దేశంలో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాల కేసుల్లో 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయంటే మన నేర ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ గణాంకాలే తె లియజేస్తు న్నాయి. అత్యాచారాలు చేసిన 72 శాతం నిందితులు నేర వ్యవస్థలో డొల్లతనాన్ని అసరాగా చేసుకొని నిర్దోషులుగా బయటపడు తున్నారు. ఈ నేపథ్యంలోనే కోల్కతా రేప్ కేసును చేపట్టడంలో మొదటి నుంచి జరిగిన తప్పులు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. మంగళ వారం (ఆగస్టు 27) కోల్కతా నగరం రోడ్లన్నీ విద్యార్థుల ఆందోళనలతో, పోలీస్ ప్రతిఘటన చర్యలతో రణరంగంగా దద్దరిల్లింది. దీనికి కారణం దర్యాప్తులో జరిగిన తప్పు లు, వ్యవస్థలోని లోపాలు చివరకు మమతాబెనర్జీ రాజీనామా చేయాలన్న డిమాండ్కు దారి తీస్తున్నాయి.
Diese Geschichte stammt aus der Telugu muthyalasaralu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Telugu muthyalasaralu-Ausgabe von Telugu Muthyalasaraalu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతర
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహణకు సన్నాహాలు
“తిథి అధిపతులు”
“తిథి అధిపతులు”
నక్షత్రాన్ని బట్టి నాటాల్సిన మొక్కలు
నక్షత్రాన్ని బట్టి నాటాల్సిన మొక్కలు
నవగ్రహ విశేషాలు
నవగ్రహ విశేషాలు
ఓంకారం విశిష్టత
ఓం అన్నది మంత్రం కాదు... మత సంబంధమైనది అసలే కాదు... వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.
అమరావతి రాజధాని నిర్మాణానికి కౌంట్ డౌన్
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కొత్త ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న సంగతి విధితమే. కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అమరావతి.
శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు
- రోజుకు 3.5 లక్షల లడ్డూలు విక్రయం - లడ్డూ ప్రసాదాలపై వదంతులు నమ్మవద్దు - తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్యామలరావు
దేశంలోనే అత్యంత పురాతన గణపతి ఆలయాలు... వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాలు
విఘ్నాలధిపతి వినాయకుడి ఆలయాలు మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి.
72 శాతం రేట్లకు శిక్షలే లేవు
దేశంలో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాల కేసుల్లో 30 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయంటే మన నేర ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ గణాంకాలే తె లియజేస్తు న్నాయి. అత్యాచారాలు చేసిన 72 శాతం నిందితులు నేర వ్యవస్థలో డొల్లతనాన్ని అసరాగా చేసుకొని నిర్దోషులుగా బయటపడు తున్నారు.
బీద.. మోపిదేవి స్థానంలో రాజ్యసభకు గల్లా... నాగబాబు ?
వైసీపీ నుంచి నెగ్గిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నారు.