నరసింహ స్వామి చల్లని ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివౄఎద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలబెడతానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన తన భార్య నారా బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి.
Bu hikaye Suryaa dergisinin June 07, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin June 07, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఈ ఖరీఫు రైతు భరోసా లేనట్టే..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం
త్వరలో రైతు భరోసా అమలు
తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత రాబోయే సీజన్ నుంచి రైతుభరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
66 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
సరైకెల్లా నుంచి చంపై సోరెన్ పోటీ
జాతీయ సమైక్యతను అవమానించిన గవర్నర్
•ఉద్దేశపూర్వకంగానే ద్రవిడ ఉచ్చరించలేదు •గవర్నర్ ఆర్ ఎన్ రవిను వెంటనే రీకాల్ చేయండి.
తెలంగాణ లక్ష్యంగా లేహై యూనివర్శిటీ
యునైటెడ్ స్టేట్స్, పెన్సిల్వేనియాలోని బెత్లహెమ్లోని ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్శిటీ అయిన లెహై యూనివర్సిటీ మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ఎడ్-ఫిన్టెక్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్ అయిన గ్రాడ్ రైట్ తో కలిసి నెక్స్ట్న్టెక్ తొలి ఎడిషన్ ను నిర్వహించాయి.
కేటీఆర్ అక్కసులో అర్ధం లేదు
• మూసీ ప్రక్షాళన పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు యూటర్న్ డ్రామాలు • హైదరాబాద్కు పురుడు పోసిన మూసీకి పునరుజ్జీవం పోయడం మన విధి
లంచం అనే పదం వినపడకూడదు
• తన కార్యాలయంలో, తన వద్ద అటువంటి వ్యక్తులు ఉండోద్దు • బదిలీలు పారదర్శకంగా అవినీతి లేకుండా జరిగాయి.
గుడివాడ నియోజకవర్గ గ్రామాల ప్రజలకు రక్షిత నీరు
• నందివాడ మండలంలో రూ.91 లక్షలతో నీటి శుద్ధి పనులకు అనుమతులు... గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పనులకు అంచనాలు రూపకల్పన
మాపై విశ్వాసాన్ని మరింత పెంచుతున్న జనసేనలో చేరికలు
జనసేనలో చేరికలు తమపై విశ్వాసాన్ని మరింత పెంచాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
నవంబర్ 28 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈవో శ్రీ వీర్రబహ్మం అధికారులను ఆదేశించారు.