CATEGORIES

చంచల్ గూడ జైల్లో కార్యకర్తలతో రాహుల్ ములాఖత్
Vaartha Telangana

చంచల్ గూడ జైల్లో కార్యకర్తలతో రాహుల్ ములాఖత్

రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నాడు చంచల్ గూడ జైల్లో వున్న ఎ ఎస్ యు ఐ కార్యకర్తలు 18 మందితో ములాఖత్ లో భేటీ అయ్యారు.

time-read
1 min  |
May 08, 2022
ఇజ్రాయెల్‌కు రష్యా అధ్యక్షుడి క్షమాపణలు
Vaartha Telangana

ఇజ్రాయెల్‌కు రష్యా అధ్యక్షుడి క్షమాపణలు

హిట్లలో యూదు మూలాలు ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రధాని నఫాలీ బెన్నెట్ బెన్నెట్ వెల్లడి

time-read
1 min  |
May 07, 2022
అర్థరాత్రి దాటినా కొనసాగిన శ్రీలంక నిరసనలు
Vaartha Telangana

అర్థరాత్రి దాటినా కొనసాగిన శ్రీలంక నిరసనలు

ద్వీపదేశం శ్రీలంకలో సంక్షోభంపై రోజు రోజుకూ నిరసనలు ఉధృతం అవుతున్నాయి.వందలాదిమంది శ్రీలంక పార్లమెంటువద్దకు చేరుకుని గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నిరసనలు కొనసాగించారు.

time-read
1 min  |
May 07, 2022
27 నుంచి 25 రోజులు యోగా కార్యక్రమాలు
Vaartha Telangana

27 నుంచి 25 రోజులు యోగా కార్యక్రమాలు

యోగా మన దేశ వారసత్వ సంపద అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు,

time-read
1 min  |
May 09, 2022
జంతువుల హక్కులను పరిరక్షించాలి
Vaartha Telangana

జంతువుల హక్కులను పరిరక్షించాలి

మానవులకు పెంపుడు జంతువులు ఎన్నో ప్రయో జనాలు చేకూరుస్తున్నాయి. కొద్దిపాటి ప్రేమాభి మానాలకు, సంరక్షణకే పెంపుడు జంతువులు ప్రేమను, విశ్వా సాన్ని కలిగి ఉంటాయి. పెంచేవారినే సర్వస్వంగా భావిస్తాయి.

time-read
1 min  |
May 06, 2022
ఇకపై కోరుకున్నవారికి మాత్రమే ఉచిత విద్యుత్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్
Vaartha Telangana

ఇకపై కోరుకున్నవారికి మాత్రమే ఉచిత విద్యుత్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్

ఉచిత విద్యుత్ పై రాజకీయ ప్రతిపక్షాలనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ దిద్దుబాట పట్టారు.

time-read
1 min  |
May 06, 2022
పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన
Vaartha Telangana

పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన

తిరుపతి జిల్లా ఏర్పాటైన తరువాత తొలిసారిగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన పథకం క్రింద నిధులు రూ.709కోట్లు విడుదల చేశారు.

time-read
1 min  |
May 06, 2022
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..
Vaartha Telangana

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..

త్వరలో జరగబోయే వార్షిక అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది భగ్నం చేశారు.

time-read
1 min  |
May 06, 2022
937 కస్తూర్బా టిచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
Vaartha Telangana

937 కస్తూర్బా టిచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తొలగించిన కస్తూర్బాగాంధీ పాఠశాల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది టీచర్లు గురువారం సైఫాబాద్ లోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

time-read
1 min  |
May 06, 2022
హెచ్ 1బి వీసాదారులకు గుడ్ న్యూస్
Vaartha Telangana

హెచ్ 1బి వీసాదారులకు గుడ్ న్యూస్

భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. విదేశీయులకు ఊరట కల్పించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

time-read
1 min  |
May 05, 2022
రైతు మెడకు రుణమాఫీ కత్తి
Vaartha Telangana

రైతు మెడకు రుణమాఫీ కత్తి

అసలును మించుతున్న వడ్డీలు భారం అవుతున్న అప్పులు రుణాల ఊబిలో అన్నదాతలు మాఫీ కాకపోవడమే అసలు సమస్య

time-read
1 min  |
May 05, 2022
బదలీలు, పదోన్నతులకు ముందే 317 జిఒ బాధితులకు న్యాయం చేయాలి
Vaartha Telangana

బదలీలు, పదోన్నతులకు ముందే 317 జిఒ బాధితులకు న్యాయం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 317 జిఓ అమలు వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసి విద్యా సంవత్సరం ఆరంభం అయ్యేలోపు బదిలీలు, పదోన్నతులు, అప్పీళ్లు, పరస్పర బదిలీలు, స్పౌజ్ సమస్యలు పరిష్కరించి, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను దశలవారీగా, వారి సొంత జిల్లాలకు తీసుకుని రావాలని టియుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది

time-read
1 min  |
May 05, 2022
అమ్మకానికి స్వగృహ ప్లాట్లు
Vaartha Telangana

అమ్మకానికి స్వగృహ ప్లాట్లు

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వేలంలో విక్రయం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

time-read
1 min  |
May 05, 2022
మంత్రుల క్వార్టర్స్ ముట్టడి యత్నం
Vaartha Telangana

మంత్రుల క్వార్టర్స్ ముట్టడి యత్నం

ఎన్ఎ యుఐ నేత వెంకట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ రాహుల్ ఒయు పర్యటన ఆగదన్న కాంగ్రెస్ నేతలు ఒయు సభకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్

time-read
1 min  |
May 02, 2022
హైదరాబాద్ శివారులో జంట హత్యలు
Vaartha Telangana

హైదరాబాద్ శివారులో జంట హత్యలు

నగర శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి.అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాట సింగారం కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నిర్మాణుష్య ప్రదే శంలో రెండు మృతదేహాలు పడి ఉన్నాయని సమాచారం తెలుసుకున్న పోలీసులు సం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

time-read
1 min  |
May 04, 2022
సవాళ్లకు అనుగుణంగా భద్రతా వ్యవస్థ పటిష్టం కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే
Vaartha Telangana

సవాళ్లకు అనుగుణంగా భద్రతా వ్యవస్థ పటిష్టం కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

భౌగోళిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని, మనముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని కొత్త ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ పాండే పేర్కొన్నారు.

time-read
1 min  |
May 02, 2022
రజోనాకు క్షమాభిక్ష ఎప్పటికి?
Vaartha Telangana

రజోనాకు క్షమాభిక్ష ఎప్పటికి?

పంజాబ్ ముఖ్యమంత్రి బీయాం త్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన ఖైదీ బల్వంత్ సింగ్ రాజోనా దాఖలు చేసుకున్న క్షమా భిక్ష పిటిషన్ పై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకో వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది.

time-read
1 min  |
May 03, 2022
పుతిన్ కు కేన్సర్ శస్త్రచికిత్స!
Vaartha Telangana

పుతిన్ కు కేన్సర్ శస్త్రచికిత్స!

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి రెండు నెలలు గడిచిపోయింది. వారం, 10 రోజుల్లోనే ఉక్రెయిన్ ను దారితెచ్చు కుంటామని భావించిన క్రిషైన్ కు, కీవ్ నుంచి ఊహించిన ప్రతిఘటన ఎదురవుతోంది.

time-read
1 min  |
May 04, 2022
టెక్స్ టైల్ పార్క్ లో పరిశ్రమల మూసివేత
Vaartha Telangana

టెక్స్ టైల్ పార్క్ లో పరిశ్రమల మూసివేత

నిరవధిక బం' బోసిపోయిన పార్క్ పెండింగ్ విద్యుత్ రీయింబర్స్మెంట్ చెల్లించాలి ఆర్డర్లు లేక సతమతమవుతున్న యజమానులు యార్న్ ధరల పెరుగుదలతో విలవిల

time-read
1 min  |
May 02, 2022
జర్మనీలో ప్రధాని మోడీ ఛాన్సలర్తో ద్వైపాక్షిక చర్చలు
Vaartha Telangana

జర్మనీలో ప్రధాని మోడీ ఛాన్సలర్తో ద్వైపాక్షిక చర్చలు

మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లి లో ప్రవాస భారతీయులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు.

time-read
1 min  |
May 03, 2022
ఈద్ తరువాత మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు తీసేయకపోతే మా పవరేంటో చూపిస్తాం
Vaartha Telangana

ఈద్ తరువాత మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు తీసేయకపోతే మా పవరేంటో చూపిస్తాం

లౌడ్ స్పీకర్ల వివాదానికి తెర లేపిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే సోమవారం సంచలన ప్రకటన చేశారు. మే 3న ఈద్ సందర్భంగా హనుమాన్ చాలీసా చద వొద్దని, ముస్లింలను ఈద్ పండుగ చేసుకోని వ్వండంటూ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
May 03, 2022
గాడితప్పిన గురుకులాలు!
Vaartha Telangana

గాడితప్పిన గురుకులాలు!

