CATEGORIES

కేన్సర్ కు ఉచిత చికిత్సలు
Vaartha AndhraPradesh

కేన్సర్ కు ఉచిత చికిత్సలు

దేశంలో ప్రజలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్ వ్యాధికి రానున్న రోజుల్లో సమూలంగా చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతినగరంలో ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టాటా ట్రస్ట్ సహకారంతో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది.

time-read
1 min  |
May 07, 2022
ఇక గ్రామ సచివాలయ సేవలు విస్తరణ
Vaartha AndhraPradesh

ఇక గ్రామ సచివాలయ సేవలు విస్తరణ

రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వలంటీర్లు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా మరిన్ని సేవలు 1902 టోల్ ఫ్రీ సేవలు మరింత ఉపయుక్తంగా ఉండాలి: సిఎం జగన్

time-read
1 min  |
May 09, 2022
ఆరోగ్య సమాజమే లక్ష్యం
Vaartha AndhraPradesh

ఆరోగ్య సమాజమే లక్ష్యం

పల్లె, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు రూ.30,691 కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సౌకర్యాలు వ్యర్థజలాల శుద్ధికి ట్రీట్ మెంట్ ప్లాంట్లు పైపుల ద్వారా విశాఖకు గోదావరి జలాలు తర్వాత మెట్రోప్రాజెక్టుకు కృషి: సిఎం జగన్

time-read
1 min  |
May 08, 2022
13నుంచి నారాపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Vaartha AndhraPradesh

13నుంచి నారాపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

డాక్టర్ వైఎస్ఆర్ కడపజిల్లా జమ్మలమడుగులోని ಟಿಟಿಡಿ అనుబంధం ఆలయం నారాపురవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వతేదీ నుంచి 21వరకు జరగనున్నాయి.

time-read
1 min  |
May 07, 2022
మాట ఇచ్చిన జగనన్నకు తోడుగా నిలవండి
Vaartha AndhraPradesh

మాట ఇచ్చిన జగనన్నకు తోడుగా నిలవండి

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మూడు సంవత్సరాల కాలంలో పేదప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా విద్యార్థులకు అన్ని రకాల పథకాలు అమలుచేయడం జరుగుతోందని, ఈ స్థాయిలో పెద్ద మొత్తంలో నిధులు అందించిన మీ జగనన్నకు తోడుగా నిలబడండని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

time-read
1 min  |
May 06, 2022
సుపరిపాలనతో మార్గనిర్దేశం
Vaartha AndhraPradesh

సుపరిపాలనతో మార్గనిర్దేశం

టెన్ పేపర్ల లీక్ టిడిపి దొంగలపనే.. విద్యాదీవెన కింద రూ. 709 కోట్లు విడుదల చేసిన సిఎం జగన్

time-read
1 min  |
May 06, 2022
ప్రజలకోసమే నా ఆరాటం
Vaartha AndhraPradesh

ప్రజలకోసమే నా ఆరాటం

సిఎం జగన్ పాలనలో ఎన్నో ఆరిష్టాలు, లక్షల కోట్లు అప్పులుచేసి ప్రజానీకం భయభ్రాం తులవుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

time-read
1 min  |
May 06, 2022
నాలుగేళ్ల డిగ్రీ ఎపిలోనే ఫస్ట్
Vaartha AndhraPradesh

నాలుగేళ్ల డిగ్రీ ఎపిలోనే ఫస్ట్

అసమానతలు లేని సమాజం. మానవ నైపుణ్యతల పెంపే లక్ష్యంగా జాతీయ విద్యావిధానం-2020 స్పష్టమైన క్యాచరణతో ముందుకు సాగుతుందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు

time-read
1 min  |
May 06, 2022
దుగ్గిరాల ఎంపిపిగా రూపవాణి
Vaartha AndhraPradesh

దుగ్గిరాల ఎంపిపిగా రూపవాణి

రాష్ట్రవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన దుగ్గిరాల ఎంపిపి ఎంపిక ఎట్టకేలకు గురువారం సుఖాంతంగా ముగిసింది.

time-read
1 min  |
May 06, 2022
శుక్రుడిపై ప్రయోగాలకు 'ఇస్రో
Vaartha AndhraPradesh

శుక్రుడిపై ప్రయోగాలకు 'ఇస్రో

సౌర మండలంలోనే అత్యంత వేడి గ్రహం శుక్రుడు. మన భూమికి కవల గ్రహం, పొరుగు గ్రహం అనీ దానిని పిలుస్తుంటారు.

