CATEGORIES
Kategorier

కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో అమెరికా ప్రతినిధి
కొత్త ప్రభుత్వం సత్సంబం ధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలు పెట్టింది.

ఇకపై అంతా కష్టకాలమే
పశ్చిమబెంగాల్కు చెందిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

చెక్ రిపబ్లిక్ లో రైలు ప్రమాదం
ప్యాసింజర్లు గూడ్స్ రైలును ఢీకొనడంతో కనీసం నలుగురు మృతిచెందగా 27 మందికి తీవ్రగాయాలయ్యాయి.

లంచాలకూ ఇఎంఐలు!
గుజరాత్లో లంచావతారు లైన కొందరు అధికారులు తమ జాలి గుండెను చూపిస్తున్నారు.

అంతరిక్షంలో వెయ్యిరోజులు..
రష్యా వ్యోమి ఓలెగ్ రికార్డు!

కేంద్రంలోకి ఎందరు!
మంత్రి పదవిని ఆశిస్తున్న ఎనిమిది మంది కిషన్రెడ్డిని కొనసాగిస్తారా?

కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య
గత ఏడాది సుమారు 26 మందికిపైగా ఇలాగే విద్యార్థులు ఆత్మహత్యలుచేసుకున్నట్లు తేలింది.మృతుడు బగీషా తివారిగా గుర్తించారు. తన తల్లిసోదరుడితో కలిసి నివసిస్తున్నాడు.

సంతానాభివృద్ధికి జపాన్లో లో డేటింగ్ యాప్!
నాగరికతను కాపాడుకోడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెపుతుంటారు టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ జననాల రేటును పెంచ డానికి తాజాగా జపాన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తంచేసారు.

చిరంజీవి ఇంటికెళ్లిన పవన్ కళ్యాణ్
తిలకందిద్ది ఆహ్వానించిన తల్లి కేక్ కట్చేసిన చిరంజీవి దంపతులు

ప్రధాని మోడిని కలిసిన పవన్ కుటుంబం
ఎన్డీయే కూటమి నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసారు.

భారత్ స్టార్ రెజ్లర్పై డోపింగ్ సస్పెన్షన్ ఎత్తివేత
భారత్ స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు భారీ ఊరట లభించింది.

వరల్డ్కప్ విజేతపై కాసుల వర్షం
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ 20 వరల్డ్ కప్-2024, ఎడిషన్ 9కి ప్రైజ్ మనీ మొత్తాన్ని భారీగా పెంచింది.

నేడు భారత్, ఐర్లాండ్ ఢీ
క్రికెట్కు అనుకూలం కాని పిచ్ బౌండరీలు కొట్టడం అంత ఈజీ కాదు సమస్యల స్టేడియంపై గందరగోళం

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా, రిబాకినా
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో న ప్రపంచ రెండో ర్యాంకర్, బెలారస్కు చెందిన సబలెంకా, ప్రపంచ నాలుగో ర్యాంకర్, కజకిస్తాన్కు చెందిన రిబాకినా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

నీట్ 2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో శ్రీచైతన్య సరికొత్త రికార్డ్
720కి 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9 ఫస్ట్ ర్యాంకులూ ఒక్క శ్రీచైతన్యవే ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 3 ఫస్ట్ ర్యాంకులూ కూడా..

మూడు కేసుల్లో నిర్దోషిగా ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాక్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (71) మూడు ముఖ్యమైన కేసుల్లో నిర్దోషి అని సోమవారం కోర్టులు తీర్పు ఇచ్చాయి.

మండిలో కంగనా రనౌత్ విజయం!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జ రాజకీయ ఆరంగేట్రంలో ఎగురువేశారు

కేరళలో ఖాతా తెరిచిన బిజెపి
సురేష్ గోపి ఘనవిజయం

ఇండోర్ లోక్సభ స్థానంలో రెండు సంచలనాలు
అత్యధిక మెజారిటీ, నోటాకు రికార్డు ఓట్లు!

కనిపించని 'కారు'
ఒక్క ఎంపి సీటు సాధించని వైనం రెండు చోట్ల రెండో స్థానం

కెసిఆర్కు సిఎం ఆహ్వానం
జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది.

ఆహారం తింటే వాంతులే!
బూజుపట్టిన చికెన్, ఫంగస్ సోకిన కూరగాయలు హనుమకొండలో కూడా అదే దారుణం హోటళ్లపై విస్తృతంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

నకిలీ విత్తులపై భారీ వల
వివిధ జిల్లాల్లో విత్తనాల షాపులపై ఆకస్మిక దాడులు రంగంలోకి పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ టాస్క్ ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

రూ. 700 కోట్ల గొర్రెల గోల్మాల్ మరో ఇద్దరి అరెస్టు
విశ్రాంత సిఇఒ, తలసాని మాజీ ఒఎస్టి కల్యాణ్ కుమార్ చంచల్గూడ జైలుకు తరలింపు త్వరలో మరికొందరి అరెస్టుకు అవకాశం

టీ 20 వరల్డ్ కప్ వార్మప్ వెస్టిండీస్ గెలుపు E
ఐసిసి టి 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో విండిస్ ఆస్ట్రేలియాపై 35 పరుగుల తేడాతో విజయం సాధించిది.

నేటి నుంచి మారనున్న రూల్స్
నేటి నుంచి జూన్ నెల ప్రారంభమైంది. అయితే ఆధార్, అప్డేట్, ఎల్పిజి సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి పలు మార్పులు కనిపిస్తాయి.

భారత్ ఆర్థికవృద్ధి 8.2 శాతం
ఆర్బీఐ అంచనాలు అధిగమించిన జిడిపి వృద్ధి కీలక ఎనిమిది రంగాల్లో వృద్ధి 6.2%

విమానానికి బాంబు బెదరింపు
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో కార్యకలాపాలకు అంతరాయం కలి గించింది.

బక్రీద్ ఏర్పాట్లపై నగర కొత్వాల్ సమీక్ష
వచ్చే నెల 17వ తేదీన జరగనున్న బక్రీద్క సంబంధించిన ఏర్పాట్లపై సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం బంజా రాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో గల తన కార్యాలయంలో సమీక్షిం చారు.

హైదరాబాద్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు
ప్రపంచ వరి సదస్సు ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.