిక

చంద్రుడిపై మొబైల్ టవర్!
నాసా అనుకున్న మిషన్ పూర్తయితే చంద్రుడిపైన త్వరలోనే ఫోన్ సిగ్నల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మార్చి 3 నుంచి హనుమాన్ దీక్షలు ప్రారంభం..!
ఖేడ్ మండలం కొండాపూర్ లో స్వయం భువుగా వెలిసిన హనుమంతుడు

లొంక జాతర ఉత్సవాలు ముగిశాయి
బుధవారం నుండి శ్రీలొంక రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామి ఉత్సవాలు మూడు రోజులు అద్భుతంగా జరిగాయి

పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్..
రాజంపేట జైలుకు తరలింపు

ఎంపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన ఈగల్ టీం
బహుమతులు అందజేసిన మండల బిజెపి అధ్యక్షులు గొంగులూరి ఆశిరెడ్డి