Prøve GULL - Gratis
దర్యాప్తు చేపట్టాలి
Praja Jyothi
|August 13, 2024
కంపెనీల ముందు సాగిలపడ్డ ప్రభుత్వం హిండెన్బర్గ్ తాజా నివేదికపై సిపిఐ నేత రాజా
-

హిండెన్ బర్గ్ విడుదల నివేదికపై జెపిసి విచారణ విపక్ష
నేత రాహుల్ గాంధీ డిమాండ్ కార్పోరేట్
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. చిన్న రిటైల్ వ్యాపారుల సంపదకు భద్రత కల్పించే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ అయిన సెబీ సమగ్రత ఆ సంస్థ చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీపడిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, కానీ ఇప్పటికీ ఆమె రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆరోపణలు వెలుగుచూడటంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తోందా? అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ నివేదికతో లక్షలాది మంది భారతీయుల పొదుపులు ప్రమాదంలో ఉన్నాయని.. ఈ అంశంపై విచారణ
Denne historien er fra August 13, 2024-utgaven av Praja Jyothi.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Praja Jyothi

Praja Jyothi
ఈపాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలి..!
ఎంఆర్పికి మించి అమ్మితే చర్యలు తప్పవు పలు దుకాణాలు తనిఖీ చేసిన అధికారులు
1 min
August 03, 2025

Praja Jyothi
సామాజిక న్యాయం కాంగ్రెస్కే సాధ్యం
దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి
2 mins
August 03, 2025

Praja Jyothi
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో శనివారము స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారము ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులు గోపి యాదమ్మ, గోపి రేణుక, గోపి జయమ్మ, గోపి సత్యమ్మ ల ఇండ్ల నిర్మాణం కొరకు మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో పూజ కార్యక్రమం నిర్వహించరు.
1 min
August 03, 2025

Praja Jyothi
శ్రీశైలం నిర్వాసితుల సమస్యపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టుల
- చదువు లేని విద్యార్హతలు లేని వారికి 10 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలి
1 min
August 03, 2025
Praja Jyothi
20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి విడుదల
వారణాసి పర్యటనలో ప్రారంభించిన ప్రధాని మోడీ
1 min
August 03, 2025

Praja Jyothi
పెంబి బ్లాక్కు జాతీయస్థాయిలో కాంస్య పతకం
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
1 min
August 03, 2025
Praja Jyothi
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ భేటీ
చెరువులు, కుంటల పరిరక్షణపై చర్చించిన కమిషన్
1 min
August 03, 2025
Praja Jyothi
మోడీ స్వదేశీ వస్తు నినాదం
ఇతర దేశాలపై ఆధారపకుండా సాగాలి ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు
1 min
August 03, 2025
Praja Jyothi
అత్యారం కేసులో రేవణ్ణకు జీవిత ఖైదు
ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో మాజీప్రధాని దేవేగౌడ మనవడు, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు జీవిత ఖైదు పడింది.
1 min
August 03, 2025

Praja Jyothi
నేడు ఖానాపూర్లో జనహిత పాదయాత్ర
పాల్గొననున్న ఏఐసిసి సభ్యులు తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
1 min
August 03, 2025