
ఆగస్టు 31(ప్రజా జ్యోతి): నిరుపేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కొరకు వారిని బలోపేతం చేయుటకు సూక్ష్మ స్థూల పెట్టుబడుల ద్వారా ప్రభుత్వము ఆర్బిఐ నిబంధనల ద్వారా వ్యాపారం చేయుటకు మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు అనుమతించింది. గ్రామీణ ప్రాంతాలలో చిన్న సన్నకారు రైతులకు, సామాన్య నిరుపేదలకు చిన్న రుణాలు ద్వారా ఆర్థిక వెసులు బాటు కల్పిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తారు. స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఐదు నుండి తొమ్మిది మంది సభ్యుల వరకు గ్రూపుల వారిగా రుణాలు ఇస్తూ ప్రగతి బాటలో నడిపించే కార్యక్రమము ఇది. కానీ దీనికి విరుద్ధంగా ఇదే అదునుగా భావించి నిబంధనలను తుంగలో తొక్కి చక్ర వడ్డీల ద్వారా వారి నడ్డి విరుస్తూ నిరుపేదల బతుకులను చిదిమేస్తున్న సంఘటనలు కనబడుతున్నాయి.
Esta historia es de la edición September 01, 2024 de Praja Jyothi.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 01, 2024 de Praja Jyothi.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
చికెన్గున్యా వ్యాక్సిన్ తయారీకి డీల్
బయోలాజికల్ - ఈఫార్మా బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం
లోక్పాల్ ఉత్తర్వులపై సుప్రీం స్టే
హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ ఇచ్చిన ఉత్తర్వులపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది
హైడ్రాను మరింత పటిష్టం చేయాలి
భూ కబ్జాదారుల ఆటకట్టిస్తున్న హైడ్రా విలేకరుల సమావేశంలో శివారు ప్రాంత బాధితులు
కరెంట్తోక్తో ముగ్గురు మృతి
జిల్లాలోని బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.

23న స్వర్ణగోపుర మహాకుంభాభిషేకం
స్వర్ణగోపుర కుంభాభిషేకానికి సిఎంకు ఆహ్వానం
మక్తల్ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్కు ఫిర్యాదు
మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు.

తారక్ మీద ప్రెజర్ పడుతోందా
ఆగస్ట్ 14 విడుదల తేదీని గత ఏడాదే ప్రకటించిన యష్ రాజ్ ఫిలింస్ ఆ తేదీని మిస్ చేసుకోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఎటిఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డు?
• పలు డిజైన్ లను సిఎంకు చూపించిన అధికారులు • ఈ కార్డుల కోసం షార్ట్ టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధం

రాష్ట్రాలకు వరద సాయం
• ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయింపు