CATEGORIES
Kategorier
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాములు పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలను కూరెల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు కూరెల్ల గ్రామ సర్పంచ్ అందజేశారు
నారుపోసి నీరుకోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు మొగులుకు మొఖం పెట్టి మేఘాలను చూస్తున్నా రైతులు
ప్రాంతీయ పార్టీల్లో...అవినీతి బలహీనత!
మోడీ నియంతృత్వ పాలన అంటూ విమర్శలు చేస్తున్న నేతలు ఎవరు కూడా మోడీ ముందు నిలబడి గట్టిగా నిలదీయలేకపోతున్నారు
బండి ఉత్తర కుమారుడే..!
తెలంగాణకు కాంగ్రెస్ ఏం ఒరగబొట్టిందో రేవంత్ చెప్పాలి : కడియం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకై దరఖాస్తుల ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేశారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ పి. విజయ్ కుమార్ తెలియజేశారు.
పొంగిలేటి వెంటే నా ప్రయాణం....!
బానోత్ ప్రభాస్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గంలో మారనున్న సమీకరణాలు
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడి
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషులు జోడీ చరిత్ర సృష్టించింది.
మాలసోమరంలో కాంగ్రెస్ రివ్యూ మీటింగ్
ప్రసాద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ హరీశ్వర్ రెడ్డి
అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లు సీజ్...
మండలంలో రోజు రాత్రి వేళలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. సోమవారం రాత్రి ఓ ప్రైవేట్ పరిశ్రమలకు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారం
శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం ప్రారంభోత్సవం
• నీతికై రాముడు 14సం,, వనవాసం చేశాడు. • తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ • దేవాదాయ ధర్మాదాయ శాఖ 45 లక్షల నిదులతో ప్రారంభం
కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి
కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో పేదలకు ఉచితంగా 25శాతం సీట్లు ఇవ్వాలి కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్
టౌన్ ప్లానింగ్లో అధికారుల కొరత..
సిబ్బంది కొరత పర్యవేక్షణ లేక ఊపందుకున్న అక్రమణించర్లు 9 పోస్టులకు 4 గురు అధికారులే ఖాళీలు భర్తీ చేయకపోతే ప్రభుత్వానికి గండి
ఉపాధి పనిలో అవినీతిఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలి
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మండల మరియు కిందిస్థాయి అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
పవన్ వారాహి పేరిట ప్రత్యేక పూజలు
ఈనెల 14న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర 15న పిఠాపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా, నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ కు తమ ఆశీస్సులు అందజేయాలని పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి పేర్కొన్నారు.
దివ్యాంగులకు స్వర్ణయుగం
సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి గుండ గాని రాములు గౌడ్
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
మండలంలో విద్యుత్ ఎక్కువవుతుంది.
ఇద్దరు నేతల వల్లే ఏపీ బొక్కబోర్లా పడింది
మరోసారి తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
సిఎంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ
ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలపై కృతజ్ఞతలు
కర్నాటక తరహాలో తెలంగాణలోనూ విజయం
వచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత సింగరేణి కార్మికులకు ముందే వచ్చిన దసరా
వికలాంగులకు మరో వేయి పెన్షన్ పెంపు
వచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత సింగరేణి కార్మికులకు ముందే వచ్చిన దసరా
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ఈకెవైసి తప్పనిసరి
నందికొట్కూరు నియోజకవర్గం సబ్ ట్రెజరీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ.కె.వై.సీ. ఈనెల 15 వ లోగా రిటైర్డ్ తప్పనిసరిగా సంబంధిత కార్యాలయంలో తప్పనిసరిగా చేసుకోవాలని నమోదు సహాయ ఖజానాధికారి శ్రీనివాసులు తెలిపారు.
ధరణితో భారీ భూ కుంభకోణం
ధరణి' పేరుతో బీఆర్ఎస్పభ్రుత్వం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
దశాబ్ది ఉత్సవాల పేరుతో జల్సాల కోసం ఓట్ల కోసం ప్రజాధనం వృధా
అనాధ పిల్లలకు తిండి పెట్టలేని ప్రభుత్వం దశాబ్ది వేడుకల పేరుతో జల్సాలకు పాటుపడుతూ ఓట్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు
బస్వాపూర్ లో ఘనంగా శ్రీదేవి భూదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత నాభి శిలా బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కోహెడ మండలం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ గ్రామ సర్పంచ్ ఏడబోయిన సత్తయ్య పాల్గొనడం జరిగింది.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్దిరెడ్డి చేపల పులుసు హెటల్ ప్రారంభోత్సవం
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్దిరెడ్డి చేపల పులుసు హెటల్ ప్రారంభోత్సవం
ముస్లిం గుండెల్లో జగనన్న స్థానం పదిలం..
వైయస్సార్సీపీ వైపు ముస్లిం మైనార్టీల చూపు నాడు వైయస్సార్ చనువే నేడు ముస్లిం యువతకు ఉద్యోగాలు విలువ లేని చంద్రబాబుని రాబోయే ఎన్నికల్లో ముస్లింలు ఓడిస్తారు
జగనన్న స్వచ్చ సంకల్పం
36 మున్సిపాలిటీలకు ఈ -ఆటోల పంపిణీ జెండా ఊపి ప్రారంభించిన సిఎం జగన్ మున్సిపాలిటీలపై భారం తగ్గుతుందన్న మంత్రి సురేశ్
ఎమర్జెన్సీ సేవల రంగంలో కృషి అభినందనీయం
రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతికై హౌసింగ్ డే..
• జగనన్న గృహ కల్పన నిర్మాణాలలో మౌలిక వసతులు తప్పనిసరి • జగనన్న గృహం కల్పన త్వరగా పూర్తికి చర్యలు చేపట్టాలి • స్థానిక ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్
అట్టహాసంగా టిడిపి మహానాడు
• వేమగరి వేదికగా వెల్లివిరిసిన పచ్చదనం • జెండా ఆవిష్కరణతో మహానాడు ప్రారంభం • ప్రతినిధుల రాకతో కోలాహలంగా సభా ప్రాంగణం • ఎన్టీఆర్ చిత్రపటం వద్ద చంద్రబాబు తదితరుల నివాళి