CATEGORIES
فئات

అసెంబ్లీలో పాన్ ఉమ్మిన ఎమ్మెల్యే
పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్పీకర్! సిబ్బందితో కలిసి శుభ్రంచేసిన సభాపతి
వారం - వర్జ్యం
తేది: 01-03-2025

నేపాల్లో భూకంపం
భారత్, చైనా, టిబెట్లపైనా ప్రభావం

మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న అమెరికా
అదనపు సుంకాలపై చైనా ఆగ్రహం

అసెంబ్లీలోకి రాకుండా అతిశీ కారు అడ్డగింత
తీవ్ర నిరసనతో స్పీకర్కు లేఖ రాసిన ఢిల్లీ మాజీ సిఎం

రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్లది ముఖ్యపాత్ర
సోలార్ విద్యుదుత్పత్తిలో మహిళలకు సహకరించాలి బ్యాంకర్ల సమావేశంలో డి.సిఎం భట్టి
నా బ్యాగ్లు మోయకండి
మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోకండి కాంగ్రెస్ నేతలకు సూచించిన ఎఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్

అవి మృతదేహాలేనా?
సొరంగంలో కార్మికుల ఆనవాళ్లు గుర్తింపు.. జిపిఆర్ సాయంతో స్కానింగ్ టిబిఎం శకలాల వద్ద మెత్తని భాగాలు వదంతులు నమ్మొద్దన్న కలెక్టర్ సంతోష్
రాష్ట్రానికి నిధుల మంజూరు కిషన్ రెడ్డి నైతిక బాధ్యత
బహిరంగ లేఖలో సిఎం రేవంత్
2న రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ పర్యటన
తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ పర్యటించనున్నారు.
మూడు రాష్ట్రాల్లో కురుస్తున్న మంచు వర్షం
దేశంలోని మూడు రాష్ట్రా ల్లో భారీగా మంచుకురుస్తోంది.

మోడీ సొమ్ములు అడిగామా
• రాష్ట్ర హక్కుల ప్రకారం రావాల్సిన నిధులే కోరుతున్నాం • కిషన్ రెడ్డి అడ్డు కోవడంవల్లే తెలంగాణకు ప్రాజెక్టులు రావడం లేదు

దేశ రక్షణలో యువత కీలకం
హైదరాబాద్లోనే రాకెట్లు, మిసైళ్ల తయారీ: సిఎం రేవంత్ ఘనంగా జరిగిన విజ్ఞాన్ వైభవ్ -25 ప్రదర్శన
టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతిపై వీడని సస్పెన్స్
మృతదేహం అప్పగింతపై కొరవడిన స్పష్టత

భారత్, ఇయు మధ్య స్వేచ్ఛా వాణిజ్యం
యేడాది చివరి నుంచి అమలుకు ఒప్పందం

వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రూ. 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ హర్షం
6న కేబినెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమా వేశం మార్చి 6వ తేదీన నిర్వహించనున్నారు.
రూ. 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద లాస్
స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ప్రభావం

భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో దగ్ధమైన భవనం పొగతో ఊపిరాడక ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు దుర్మరణం
క్యూఆర్ కోడ్ ఇంటర్ హాల్ టిక్కెట్లు
పేపర్ లీకేజిపై వెంటనే సమాచారం

ఐరోపా సమాఖ్యపై తాజాగా 25 శాతం సుంకాలు
హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

పారిశుధ్య కార్మికులతో సిఎం యోగి సహపంక్తి భోజనం
ప్రయాగరాజ్లో 45 రోజులపాటు సాగిన మహాకుంభ్ మహాశివ రాత్రితో ముగిసింది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రివేణి సంగమంలోని అరైలట్వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రునిపైకి డ్రోన్!
ఓ ప్రైవేటు కంపెనీ అరుదైన ప్రయోగం

హిందీవల్లే ఉత్తరాదిలో 25 భాషల కనుమరుగు
తమిళనాడు సిఎం స్టాలిన్ ధ్వజం
'ఇమ్మార్' పరిష్కారానికి న్యాయ నిపుణుల కమిటీ
సిఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో ఇమ్మార్ ప్రతినిధుల భేటీ

కష్టాల్లో ఖజానా!
'అప్పుల వడ్డీలు, వేతనాలకే రూ.13 వేల కోట్లు ఖర్చు
వారం - వర్ణ్యం
వార్తాఫలం

'మహా కుంభ్'తో భారత్ కు కొత్తశక్తి
ప్రజల ఐక్యతకు అది నిదర్శనం మేళాలో లోపాలు జరిగితే ప్రజలు క్షమించాలి: ప్రధాని మోడీ
ఏమీ గుర్తులేదు..మెమొరీ లాస్
జస్టిస్ పిసి ఘోష్ విచారణలో రిటైర్డ్ ఇఎన్సీ మురళీధర్
మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారా?
సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం