CATEGORIES
Categories
భూమిని అమ్మద్దు.. భూమిని నమ్ముకోవాలి...!
పోడు భూమి పట్టాల పంపిణీ ఇస్థానంలో ఉన్నానంటే సిరికొండ మండల ప్రజలే
ఉచిత ఫోటో వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహణ
మెదక్ పట్టణంలోని న్యూ భారత్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం మెదక్ మండల ఫోటో మరియు వీడియో గ్రఫి వెల్ఫేర్ అస్సోసియేషన్ అధ్వర్యంలో ఉచిత ఫోటో వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు.
ఫర్టిలైజర్ లలో తనికిలు లేవు...
రైతుల పొలాల్లో పెట్టుబడికి సరిపడా పంటలు లేవు
టియుడబ్ల్యుజె ఐజేయు, 143ల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ల సమీక్షా సమావేశం
ఆధిపత్యం కోసం తహతహలాడే జర్నలిస్టుల వైఖరిని ఖండిస్తూ ఐజేయు, టియుడబ్ల్యూజే యూనియన్ల నాయకులు సభ్యులు, సర్కిల్ జర్నలిస్ట్ లతో కలసి వాయపురిలోని నూతనంగా నిర్మించే మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ నిర్మాణం వద్ద మల్కాజిరి సర్కిల్ పరిధిలో జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీయుడబ్ల్యూ జే, ఐజేయు మల్కాజిగిరి బాధ్యత అధ్యక్షులు పేర్కొన్నారు.
పేదలు, రైతులు కెసిఆర్ రెండు కళ్లు
పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
3640 కిమీల పాదయాత్ర సమస్యల పరిష్కారమే జగనన్న సురక్ష
తర్తుర్ లో జగనన్న సురక్షకు అశేష ఆదరణ ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట జడ్పీటీసీ,ఎంపీపీ మండల సచివాలయ కన్వీనర్ నాగార్జున రెడ్డి
దళిత నేతపై కాల్పులు హేయమైన చర్య...!
దళిత నేత చంద్రశేఖర్ ఆజాద్ పై కాల్పులు జరపడం హేయమైన చర్య అని నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సుంకరి అన్నారు
హరితహారం చేపట్టిన బీజేపీ నాయకులు
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మంగా చేప్పట్టిన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం బొల్లారం మున్సిపల్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో మొక్కలను బీజేపీ నాయకులు నాటారు.
సిరికొండ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఏకాదశి పర్వదినం రోజు ఉపవాసం ఉండి భజనలు చేయాలి
సిడికొండ మండల కేంద్రంలో గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉపవాసాలు ఉండి.
వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు
రోగి ప్రాణాలు కాపాడే విషయంలో డాక్టర్లు పడే శ్రమ వర్ణనాతీతం అందుకే డాక్టర్లను దైవ స్వరూపులు గాపోల్చుతారు
కేజీవిల్ ట్రాక్టర్ ఆన్లైన్ మోసాల గూర్చి పోలీసుల అవగాహన సదస్సు
సిరికొండ మండలంలోని నారాయణ పల్లి న్యావనంది గ్రామాలలో బురదలో నడిచే కేజీవిల్ రోడ్లపై నడపొద్దని ఆన్లైన్ మసాల గూర్చి శుక్రవారం సాయంత్రం ఏఎస్ఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు
బోనాల పండుగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
మత సామరస్యానికి కాపాడడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి రాచకొండ కమీషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్
బీజేపీ సంక్షేమ పథకం ఇంటింటికి ప్రచారం
మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రం లో బిజెపి పార్టీ సంక్షేమ పథకాల
జగనన్నతోనే ముస్లిం మైనార్టీలకు ఉన్నత హోదాలు
ముస్లింలు తెదేపా పాలనలో రంజాన్ తోపాకే పరిమితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్, హాజీ షేక్ అబ్దుల్ షుకుర్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
• జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ క్లబ్ కృషి • మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేష్ గౌడ్
మున్సిపాలిటీ స్థలాల అక్రమననుండి రక్షణ కల్పించండి
కార్మికులకు జీవనాధారం కల్పించాలి సిఐటియు
పివి సంస్కరణలే దేశానికి దిక్సూచి
మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహా రావుతీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి బాటలో పయనించిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పీవీ జయంతి సందర్భంగా బుధవారం నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పదిరోజుల పాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి
అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు ఎదగాలన్నదే కోరిక ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నాం
మహా జన శక్తి అభియాన్ కార్యక్రమంను ప్రారంభం
మండల పార్టీ అధ్యక్షులు పాతురి దయాకర్ గౌడ్
అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ధర్నా
అధికారుల బదిలీలు లేవా..
ఇరిగేషన్ అధికారుల ఇష్టారాజ్యం ఏళ్లు కడుస్తున్న మండలంలోని సిస్టవేషణ అధికారులు
నందికొట్కూర్లో ఖాళీగా స్థలం కనబడితే కబ్జా...
పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో శిక్షణ తుదిదశకు నియామక ప్రక్రియ: డిజిపి
ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్ టెన్షన్ నిర్మాణం దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ధాన్యం కొనేటప్పుడు దోపిడే..కొన్న తరువాత దోపిడేనా...
రైతుల ధాన్యం కొనుగోలులో జరిగిన గోల్ మాల్ పై సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాల రైతులతో కలిసి బిజెపి నాయకులు పన్నాల
పోలీస్ సాంగత్యంతో యువత చీకటి జీవితం స్వస్తి
మత్తు పానీయాలకు బానిసలైతే జీవితాలు చిన్నబిన్నం ఘనంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అర్బన్ సీఐ విజయభాస్కర్
దేవస్థానం తోటమాలి కార్మికులకు నెలకు రూ.8వేలు జీతం చెల్లించాలి
శ్రీశైలం మండల తాసిల్దార్. రాజేంద్ర సింగ్ స్పందనకార్యక్రమంలో ఐఎఫ్ టు యు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై. ఆశీర్వాదం తోటమాలి కాంట్రాక్ట్ కార్మికులు కలిసి వినతిపత్రం ఇచ్చారు.
పనితీరు మెరుగు పర్చుకోవాల్సిందే
ప్రజల్లో మంచి మార్కులు రావాల్సిందే ఎల్లో మీడియా దుష్ప్రచారం తిప్పి కొట్టాలి పనితీరు బాగాలేని వారికి ఎమమెల్యే టిక్కెట్లు ఇవ్వలేను జగనన్న సురక్ష వర్క్ షాప్ లో సిఎం జగన్ స్పష్టీకరణ
ఉద్యమాలకు వారధి కే. జయశంకర్
సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో బుధవారం ఉద్యమాలకు వారధి తెలంగాణ చైతన్య క్రాంతి దీపిక ప్రో\" కే. జయశంకర్ 12వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరం కృషి చేయాలి
తుంగతుర్తి ఎంపీటిసి చెరుకు సృజనా పరమేష్