CATEGORIES

దశాబ్దాల సరిహద్దు వివాదం పరిష్కారం
Vaartha AndhraPradesh

దశాబ్దాల సరిహద్దు వివాదం పరిష్కారం

రెండు రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారానికి మార్గం సుగమమైంది. అసోం, మేఘాలయ రాష్ట్రాల మధ్య సరిహద్దు మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చొరవ తీసుకోవడంతో ఇక మంచి రోజులు రానున్నాయని ఇరు రాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

time-read
1 min  |
March 30, 2022
ఉగాదికి ముందు శాసోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Vaartha AndhraPradesh

ఉగాదికి ముందు శాసోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ ఉగాది పర్వదినం పురస్కరించుకుని కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్తోక్తంగా నిర్వహించారు.

time-read
1 min  |
March 30, 2022
ఐక్యపోరాట స్పూర్తిని ప్రతిబింబించే వేడుక
Vaartha AndhraPradesh

ఐక్యపోరాట స్పూర్తిని ప్రతిబింబించే వేడుక

రాజమండ్రిలో వైభవంగా జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్, మంత్రి ముత్తంశెట్టి తదితరులు

time-read
1 min  |
March 27, 2022
తిరుమలలో వారాంతంలో కెవి రు భారీగా పెరిగిన భక్తుల రద్దీ!
Vaartha AndhraPradesh

తిరుమలలో వారాంతంలో కెవి రు భారీగా పెరిగిన భక్తుల రద్దీ!

వారాంతం సెలవులు రావడం.... రోజువారీగా 60 వేలకు పైగా దర్శన టిక్కెట్లు జారీకావడం వెరసి కలియుగవైకుంఠం ఏడుకొండలు భక్తజనులకొండగా మారిపోయింది. సాధారణ రోజుల్లో రోజువారీగా 65వేలమందికి పైగా భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు.

time-read
1 min  |
March 27, 2022
ఐపిఎల్ తొలిమ్యాచ్ కు ముందు ఒలింపిక్ విజేతలకు సత్కారం
Vaartha AndhraPradesh

ఐపిఎల్ తొలిమ్యాచ్ కు ముందు ఒలింపిక్ విజేతలకు సత్కారం

ఐపిఎల్ 2022 సీజన్లో ఆరంభ వేడు కలు లేవన్న సంగతి తెలిసిందే. సిఎస్ కె, కెకె ఆజట్లతో ధనాధన్ లీగ్ ప్రారంభం అయింది. అయితే ఈ వేడుకలకు బదులుగా టోక్యో ఒలిం పిక్స్ 2021లో మువ్వన్నెల జెండాను రెపరెప లాడించిన భారత అథ్లెట్లను బిసిసిఐ ఘనంగా సత్కరించింది.

time-read
1 min  |
March 27, 2022
'స్పందన' పటిష్టతకు కొత్త పోర్టల్
Vaartha AndhraPradesh

'స్పందన' పటిష్టతకు కొత్త పోర్టల్

ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: సిఎం జగన్

time-read
1 min  |
March 27, 2022
ఎండ మంటలు
Vaartha AndhraPradesh

ఎండ మంటలు

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎండలు మండి పోతున్నాయి. మార్చి చివరి రావడంతో ఉషో గ్రతలు బాగా పెరిగాయి.

time-read
1 min  |
March 27, 2022
వారికి పరీక్షలు రాయడానికి మరో ఛాన్స్
Vaartha AndhraPradesh

వారికి పరీక్షలు రాయడానికి మరో ఛాన్స్

కర్ణాటక రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు బహిష్కరించిన పరీక్షలు రాయడానికి మరో అవకాశం | ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

time-read
1 min  |
March 19, 2022
లాలూ పార్టీలో శరద్ పార్టీ విలీనం
Vaartha AndhraPradesh

లాలూ పార్టీలో శరద్ పార్టీ విలీనం

జనాభా రీత్యా మూడో అతిపెద్ద రాష్ట్రంఅయిన బీహార్ లో రాజకీయాలు కూడా రోజు రోజు కూ మారిపోతుంటాయి. 25 ఏళ్లుగా కలిసిలేని రెండు పార్టీలు ఇపుడు ఒకే పార్టీగా రూపాంతరం చెందాయి.

time-read
1 min  |
March 21, 2022
మద్యపాన నిషేధం అంటే ఇదేనా?
Vaartha AndhraPradesh

మద్యపాన నిషేధం అంటే ఇదేనా?

