కల్పితమైన ఈశ్వరుని భయాన్ని చూపించి మత పెద్దలు ఏ రకంగా సమాజాన్ని ముక్కలు చేస్తూ తమ కోరికల్ని నెరవేర్చుకుంటున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
ప్రజల్లో భయం, ద్వేషం అనే విషాన్ని నింపేస్తే, వారిని చాలా సులభంగా సంఘటితం చేయొచ్చు. దీని నమూనాను మనం 30 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. విద్వేషాలను వ్యాప్తి చేయటం లాంటి పనులకు మతమే అత్యంత సులువైన చౌక మార్గం. ఈ విషాన్ని ఉపయోగించి శతాబ్దాలుగా పాలకులు, మత గురువులు రాజ్యాలను ఏలుతున్నారు.
ఓట్ల రాజకీయం కోసం మతమనే విషాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో రకంగా ఉపయోగిస్తూనే ఉంటాయి. భారతీయ జనతా పార్టీతోపాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణమూల్ కాంగ్రెస్ మొదలైనవి భయకంపితమైన ప్రజలకు సానుభూతి చూపించి తమ పార్టీ కోసం ఓటు బ్యాంకుని కూడబెట్టుకుంటాయి.
ఇప్పుడు ముస్లింలను దేశ ద్రోహులుగా చూపి, హిందువుల్ని తమ వైపు తిప్పు కునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజల సమస్యలు, వారి అభివృద్ధి గురించి ఎవ్వరికీ దిగులు లేదు. అన్ని పార్టీలు 'విభజించు పాలించు' సిద్ధాంతాన్ని తమ రాజకీయానికి వాడుకునే పనిలో పడ్డాయి.
లోక్సభ, రాజ్యసభల్లో జరిగే చర్చలు మతం పేరిట ఎలా అధికారాన్ని నిలుపుకోవాలి లేదా ఎలా రాజ్యాలను లాగేసుకోవాలనే ధోరణులను చూపుతున్నాయి. ఇప్పుడైతే హిందూ ముస్లింలు సోదరులుగా ఉండాలని ఏ పార్టీ కోరుకోవట్లేదు.
మతం పేరిట విభజనలు
నేతలు, మత పెద్దలు దీని మీదనే బతుకు తున్నారు.మతం పేరిట జనాన్ని విడదీసి ఉంచాలనే వారు అనుకునేది. ఇది ఎంతోకాలం నుంచి ఆచరణలో కనపడుతూనే ఉంది.జనాన్ని విభజించాలి రాజ్యాలను లాగేసుకోవాలి.మతం, కులం పేరిట జనాన్ని సులు వుగా విడదీయవచ్చు. సంఘాన్ని ఐక్యంగా ఉంచటానికి కూడా ఇదే మతమనే విషాన్ని ఉపయో గిస్తుంటారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మత విషం ఆధారంగానే తమ అస్తిత్వాలను నిలుపుకొని ఉన్నాయి. పశ్చిమాసియాలోని నిరంకుశ రాజ్యాలన్నీ ఈ ఎత్తులను ప్రయోగించే అధికారాన్ని నిలుపుకోగలుగుతున్నాయి.
మతం పేరిట లక్షల మంది అమాయకులు జైలుకి వెళ్లటం, సామాన్యులపై బాంబులు కురిపించటం పుణ్యకార్యమని భావిస్తున్నారు.సామాజిక దురాచారాలు కూడా సముచితమేననే భావనతో మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.