CATEGORIES
Kategorier
కాంచీపురం ఇడ్లీ ..గుడిలో ప్రసాదంలా ఉంటది: ఒకసారి తినిచూడండి
ఈ రుచికరమైన కాంచీపురం ఇడ్లీని సాంప్రదాయ ఆలయ నైవే ద్యంగా కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఆవు పాల నుంచి ప్రపంచం మొత్తానికి ఇన్సులిన్..! కొత్త అధ్యయనం
హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆవును భక్తితో చూస్తారు.
కొత్త సర్వే... ముక్క లేకపోతే ముద్ద దిగని వారి సంఖ్య పీక్స్!
దేశం మొత్తం మీద మాంసం కొనుగోళ్లు, ఆహారపు అలవాట్లు, మాంసాహారం, శాఖహార వినియోగం ఏ విధంగా ఉందనే విషయాలను తాజాగా తెలుసుకున్నారంట.
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
అజ్ఞానం వున్న చోట దేవుడుంటాడు.జ్ఞానం వెలుగులు ప్రసరించిన చోట మాయమైపోతాడు.
వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?
ఏపీలో మే నెల మూడవ వారంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా నాలుగవ విడతలో నిజానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే!
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొన్నికీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి.
ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!
మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకన్ పెడుతూ ఉంటాయి.మ్యానిఫెస్టో అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.
పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!
జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజీ \"ఆప్”నకు హెూదా మద్యం విధానం కేసులో కేజ్రివాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు
సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దిరెడ్డి త్వరలోనే షెడ్యూల్ విడుదల.. వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి
వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేం ద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు.
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన 'యోధ' చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 'తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటోంది. అధికార పార్టీ వర్సెస్ రెండు కూటముల మధ్య పోటీ నెలకొంటోంది.
మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట.. జగన్ పై చండ్రనిప్పులు
కర్నూలు జిల్లాను రాజధాని చేశావా జగన్!..జే టాక్స్, జె బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టావు టీడీపీ అధికారంలోకి వస్తానే మెగా డీఎస్సీ.. బనగానపల్లె ప్రజాగళం కు జనసునామీ
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.
టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి.
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఐఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉ న్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ పిలుపు
గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!
ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో..ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం. బలమైన గళం వినిపిస్తోందా?
వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు..
దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది.
శ్రీరామ నీనామ మెంతోరుచిరా..
శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
మాజీ సీఎం రీఎంట్రీ, పెద్దిరెడ్డి ఇలాకాలో?
చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చిన ఫ్యామిలీలో!
సమగ్ర భూసంస్కరణలెప్పుడు?..రాజకీయ వేత్తలు ఆ దిశగా స్పందిస్తారా..?
వలస పాలనలో గ్రామీణ స్వయం పోషక రైతాంగ వ్యవసాయం విచ్ఛిన్నం ఫలి తంగా రైతాంగ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, భూస్వామ్య విధానం, ధనిక రైతాంగ ఒక కొత్త వర్గంగా అభివృద్ధి చెందడం జరిగింది.
ఆధ్యాత్మిక చరిత్రకు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..
రామేశ్వరం అత్యంత ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివున్ని పూజించాడనే నమ్మకం ఉంది.
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం.
గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ ఓ.పి.శ్రీనివాసులు
గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌళి సదు పాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటన్నింగ్ అధికారి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు.
సిద్ధం వర్సెస్ ప్రజాగళం.! ఏపీలో రగులుతున్న రాజకీయ రగడ.!
సిద్ధం పేరుతోనే ఈసారి ఎన్నికలు చుట్టేయాలని జగన్ భావిస్తున్నారు ఏపీలో అధి కార వైసీపీ సిద్ధం అంటోంది. ఆ పేరు పెట్టుకునే ఎన్నికల సభలను చేస్తోంది.
చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు 'వినదగునెవ్వరు చెప్పిన' అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు.
తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్
ముందుగా నూతన కలెక్టర్ గారికి డిఆర్డీ పెంచల కిషోర్, ఇతర అధికారులు స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.