మురికి కూపాలుగా మారుతున్న వైనం నాసిరకం బియ్యమే గతి అధ్వాన్నంగా సౌకర్యాలు అధికారుల నిఘా కరవు అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు

time-read
1 min  |
May 04, 2022
ఆ కాలేజీలు అ'నాథ'లు!
Vaartha Telangana

ఆ కాలేజీలు అ'నాథ'లు!

అంతా 15 సం. బోధన అనుభవం లేనివారే 50 శాతం మించని రెగ్యులర్ లెక్చరర్లు నిధులు అందక ఇబ్బందులు పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్న విద్యార్థులు, అధ్యాపకులు

time-read
1 min  |
May 03, 2022
ఎంఎన్ఎస్ నాయకులు, మరో 100 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
Vaartha Telangana

ఎంఎన్ఎస్ నాయకులు, మరో 100 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

ముంబయిలో లౌడ్ స్పీకర్ల వివాదం మరింత ముదిరి పోలీసులు కేసులు విధించే వరకు వెళ్లింది. ఈద్ అనంతరం మే 4 తరువాత మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని, లేదంటే మసీదుల ముందు హనుమాన్ చాలీసా చదువుతామంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎస్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే హెచ్చరించారు.

time-read
1 min  |
May 04, 2022
ఇమ్రాన్, మరో 150 మందిపై పోలీస్ కేసు
Vaartha Telangana

ఇమ్రాన్, మరో 150 మందిపై పోలీస్ కేసు

పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంత పోలీసులు పదవీచ్యుతి పొందిన ప్రధాని పిటిఐ అధినేత ఇమ్రాన్‌తోపాటు మరో 150 మందిపై కేసులునమోదుచేసారు.

time-read
1 min  |
May 02, 2022
తగ్గనున్న ఎండల తీవ్రత!
Vaartha Telangana

తగ్గనున్న ఎండల తీవ్రత!

భారీ ఉష్ణోగ్రతలు, వడగాలులు, ఉక్కబోతలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించే విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుండి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడతాయని ప్రకటిం చింది.

time-read
1 min  |
May 03, 2022
పాకిస్థాన్‌కు సౌదీ 800 కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజి
Vaartha Telangana

పాకిస్థాన్‌కు సౌదీ 800 కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజి

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం 800 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అం దించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.

time-read
1 min  |
May 02, 2022
థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచాలి
Vaartha Telangana

థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచాలి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో విద్యుత్ కొరత, బొగ్గుకొరత రవాణా సమస్యలకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

time-read
1 min  |
May 04, 2022
రాష్ట్రపతి కోసం సిద్ధమవుతున్న 12జనథ్!
Vaartha Telangana

రాష్ట్రపతి కోసం సిద్ధమవుతున్న 12జనథ్!

భారత్కు మరో రెండునెలల్లో కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రిటైర్మెంట్ తర్వాత నివసించేందుకు వీలుగా 12 జనపథ్ లోని నివాసాన్ని అధికారులు ఆధునీకరిస్తున్నారు.

time-read
1 min  |
May 01, 2022
అర్హులైన పెదబ్రాహ్మణులకు ఉచిత శిక్షణ
Vaartha Telangana

అర్హులైన పెదబ్రాహ్మణులకు ఉచిత శిక్షణ

అనీల్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణ నిరుద్యోగ యువత ఈ సదవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ, స్క్రీనింగ్ తర్వాత అర్హులైన అభ్యర్థులకు ముందుగా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించడంతోపాటు ఆన్లైన్లో పరిషత్తు వెబ్సైట్లో వారి పేర్లు, వివరాలు పొందుపరుస్తామని స్పష్టం చేశారు.

time-read
1 min  |
May 01, 2022