అతడు 12వ తరగతి పాస్ మెడికల్ రంగంలోకి వెళ్ళాలని కోరుకోవడంతో రంగానికి చెందిన పుస్తకాలను అతడు చదవడం మొదలు పెట్టాడు. ఎలా చదువుతామో, చింతన జరుగుతుంది. కాబట్టి పుస్తకాలు చదువుతూచదువుతూ అతడికి ఏదో అనిపించడంతో అతడు డాక్టరు వద్దకు వెళ్ళాడు.
この記事は Rishi Prasad Telugu の March 2021 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Rishi Prasad Telugu の March 2021 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ఈ ఎనిమిది పుష్పాలతో భగవంతుడు వెంటనే ప్రసన్నుడౌతాడు
ఒకసారి రాజగు అంబరీషుడు దేవర్షి నారదుడిని అడిగాడు: \"భగవంతుని పూజ కొరకు భగవంతునికి ఏ ఏ పుష్పాలు ఇష్టం ?
మీ చింతలను, దుఃఖాదులను నాకు అర్పించండి!
బ్రహ్మవేత్త మహాపురుషులు తమ బ్రహ్మ పారవశ్యంలో పరవశిస్తూ కూడా అహైతుకీ కృపను చేసే స్వభావం కారణంగా లోకంలోని దుఃఖం, చింత మొ|| తాపాలతో తపిస్తున్న మానవులకు బ్రహ్మరసాన్ని త్రాగించడానికి సమాజంలో భ్రమణం చేస్తూ అనేక లీలలను చేస్తూ ఉంటారు.
సద్గురువు యొక్క యుక్తిని మూర్ఖత్వంతో త్యజించకండి
పూజ్యశ్రీగారి పావన సాన్నిధ్యంలో శ్రీ యోగవాసిష్ఠ మహారామాయణం యొక్క పాఠం నడుస్తూ ఉంది : మహర్షి వసిష్ఠుల వారు అంటారు : "ఓ రామా ! ఒక రోజు నువ్వు వేదధర్మానికి చెందిన ప్రవృత్తి సహితంగా సకామ యజ్ఞం, యోగ మొదలగు త్రిగుణాలతో రహితుడవై స్థితుడవు కా అలాగే సత్సంగం మరియు సత్ శాస్త్రాల పరాయణుడవు కా అప్పుడు నేను ఒకే ఒక్క క్షణంలో దృశ్యం అనే మురికిని తొలగించేస్తాను.
నిజమైన ముగ్గురు శ్రేయోభిలాషులు
సాధారణ వ్యక్తి కూడా సద్గురువుల సాన్నిధ్యంలోకి రావడంతో భగవంతునితో సమానంగా అవుతాడు.
శాస్త్రానుకూలమైన ఆచరణ యొక్క ఫలితం ఏమిటి?
శాస్త్రానుకూల ఆచరణ, ధర్మ-అనుష్ఠానం యొక్క ఫలితం ఏమిటంటే లోకం పట్ల విరక్తి కలగాలి, వైరాగ్యం కలగాలి. ఒకవేళ వైరాగ్యం కలగకుండా ఉన్నదంటే జీవితంలో నువ్వు ధర్మంగా వ్యవహరించలేదు. శాస్త్రాల పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోలేదు. సత్సంగం యొక్క శాస్త్ర అధ్యయనం యొక్క, ధర్మం యొక్క ఫలితం ఇదే !
అలాంటి మహాపురుషుల పట్ల శ్రద్ధ ఏర్పడితే శుభం జరుగుతుంది
మహాత్ముల దర్శనం, సత్సంగం, చింతనతో శాంతి లభిస్తుంది, పాపం, పాపవాంఛల పలాయనం మరియు పుణ్యం, పుణ్య-ప్రవృత్తులు మొదలుకావడం జరుగుతుంది.
ఇది మన దేశం, ధర్మం మరియు సంపూర్ణ జనతజనార్దనులకు అవమానం
సనాతన ధర్మం యొక్క పునాదిని ఎవరైనా పటిష్టం చేశారంటే అది సంత్ శ్రీ ఆశారామ్ జీ బాపూగారే చేశారు. సంపూర్ణ విశ్వంలో వారు సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళారంటే నేటి దాకా ఆ విధంగా ఎవ్వరూ ముందుకు తీసుకువెళ్ళి ఉండకపోవచ్చు.
సాధనా ప్రకాశం
కోరికలు లేకుంటే నువ్వు నీలో నువ్వు సంపూర్ణ సుఖాన్ని కలిగి ఉంటావు. ...అదే సమయంలో హృదయం భగవంతుని కృపతో నిండిపోతుంది
అలాంటి బ్రహ్మనిష్ఠ మహాపురుషుల మహిమ వర్ణనాతీతం
శ్రీ సాయీ లీలాషాహ్జీ మహారాజ్ గారి అవతరణ దినోత్సవం : ఏప్రిల్ 6
బాలుడైన కమాల్ యొక్క కౌశలం
సంత్ కబీర్ పుత్రుని పేరు కమాల్. అతడు చిన్నతనంలో, విద్యార్థిగా ఉన్నప్పుడు తన మిత్రులతో కలిసి ఆటలాడుకునేవాడు. ఆటలలో ఒకప్పుడు ఒకరు ఓడితే, ఒకప్పుడు మరొకరు గెలిచేవారు. ఎవరైతే గెలిచేవారో వారికి పందాలకు బదులు చెల్లించాల్సి ఉండేది, ఉదాహరణకు 4 పందాలు బాకీపడడం, 2 పందాలు బాకీపడడం జరిగేది. ఆడటం పూర్తయిన తరువాత ఓడినవారిపై పందాల చెల్లింపులు మిగిలి ఉండేవి. ఉదాహరణకు 4 చెల్లింపులు ఉంటే ఓడినవాడు గుర్రంగా మారేవాడు అలాగే గెలిచినవాడు అతడిపైన కూర్చుని ఇక్కడి నుండి అక్కడిదాకా 4 సార్లు తిరగడం చేసేవాడు.