కొందరు మహిళలు ఆరోగ్యం, పరిసుబ్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. వారు ఉపరితల పరిశుభ్రత పాటిస్తున్నా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి కారణం మురికిగా, అపరిశభ్రంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడం.
ప్రజా మరుగుదొడ్డు పరిశుభ్రంగా లేకపోతే అది వ్యాధులకు కారణమవుతుంది. మహిళలు, అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడం తప్పనిసరి అవుతుంది. అయితే ఈ పబ్లిక్ టాయిలెట్ సీట్లపై రకరకాల జెర్క్ ఉంటాయి. ఫలితంగా మహిళలు యోని ఇన్ఫెక్షన్ ఇంకా ఎన్నో ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది.
పబ్లిక్ టాయిలెట్లలోని మురికి కారణంగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని మహిళలు నీళ్లు తాగడం సైతం తగ్గించారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. గంటల తరబడి మూత్రాన్ని బిగపట్టుకోవడం, నీళ్లు తక్కువగా తాగడం లాంటివి మూత్ర సిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.