CATEGORIES
Categorías
ఆర్టీసీలో రాయితీ టిక్కెట్ల ఉపసంహరణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో తిరిగే ప్రయాణికులకు నూతన సంవత్సరం వేళ ఆర్టీసీ షాక్ ఇచ్చింది.
త్వరలోనే ఓటిటిలోకి మంగళవారం
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మంగళవారం.
అంగన్వాడీల సమస్యలపై స్పందించాలి
వెంటనే వారి సమస్యలపై చర్చించాలి సిపిఎం రాష్ట్రకార్యదర్శి డిమాండ్
వైనాట్ 15 అంటున్న టీ కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత దూకుడు మీదున్న కాంగ్రెస్ అదే జోష్తో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పని చేస్తుంది.
సలార్ కదిలించే ఏమోషన్సూ ఉంటాయి
సలార్' చిత్రంలో యాక్షన్తో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి.
వైసీపీలో టిక్కెట్ల అలజడి
ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
10 ఏళ్లలో 14 దేశాల అవార్డులు
మోదీఅంటే ఒక బ్రాండ్. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు
వంద రోజులు... అగ్ని పరీక్షే
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు.
మోడీ ఛరిష్మా ముందు కాంగ్రెస్ నిలవగలదా!
పార్లమెంట్ ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాకమమైనవి.
ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం
కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి కమిట్మెంట్తో ఇచ్చిన హామీలు అమలు చేయండి
యాదవులకు న్యాయం చేసింది టిడిపి మాత్రమే
జగన్ పాలనలో వారంతా నిర్లక్ష్యానికి గురయ్యారు పాదయాత్రలో యాదవులతో లోకేశ్ భేటీ
ఇందన వనరుల పొదుపుపై నవతరం దృష్టి సారించాలి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సత్యశోధకు పాఠశాలలో గురువారం ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
పులి ఆనవాళ్లు పరిశీలించిన ఫారెస్ట్ ఆఫీసర్లు
బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రం నుండి కొడిచర్ల వెళ్లే దారిలో పులి సంచరిస్తుందనే వార్తలు చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపాయి.
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేహులోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పచ్చిమేతగా అందించాలి.
మూడేళ్ల పాటు రీసెర్చ్.. ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుంది
జలమే జీవం జలమే ఆహారం.. అనే నినాదంతో ఎఫ్ఎఓ ప్రపంచ ఆహార దినోత్సవం సోమవారం నిర్వహించింది.
చెమటోడుస్తున్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి విజయం అత్యంత కీలకంగా మారింది.
వారం రోజుల్లో... రేవంత్ దూకుడు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలు పెట్టి వారం రోజులు పూర్తయింది.
జనసేనలోకి కేశినేని నాని
2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కేశినేని నాని టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు
మరోసారి కరోనా కలవరం..
సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్కును తప్పనిసరి చేసింది.విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్కున్న ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది.
పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క బెటర్ : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకు పడ్డారు.
రేపటి నుంచి ఆర్టీసీ బస్ మహిళలకు జీరో టికెట్లు : ఆర్టీసీ ఎండీ సజ్జనర్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
విభజన చట్టంపై పోరాటానికి చెల్లుచీటి
కేంద్రాన్ని నిలదీయలేక పోతున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను ప పెట్టిన జగన్
ఎన్నికల వరకే రాజకీయాలు
• తరవాత అభివృద్ధి కోసం కృషి • హుస్నాబాద్లో మంత్రి పొన్నం
కెసిఆర్ లేని నాయకత్వాన్ని ఊహించలేం
లోటుపాట్లను ఆలోచించి ముందుకు సాగుతాం: జగదీశ్ రెడ్డి
వైసీపీకి దూరమవుతున్న సొంత సామాజికవర్గం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
పక్కా ప్లాన్ తో జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.
వచ్చే నెల నుంచి 500లకే గ్యాస్
అధికారం చేపట్టిన వెనువెంటనే రెండు గ్యారెంటీ స్కీములను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.500 సిలిండర్ పై దృష్టి పెట్టింది. ఆరు గ్యారంటీ స్కీముల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రవీణ్ పెట్రోల్ బంక్ తీరు పై వినియోగదారుల నిరసన
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపెట్ గ్రామంలో గల ప్రవీణ్ ఫిల్లింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ బంక్ లో వినియోగదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.
బొల్లారం మహిళలకు హెల్ప్ కార్డు అందజేత
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన \"మాంబి మహిళా సేవా సమితి\" ఆధ్వర్యంలో మహిళలకు అన్ని వేళలా సహాయ సహకారాలను అందించేందుకు హెల్ప్ కార్డును అందించడం జరుగుతుందనీ బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ వి.చంద్రారెడ్డి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ అన్నారు
దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, సాండిల్స్ పంపిణీ
చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు 2,75,400 రూపాయల విలువగల స్కూల్ బ్యాగ్స్, సాండిల్స్ ని కొయ్యలగూడెం గ్రామ ఎంపీటీసీ జెల్లా ఈశ్వరమ్మ చేతుల మీదుగా అందజేశారు.