
Bu hikaye Praja Jyothi dergisinin March 18, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap


Bu hikaye Praja Jyothi dergisinin March 18, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం
మే 7నుండి 31 వరకు పోటీలు తెలంగాణకు ఖ్యాతి. పర్యాటకానికి మహర్దశ ప్రీ ఈవెంట్ వేడుకల్లో మంత్రి జూపల్లి వెల్లడి

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ని జెడ్ పి పి ఎస్ పాటశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వ్రాసే ప్యాడ్స్ లు గురువారం రోజున ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో దూలం తిరుపతి గౌడ్ భూదేవి విద్యార్థులకు పరీక్షలు వ్రాసే ప్యాడ్స్ పంపిణీ చేశారు

సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తగు చర్యలు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల అనుసారంగా మండలం లోని గంపలపల్లి గ్రామ తాండూర్ గుంటలు శివారులో సర్వే నెంబర్ 18 లో మొత్తం విస్తీర్ణం 8 ఎకరములు. 19 భూమిలో ఇద్దరు సోదరుల మధ్య కుటుంబ తాగాదా నడుస్తుంది.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గురువారం మందమర్రి సర్కిల్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలైన బ్లాక్ స్పాట్లను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ జి రాజశేఖర్, మందమర్రి ఎస్సై ఎస్ రాజశేఖర్ తో కలిసి పరిశీలించారు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధితులకు చేయూత
అగ్ని ప్రమాదానికి గురై సర్వం కూలిపోయిన ఎట్ట పాక మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన ధారా వెంకటేశ్వర్లు కాటూరి నరసమ్మ కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షులు చిట్టినీడు రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి
ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీ క్షించారు

మహిళలకు నెలకు రు.2500, తులం బంగారం ఉట్టి మాటేనా
టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ యువ నాయకుడు మహమ్మద్ సోహెల్
అనర్హులకే బీపీఎల్ ప్రయోజనాలు
రేషన్కార్డు పాపులారిటీ కార్డుగా మారింది సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
మరోమారు భారీగా పెరిగిన బంగారం ధర
92వేల మార్క్కు చేరుకున్న తులం బంగారం

కొడ పోలీసులు భారీ ఆపరేషన్
చిన్నపిల్లలు విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.