time-read
1 min  |
May 05, 2022
పక్కా ప్లాన్‌తోనే గంజి ప్రసాద్ హత్య
Vaartha AndhraPradesh

పక్కా ప్లాన్‌తోనే గంజి ప్రసాద్ హత్య

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో జరిగిన గంజి ప్రసాద్ హత్య కేసులో నిందితులను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

time-read
1 min  |
May 05, 2022
నిరంతర విద్యుత్ కోసమే భారీ కొనుగోళ్లు
Vaartha AndhraPradesh

నిరంతర విద్యుత్ కోసమే భారీ కొనుగోళ్లు

రాష్ట్రంలో వినియోగదారులకు అసౌకర్యం కలుగకూడదనే ఉద్దే శంతో ఎంత ఖర్చు అవుతున్నా లెక్కించకుండా విద్యుత్తును భారీ ఎత్తున కొనుగోలు చేసి అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు.

time-read
1 min  |
May 05, 2022
ఆర్టీసీలో అద్దెబస్సులు
Vaartha AndhraPradesh

ఆర్టీసీలో అద్దెబస్సులు

ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదు ఎండి ద్వారకా తిరుమలరావు

time-read
1 min  |
May 05, 2022
ఆరు రాష్ట్రాల్లోనే మళ్లీ పెరుగుతున్న వైరస్ కేసులు
Vaartha AndhraPradesh

ఆరు రాష్ట్రాల్లోనే మళ్లీ పెరుగుతున్న వైరస్ కేసులు

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముందురోజు కంటే మరికొన్ని కేసులు పెరిగి గడచిన 24 గంటల్లో 3205 మందికి కొత్తగా ఈ వైరస్ సంక్రమించింది.

time-read
1 min  |
May 05, 2022
ప్రత్యామ్నాయ పంటలకు సహకారం
Vaartha AndhraPradesh

ప్రత్యామ్నాయ పంటలకు సహకారం

• చిరుధాన్యాల కోసం ప్రత్యేక బోర్డు • మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో సదుపాయాల కోసం రూ.14,562 కోట్ల వ్యయం, 10750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, తొలి విడతలో 3250 కేంద్రాలు ఏర్పాటు: సిఎం జగన్

time-read
1 min  |
May 04, 2022
ప్యాంగాంగ్ సరస్సు వంతెన సమీపంలో రహదారి నిర్మాణం ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
Vaartha AndhraPradesh

ప్యాంగాంగ్ సరస్సు వంతెన సమీపంలో రహదారి నిర్మాణం ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

ప్యాంగాంగ్ సరస్సు పై ఖుర్నాక్ వద్ద చైనా చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయింది. దీంతో పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని స్పం గూర్ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరి జాలలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకా శం లభించింది.

time-read
1 min  |
May 04, 2022
పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్
Vaartha AndhraPradesh

పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కొవిడ్

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 2568 మందికి గడచిన 24 గంటల్లో కరోనాసోకి హోం ఐసొలేషన్లో కొందరు ఆసుపత్రుల్లో మరికొందరు గడుపుతున్నారు.

time-read
1 min  |
May 04, 2022
నిబంధనలు అతిక్రమించే యూజర్లపై చర్యలు
Vaartha AndhraPradesh

నిబంధనలు అతిక్రమించే యూజర్లపై చర్యలు

వాట్సాప్లో ఒక్క నెలలోనే 18 లక్షల ఖాతాలపై నిషేధం

time-read
1 min  |
May 04, 2022
అత్యంత వైభవంగా సింహాచలేశ్వరుని నిజరూపదర్శనం
Vaartha AndhraPradesh

అత్యంత వైభవంగా సింహాచలేశ్వరుని నిజరూపదర్శనం

కుంభవృష్టితో పులకించిన సింహగిరి తొలిదర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు

time-read
1 min  |
May 04, 2022
తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ!
Vaartha AndhraPradesh

తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ!

