CATEGORIES
Kategorien
జోరుగా మంచినీటి వ్యాపారం
నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటులో నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఇళ్ల సమీపంలోనే గొట్టపుబావులను తవ్విస్తూ అనుమతులు లేకుండానే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు
అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ
దశాబ్దాల కాలంగా మున్సిపల్ పట్టణాలకు డ్రైనేజీలకు వెచ్చిస్తున్న నిధులు నిష్ఫలం అవుతున్నాయి.
సంక్షోభంలో వ్యవసాయ రంగం
దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు.బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2023-24 రబీలో కరువు పై కేంద్ర కరువు బృందం సమీక్ష
ఇంటర్ మినిస్ట్రీ రియల్ సెంట్రల్ టీం అన్ని శాఖల విధి విధానంపై ఆరా
వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనదే అధికారం
హామీలు నెరవేర్చని చంద్రబాబుకు సింగిల్ డిజిట్ ప్రజల్లోకి వెళ్లి వారికి అండగా పోరాటం చేద్దాం
ఉపాధిహామీ పనుల్లో సోషల్ ఆడిటింగ్
• నిధుల దుర్వినియోగం కాకుండా చర్యలు • అధికారులకు డిప్యూటి సిఎం పవన్ సూచన
19న వైకాపా విస్తృతస్థాయి సమావేశం
ఈనెల 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.
వానాకాలంలో ఎండాకాలం
= నైరుతి ప్రవేశించినా తగ్గని ఎండల తీవ్రత = పెరుగుతున్న కరెంట్ వినియోగం
సంస్థాగత మార్పులపై బిజెపి దృష్టి
సంస్థాగత మార్పులపై బిజెపి దృష్టి నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు రాష్ట్రాల్లోనూ బిజెపికి కొత్త అధ్యక్షులపై దృష్టి
గడీల పాలన నుంచి విముక్తి
= తట్టుకోలేక పోతున్న పింక్ మీడియా = దుష్ప్రచారం చేస్తే చట్టబద్దంగా చర్యలు = ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరిక
ప్రియాంక పోటీ చేసివుంటే మోడీ ఓడిపోయేవారు
ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓడిపోయేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు
సంపదతో పాటే శతృవుల రాక !
మనకు కలిసివచ్చే కాలంలో సిరిసంపదలు, పేరు ప్రఖ్యాతులు వస్తే అకారణ శత్రువులు ఏర్పడతారు.
గ్రంధాలయలాను ఆధునీకరించాలి
అందుబాటులో పుస్తకాలను ఉంచాలి ఇంటర్నెట్ సౌకర్యం బలోపేతం చేయాలి
మళ్లీ ఉల్లి ధరలకు రెక్కలు
సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి.
తాటిముంజలతో తక్షణ శక్తి.. చలువతో పాటు ఆరోగ్యానికి మేలు
భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు ఏమేరకు భాపాలు చేస్తాయో చెప్పలేం కానీ, ఎండకాలంలో లభించే తాటిముంజలు మాత్రం ఆరోగ్యంతోపాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు
బైక్ ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా
కోటపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గేటు సమీపంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు కోటపల్లి నుండి వికారాబాద్ కు వెళ్తుండగా లింగంపల్లి గేటు సమీపంలో బైకును తప్పించబోయి గుంతలోకి ఆర్టీసీ బస్సు
ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు
లోక్సభ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మోదీని ఓడించారని తేల్చి చెప్పారు
దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు
నాగుర్లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వడదెబ్బకు దేశవ్యాప్తంగా 54మంది మృతి
హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తనదే
మంత్రి పొంగులేటి హామీ
ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ
తోణం కెసిఆర్ అవినీతి, అక్రమాలపై చర్యలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో బిజెపి డిమాండ్
అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు
• ట్యాంక్బండ్, పరేడ్ గ్రౌండ్స్లో ముమ్మరంగా పనులు • నేటి సాయంత్రమే ట్యాంక్బండ్పై ఫుడ్ కోర్టులు
నేటితో ముగియనున్న కేజ్రివాల్ బెయిల్
మళ్లీ జైలుకు వెళుతున్నా వీడియో విడుదల చేసిన కేజీవాల్
విశ్వాసం ఉంటే ఇంట్లోనే ధ్యానం చేయొచ్చు
బహిరంగంగా ధ్యానంతో ప్రజాధనం వృధా ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికే ఓటు
గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి
జూన్ 9న జరుగబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఎన్నికల ఫలితాలతో..తేలనున్న రాజధాని వ్యవహారం
జగన్ మళ్లీ వస్తే చలో విశాఖ.. బాబు వస్తే అమరవాతే బెటర్ ప్రజల్లో ఆసక్తిగా మారిన ఎన్నికల ఫలితాలు
ప్రజలకు 200 కోట్ల కుచ్చుటోపి
కో ఆపరేటివ్ బ్యాక్ జిఎం నిమ్మగడ్డ వాణిబాల అరెస్ట్ భర్త నేతాజీ, కుమారుడు శ్రీహర్ష కూడా అరెస్ట్
మంథని ఎంపీఓ పై విచారణ
కార్యదర్శి ల పిర్యాదు మెరకు విచారణ చేపట్టిన జిల్లా అధికారులు
రాజముద్రలో కాకతీయ కళా తోరణమును తొలగించవద్దు
తెలంగాణ సామాజిక రచయితల సంఘం డిమాండ్
పిన్ని మహేశ్వరితో కలసి తమిళనాట ఆలయాల సందర్శన
తిరుమలతో అనుకోని అనుభూతి అంటున్న జాన్వీ
జగన్ సర్కార్పై నిరుద్యోగల స్పందన
డిఎస్సీ, ఉద్యోగాల కల్పనలో విఫలంపై నిరాశ 4న ఫలితాలతో వెల్లడి కానున్న మనోగతం