CATEGORIES
Kategorier
నిత్యం కోడిగుడ్డు తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..?
కోడి గుడ్డు ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి.
తిరుమలలో తొలిసారి పవిత్రోత్సవాలు ఎప్పుడు నిర్వహించారు.. ప్రాముఖ్యతలేంటి?
2022 సంవత్సరంలో ఆగస్టు ఏడో తేదీ అంటే శ్రావణ సోమవారం, ఏకాదశి తిథి నుండి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి.
తిరుమల నడకమార్గంలో అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
భజనమండళ్ల గోవిందనామస్మరణతో మార్మోగిన నడకమార్గం
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్ర్యోద్యమం. సుదీర్ఘమైన కాలంతో పాటు ప్రజలు అనేక పోరాట రూపాల ద్వారా ఉద్యమించడంతో 1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్ర్యోదయమయ్యిది
ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలమే భారతదేశ స్వాతంత్య్రం
సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్ర్యోద్యమం
గ్రామాలలో క్రీడా మైదానాలు అవశ్యం
ఒకప్పుడు గ్రామాలలో తొక్కుడు బిల్ల, అష్టా చెమ్మ, కోతికొమ్మచ్చి, గోలీలాట, వామన గుంటలు, కర్ర బిళ్ళ, గిల్లమ్ గోడి, వంగితే దూకుడు, అచ్చన గిల్లలు, కబడ్డీ, కో కో లాంటి సుమారు 60 రకాల క్రీడలు ఆడేవారు.
టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు
భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది
ఆ 5 దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్లినా శని దోషం దూరం..!
ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటారో.. వారంతా శని దేవుడిని ఆరాధించి కొన్ని పరిహారాలు చేస్తారు.
ఇన్ కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చిందో తెలుసా?
అవును... భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో జరిగిన నష్టాలను భర్తీ చేయడానికి ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి లౌకిక వ్యక్తికి తేడా ఏమిటి?
ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ప్రత్యేకించి యువత ఆధ్యాత్మికత పట్ల వ్యతిరేకత ఏర్పరుచుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం వేళ మనస్థాపం ఏకంగా గుడినే కట్టి, తనివితీరా..!!
తిరుమల శ్రీవారి దర్శనం అంటేనే ఒక అద్భుతం. స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధుడు గంటల తరబడి ఆర్తితో ఎదురు చూశారు.
జగనన్న లేఔట్లను పూర్తి చేయాలి : ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి
అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు.
యువశక్తి అమోఘం గవర్నర్ అబ్దుల్ నజీర్
నేటి యువత రేపటి దేశమని కంటే గొప్ప శక్తి లేదని భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగి ఉందని అభివృద్ధి చెందుతున్న దానికి యువత అమూల్య సంపదని భవిష్యత్తును మార్చే శక్తి వీరికి ఉందని దేశాభివృద్ధిలో భాగం కావాలని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు.
క్రీడా తారలు.. అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమన్న ప్లేయర్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం.
కలియుగంలో భక్తిమార్గం ప్రాధాన్యత
కలియుగంలో మనిషి మీద కలి ప్రభావం అధికంగా ఉంటుంది.
భిన్నమైన ఆచారాలను పాటించే కొన్ని ఆలయాలు
భారతదేశం అంటేనే దేవలు కొలువు దీరిన నేలగా భావిస్తారు. అలాంటి ఈ నేల ఎందరో దేవతల నిలయంగా ప్రసిద్ధి చెందింది.
సకాలంలో కాషన్ డిపాజిట్ భక్తులకు చెల్లింపు
శ్రీ మద్ భాగవత ప్రవచనానికి విశేష స్పందన డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
కార్గిల్ సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే..!
కార్గిల్ భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.
కాణిపాకం చైర్మన్ పీఠం దక్కేది ఎవరికి?
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ చైర్మన్ పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఎవరు చైర్మన్ అవుతారన్న చర్చ రసవత్తరంగా జరుగుతుంది.
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
స్విమ్స్ అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, జేఈవో సదా భార్గవి
రైతుకు నెల రోజుల్లో రూ.3 కోట్ల ఆదాయం..
చిత్తూరు టమోటా రైతుకు లాభాల పంట
మంగళకరం.. శుభకరం.. శ్రావణ మాసం!
శ్రావణ మాసం.. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైం దిగా చెప్పవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం.
కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఏడు ఆహార పదార్థాలను తప్పక తినాల్సిందే
ప్రతీదీ కల్తీ జరుగుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం.ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్టరాల్, గుండె సంబంధ వ్యాధుల వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు నిపుణులు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే, పైన పేర్కొన్నవేగాక కిడ్నీలను కాపాడుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఈ కిడ్నీలు శరీరంలోని ద్రవాల సమతుల్యతను నిర్వహిస్తాయి.
డయాబెటిస్ రోగులు దానిమ్మ తినొద్దా?
దానిమ్మ చర్మానికి ఎంతో మేలుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దానిమ్మలో వందలకొద్దీ గింజలు ఉన్నట్టే, ఆ పండుతో మనకు కలిగే లాభాలూ అపారం. దానిమ్మతో జీవితం ఆరోగ్యవంతం అవుతుంది.
శ్రావణంలో శివయ్యకు ఇలా అభిషేకం చేస్తే..రాహు, కేతు దోషాలు తొలగిపోయి..
శ్రావణ మాసంలో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహు, కేతు దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
టీటీడీ చైర్మన్ రేసులో ఆ ఇద్దరు సీఎం మొగ్గు ఎవరి వైపు..!!
టీటీడీకి కొత్త ఛైర్మన్ రానున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది.
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటిలో ఎవరెవరున్నారు? తొలి డ్రాఫ్ట్ రాసింది ఎవరు?
జనవరి 26.. డెబ్భై మూడేళ్ల క్రితం భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టమే (1935) అమలులో ఉండేది.
అభివృద్ధి పధంలో తిరుపతి - ఎమ్మెల్యే భూమన
పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.