వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతాం
Express Telugu Daily|June 25, 2024
గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ 140కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగిస్తా విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు
వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతాం

న్యూఢిల్లీ, స్నేహిత ఎక్స్ ప్రెస్: వికసిత్ భారత్ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తమ పదేళ్ల పాలనానుభవం, కొత్త సభ్యుల ఆకాంక్షలు, దేశ ప్రజల ఆశల మేరకు ముందుకు సాగుతామని అన్నారు. మరింత కఠిన శ్రమతో దేశానికి సేవచేస్తానని మోడీ ప్రకటించారు. కొత్త పార్లమెంటు భవనంలో లోక్సభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయిన సందర్భం గా మోడీ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ సభ్యులకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఇది చాలా పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరిస్తామని, సామాన్య ప్రజల కలలు సాకారం చేస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

Bu hikaye Express Telugu Daily dergisinin June 25, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Express Telugu Daily dergisinin June 25, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

EXPRESS TELUGU DAILY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పల్లకీ ఉత్సవం
Express Telugu Daily

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు పల్లకీ ఉత్సవం

లోక కల్యాణం కోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు సాంప్రదాయంగా ప ఉత్సవం శ్రీశైల దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా(సర్కారి సేవగా) జరిపించబడుతోంది.

time-read
1 min  |
July 08, 2024
రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం
Express Telugu Daily

రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం

బిజెపి, బిఆర్ఎస్ కార్పోరేటర్ల ఆందోళన మేయర్ పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్ ప్లకార్డులు ప్రదర్శించిన బిఆర్ఎస్ కార్పోరేటర్లు

time-read
1 min  |
July 07, 2024
మంత్రి శ్రీధర్ బాబుతో విపక్ష ఎమ్మెల్యే భేటీ
Express Telugu Daily

మంత్రి శ్రీధర్ బాబుతో విపక్ష ఎమ్మెల్యే భేటీ

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి ఎమ్మెల్యేలు కలవడంపై సర్వత్రా చర్చ

time-read
1 min  |
July 07, 2024
రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ డాక్యమెంటరీ
Express Telugu Daily

రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ డాక్యమెంటరీ

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది.

time-read
1 min  |
July 07, 2024
అమ్మ పేరు ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు
Express Telugu Daily

అమ్మ పేరు ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించిన బిజెపి నాయకులు

నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో అమ్మ పేరు మీద ఒక్క మొక్క అనే కార్యక్రమం బిజెపి నాయకులు చేపట్టి సిరికొండ గ్రామంలో వివిధ చోట్ల మొక్కలను నాటారు.

time-read
1 min  |
July 07, 2024
నాణ్యత లోపం వల్లే ఓడేడు బ్రిడ్జి కూలిపోయింది
Express Telugu Daily

నాణ్యత లోపం వల్లే ఓడేడు బ్రిడ్జి కూలిపోయింది

బ్రిడ్జి నిర్మాణంలో అవినీతి, కమిషన్ల కక్కుర్తి కారణంగానే గాడార్లు, పిల్లర్లు కూలిపోయాయి బ్రిడ్జి కులిపోవడానికి కారణం అప్పటి బిఆరెస్ ప్రభుత్వమే

time-read
1 min  |
July 07, 2024
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Express Telugu Daily

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఝరాసంగం మండల ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ సంఘం, బహుజన సంఘర్షణ సమితిల ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

time-read
1 min  |
July 07, 2024
మంత్రి సితక్క కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే సంజీవ రెడ్డి
Express Telugu Daily

మంత్రి సితక్క కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే సంజీవ రెడ్డి

ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. మా ప్రాంతం మీదున్న ఆదర అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.

time-read
1 min  |
July 07, 2024
ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
Express Telugu Daily

ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

మంథని మండలం గుంజపడులో మండల విరబోయిన అధ్యక్షులు విరబోయిన ఆధ్వర్యంలో శనివారం రాజేందర్ జనసంఘ్ వ్యవస్థపక అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్,ముఖర్జీ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు.

time-read
1 min  |
July 07, 2024
అదిలక్ష్మీ ఆశ్రమ చండిహెూమంతో లోక కల్యాణం
Express Telugu Daily

అదిలక్ష్మీ ఆశ్రమ చండిహెూమంతో లోక కల్యాణం

సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని ముంగి గ్రామ శివారులోని శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి ఆశ్రమములో శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోూ త్సవ వేడుకలు శనివారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

time-read
1 min  |
July 07, 2024