శేషాచలంకొండల్లోని కలియుగవైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంకు రవాణా మార్గంగా ఉన్న ఘాట్ రోడ్లును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు రూపొందించింది.

time-read
1 min  |
May 03, 2022
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా పటిష్టం
Vaartha AndhraPradesh

గ్రామీణ ప్రాంతాల్లో రవాణా పటిష్టం

జూన్ నాటికి రాష్ట్రంలో రహదార్ల మరమ్మతులు పూర్తి 46 వేల కి.మీ. రోడ్ల పునర్నిర్మాణానికి చర్యలు జలకళ కింద బోర్ల ఏర్పాటు: సిఎం జగన్

time-read
1 min  |
May 03, 2022
కౌన్సిల్ చీఫ్ విప్ గా ఉమ్మారెడ్డి
Vaartha AndhraPradesh

కౌన్సిల్ చీఫ్ విప్ గా ఉమ్మారెడ్డి

ఎపి శాసన మండలి ప్రభుత్వ చీపివిప్ గా వైఎస్సా ఆర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంఎల్సి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

time-read
1 min  |
May 02, 2022
కార్మికులే వెన్నెముక
Vaartha AndhraPradesh

కార్మికులే వెన్నెముక

మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్రెడ్డి మైదానంలో సినీ కార్మికోత్సవ వేడు కలు ఘనంగా నిర్వహించారు.

time-read
1 min  |
May 02, 2022
ఇమ్రాన్ అరెస్టుకు రంగం సిద్ధం
Vaartha AndhraPradesh

ఇమ్రాన్ అరెస్టుకు రంగం సిద్ధం

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సౌదీ అరేబియాలోని ఓ ప్రార్ధనా మందిరం దగ్గర పాక్ ప్రస్తుత ప్రధాని షాహబాజ షరీఫ్ కు వ్యతిరేకంగా ఇమ్రాన్ నినాదాలు చేశారన్నది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ

time-read
1 min  |
May 03, 2022
అంచనాలకు మించి భక్త జనం
Vaartha AndhraPradesh

అంచనాలకు మించి భక్త జనం

శ్రీకాళహస్తీశ్వరాలయానికి సోమవారం ఉదయం అంచనాలకు మించి భక్తులు తరలి వచ్చారు. ఉదయం రాహుకాల సమయంలో పూజలు జరిపించుకోవాలనే తపనలో క్యూలైన్లలో భక్తులు తోపులాటకు పాల్పడ్డారు.

time-read
1 min  |
May 03, 2022
దాతల ప్రోత్సాహం దిశగా టిటిడి!
Vaartha AndhraPradesh

దాతల ప్రోత్సాహం దిశగా టిటిడి!

ప్రపంచప్రసిద్ధిగాంచిన హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం దాతలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణ సిద్దంచేసింది.

time-read
1 min  |
May 02, 2022
తెలంగాణా సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా సాగాలి
Vaartha AndhraPradesh

తెలంగాణా సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా సాగాలి

బిసిల సమగ్రవికాసం. సమున్నత లక్ష్యాలసాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణా రాష్ట్రంలో ముందుకు వెళుతున్నామని, అందుకు ఏడుకొండల వెంకన్న స్వామికృప ఉండాలని వేడుకున్నట్లు తెలం గాణా బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు.

time-read
1 min  |
May 03, 2022
పశు సంవర్థక శాఖలో ఇక సంస్కరణలు
Vaartha AndhraPradesh

పశు సంవర్థక శాఖలో ఇక సంస్కరణలు

• 6099 వెటర్నరీ డాక్టర్ల పోస్టులు భర్తీ • పశువైద్య సేవలకు అంబులెన్స్, మత్స్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు • జువ్వలదిన్నె, ఉప్పాడ,నిజాంపట్టణం, మచిలీపట్టణం ఫిషింగ్ హార్బరు పనులు వెంటనే ప్రారంభించాలి • రైతుభరోసా కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటరు పనితీరును పరిశీలించాలి • పశువులు బీమా క్లైయిమ్స్ మూడు నెలలకొకసారి పరిష్కరించాలి: సిఎం జగన్

time-read
1 min  |
May 02, 2022
రేపల్లె ఘటనపై సిఎం ఆగ్రహం: మంత్రి విడదల రజనీ
Vaartha AndhraPradesh

రేపల్లె ఘటనపై సిఎం ఆగ్రహం: మంత్రి విడదల రజనీ

మహిళ లకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అత్యంత తీవ్ర స్థాయిలో కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడుదల రజని హెచ్చ రించారు.

time-read
1 min  |
May 02, 2022
ఎండ మంటలు
Vaartha AndhraPradesh

ఎండ మంటలు

44°కి చేరిన ఉష్ణోగ్రత. మూడు రోజులు వడగాడ్పుల సూచన

time-read
1 min  |
May 01, 2022