జగన్ చర్యల వల్ల నాటుసారా, గంజాయి ఎక్కువైంది మాజీ మంత్రి పరిటాల సునీత, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్

time-read
1 min  |
March 19, 2022
ప్రజలు, ప్రభుత్వానికి నడుమ వారధిగా 'స్పందన
Vaartha AndhraPradesh

ప్రజలు, ప్రభుత్వానికి నడుమ వారధిగా 'స్పందన

నిర్దిష్ట వ్యవధిలో స్పందన అర్జీలు పరిష్కారం కావాలి పేదలకు మిగిలిన ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలి పోలీసు స్పందన కీలకంగా ఉండాలి కాల్ మనీ కేసులపై దృష్టి పెట్టాలి: సిఎం జగన్

time-read
1 min  |
March 21, 2022
నేడు అసెంబ్లీలో పోలవరంపై చర్చ
Vaartha AndhraPradesh

నేడు అసెంబ్లీలో పోలవరంపై చర్చ

శాసనసభలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఈ నెల 21 స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారాన్ని అనుసరించి పోలవం ప్రాజెక్ట్ ప్రస్తుత నిర్మాణ దశ, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది, నిధుల వినియోగం, కేంద్రం నుంచి నిధుల విడుదల్లో జాప్యం, ఇతరంశాలు ఈ సందర్భంగా కీలకంగా చర్చిస్తారు.

time-read
1 min  |
March 21, 2022
ఏప్రిల్ నుంచి 'ఆజాద్ కా అమృత్ మహోత్సవ్'
Vaartha AndhraPradesh

ఏప్రిల్ నుంచి 'ఆజాద్ కా అమృత్ మహోత్సవ్'

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్స రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వతేదీ నుంచి “ఆజాద్ కా అమృత్ మహో త్సవ్” కార్యక్రమం చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

time-read
1 min  |
March 21, 2022
క్యూబా, ఇండియా మధ్య సంబంధాలను మరింత విస్తరిస్తాం
Vaartha AndhraPradesh

క్యూబా, ఇండియా మధ్య సంబంధాలను మరింత విస్తరిస్తాం

• ఇండియా-క్యూబా సమ్మిట్-2022లో క్యూబా రాయబారి మారిన్ • పాల్గొన్న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్

time-read
1 min  |
March 19, 2022
ఇక తిరుమలకు విద్యుత్ బస్సులు!
Vaartha AndhraPradesh

ఇక తిరుమలకు విద్యుత్ బస్సులు!

శేషాచలం కొండల్లోని సప్తగిరులపై వెలసిన తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు విద్యుత్ తో నడిచే ఆర్టీసి బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తిరుపతి ఆర్టీసి రీజియన్ పరిధిలో తొలి దశలో తిరుపతి-తిరుమల మధ్య 75వరకు బస్సులను తిప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

time-read
1 min  |
March 21, 2022
అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ బడుల్లో చదువు
Vaartha AndhraPradesh

అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ బడుల్లో చదువు

నైపుణ్య, సృజనాత్మక రంగాల్లో రాష్ట్ర యువతకు ప్రపంచ గుర్తింపునకు చర్యలు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా గిరిజన విశ్వవిద్యాలయం: సిఎం జగన్

time-read
1 min  |
March 19, 2022
'కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడికి 'వై' కేటగిరి భద్రత
Vaartha AndhraPradesh

'కాశ్మీర్ ఫైల్స్' దర్శకుడికి 'వై' కేటగిరి భద్రత

జమ్మూ-కాశ్మీర్‌లోని పండిట్లపై జరిగిన దారుణాలు, వారి వలసలకు ప్రేరణ కల్పించిన అంశాలతో 'కాశ్మీర్ ఫైల్స్' అనే చలన చిత్రాన్ని రూపొందించి సంచలనం సృషించడంతోపాటు ఎంతోమంది విమర్శకులతో సహా శెహబాష్ అనిపించుకున్న దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం సిఆర్ పి ఎఫ్ బలగాలతో కూడిన 'వై' కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.

time-read
1 min  |
March 19, 2022
వెంకన్నకు పెరిగిన హుండీ ఆదాయం 15రోజుల రాబడి రూ.58 కోట్లు
Vaartha AndhraPradesh

వెంకన్నకు పెరిగిన హుండీ ఆదాయం 15రోజుల రాబడి రూ.58 కోట్లు

కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు మొక్కుబడులుగా, ముడుపుల రూపంలో హుండీలో సమర్పిస్తున్న కానుకల ఆదాయం అనూహ్యంగా పెరిగింది.

time-read
1 min  |
March 17, 2022
వేసవి డిమాండకు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్తు -మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
Vaartha AndhraPradesh

వేసవి డిమాండకు అనుగుణంగా 24/7 గంటలు నాణ్యమైన విద్యుత్తు -మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

బుధవారం విజయవాడ మధురానగర్ లో నిర్మించనున్న సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి బాలినేని

time-read
1 min  |
March 17, 2022
నిర్విఘ్నంగా టీకా కార్యక్రమం : మోడీ
Vaartha AndhraPradesh

నిర్విఘ్నంగా టీకా కార్యక్రమం : మోడీ

దేశ ప్రజల సహకారం వల్లే కరోనా టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని సోమవారం ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

time-read
1 min  |
March 17, 2022
తిరుమలలో 24 గంటల్లోపే గది ఖాళీ!
Vaartha AndhraPradesh

తిరుమలలో 24 గంటల్లోపే గది ఖాళీ!

వసతి కల్పన విభాగం సిబ్బంది పర్యవేక్షణ

time-read
1 min  |
March 17, 2022
'దీవెన' కింద రూ. 6,969 కోట్లు చెల్లింపు
Vaartha AndhraPradesh

'దీవెన' కింద రూ. 6,969 కోట్లు చెల్లింపు

ఉన్నత విద్యకు పేదరికం అడ్డుకారాదు: సిఎం జగన్

time-read
1 min  |
March 17, 2022
శ్రీశైల మల్లన్న మ సన్నిధిలో సిజెఐ రమణ
Vaartha AndhraPradesh

శ్రీశైల మల్లన్న మ సన్నిధిలో సిజెఐ రమణ

శ్రీశైలం మహపుణ్యక్షేత్రంను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ సతీసమేతంగా ఆదివారంనాడు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు శ్రీశైలంకు చేరుకున్నారు.

time-read
1 min  |
March 14, 2022
వెంకన్న హుండీ లెక్కింపులు ఇక ప్రత్యక్ష వీక్షణం
Vaartha AndhraPradesh

వెంకన్న హుండీ లెక్కింపులు ఇక ప్రత్యక్ష వీక్షణం

ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన దేవుడుగా...ప్రతిరోజూ 4కోట్ల రూపాయలు వరకు కానుకల రూపంలో హుంఢీ ఆదాయం లభించే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం తరువాత భక్తులు పరకామణిని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలగనుంది.

time-read
1 min  |
March 14, 2022
రికవరీలు పెరుగుతున్నా పుట్టుకొస్తున్న కొత్త కేసులు
Vaartha AndhraPradesh

రికవరీలు పెరుగుతున్నా పుట్టుకొస్తున్న కొత్త కేసులు

ప్రపంచ దేశాల్లో 45.74 కోట్లకు పెరిగిన వైరస్ బాధితులు • 60.64 లక్షలకు చేరుకున్న మృతులు

time-read
1 min  |
March 14, 2022
ప్రజారోగ్యమే లక్ష్యం
Vaartha AndhraPradesh

ప్రజారోగ్యమే లక్ష్యం

జగనన్న కాలనీల్లో సామాజిక రూపకల్పన కోసం రూ.33,406కోట్లు మౌలిక సదుపాయాల కోసం రూ.30,691కోట్లు: సిఎం జగన్

time-read
1 min  |
March 14, 2022
తెప్పోత్సవాల ఆరంభంతో శ్రీమలయప్పస్వామి జలవిహారం
Vaartha AndhraPradesh

తెప్పోత్సవాల ఆరంభంతో శ్రీమలయప్పస్వామి జలవిహారం

వేసవి కాలం ప్రారంభంలో భాగంగా ఏడకొండల్లో ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే తీరు మలేశుని తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి శాస్తో క్తంగా మొదలయ్యాయి.

time-read
1 min  |
March 14, 2022
బహుళ ప్రయోజనాలతో 'రైతు భరోసా
Vaartha AndhraPradesh

బహుళ ప్రయోజనాలతో 'రైతు భరోసా

గ్రామీణ వికాసానికి విప్లవాత్మక సంస్కరణలు రాష్ట్ర క్రెడిట్, నాబార్డు వార్షిక రుణ ప్రణాళికపై సమావేశంలో సిఎం జగన్ 2022-23 ఫోకస్ పేపరు విడుదల

time-read
1 min  |
March 03, 2022
పరిపాలన మాతృభాషలో జరగాలి
Vaartha AndhraPradesh

పరిపాలన మాతృభాషలో జరగాలి

జిఒలు, కోర్టు తీర్పులపై ప్రజలకు అవగాహన ఉండాలంటే మాతృభాష తప్పనిసరి గురువులు దిశానిర్దేశం చేయాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

time-read
1 min  |
March 03, 2022
కొవిడ్ తగ్గుముఖంతో  భారీగా పెరిగిన భక్తులు
Vaartha AndhraPradesh

కొవిడ్ తగ్గుముఖంతో భారీగా పెరిగిన భక్తులు

ఏడుకొండల వాడా వేంకటరమణా ..ఆపద మొక్కులవాడ అనాధరక్షకా” గోవింద అంటూ తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అనూహ్యంగా రెట్టింపయ్యింది.

time-read
1 min  |
March 03, 2022