CATEGORIES

ఏపిలో ఘనంగా గణతంత్ర వేడుకలు
Akshitha National Daily

ఏపిలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఇందిరాగాంధీ మైదానంలో జెండా ఆవిష్కరించిన గవర్నర్ ఉగాది నుండే రాష్ట్రంలో 26 కొత్త జిల్లాల పాలన సమపాళ్ల రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆకట్టుకున్న పలురకాల శకటాల ప్రదర్శనలు

time-read
1 min  |
January 27, 2022
కరీంనగర్ అంటే కరోనా భయపడే స్థాయి
Akshitha National Daily

కరీంనగర్ అంటే కరోనా భయపడే స్థాయి

వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి కృషి చేసిన వారిని అభినందించిన మంత్రి గంగుల

time-read
1 min  |
January 27, 2022
పాలకులు.. వ్యవస్థలను గౌరవించాలి
Akshitha National Daily

పాలకులు.. వ్యవస్థలను గౌరవించాలి

ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే కీలకం. అవి సక్రమంగా పనిచేసేలా పాలకులు చూడాలి. వ్యవస్థలను రూపొందించిన పాలకులు వాటిని నిర్వీర్యం చేయడమో లేదా వాటిని పనిచేయకుండా చేయడమో జరుగుతోంది.

time-read
1 min  |
January 27, 2022
యూపిలో చెమటోడుస్తున్న ప్రియాంక
Akshitha National Daily

యూపిలో చెమటోడుస్తున్న ప్రియాంక

సీనియర్లు పార్టీని వీడడడంతో చెరిగిపోతున్న ఆశలు పోటీ బిజెపి, ఎస్పీల మద్యే అంటున్న విశ్లేషకులు

time-read
1 min  |
January 27, 2022
రెండు ఓటీటీలతో అనుష్క శర్మ భారీ డీల్..
Akshitha National Daily

రెండు ఓటీటీలతో అనుష్క శర్మ భారీ డీల్..

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ బాలీవుడ్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగాను రాణిస్తోంది. క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అనుష్క తన సొంత నిర్మాణ సంస్థను నడుపుతోంది.

time-read
1 min  |
January 27, 2022
ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం మన రాజ్యాంగం
Akshitha National Daily

ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం మన రాజ్యాంగం

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశిరచుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం' భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం కెసిఆర్ అన్నారు.

time-read
1 min  |
January 26, 2022
గవర్నర్ తమిళిసైతో చినజీయర్ స్వామి భేటీ
Akshitha National Daily

గవర్నర్ తమిళిసైతో చినజీయర్ స్వామి భేటీ

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజనన్ను త్రిదండి చినజీయర్ స్వామి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌కు ఆహ్వానపత్రం అందించారు.

time-read
1 min  |
January 26, 2022
త్వరలో ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల తొలగింపు
Akshitha National Daily

త్వరలో ఢిల్లీలో కోవిడ్ ఆంక్షల తొలగింపు

త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు తొలగిపోతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందురోజు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు.

time-read
1 min  |
January 26, 2022
ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ
Akshitha National Daily

ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ ఓటు హక్కు వినియోగం పై ప్రతిజ్ఞ చేయించారు.

time-read
1 min  |
January 26, 2022
ఏపిలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు
Akshitha National Daily

ఏపిలో కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు

జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయలు ర్యాలీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

time-read
1 min  |
January 26, 2022
వినూత్నంగా ఆప్ డిజిటల్ మీడియా ప్రచారం
Akshitha National Daily

వినూత్నంగా ఆప్ డిజిటల్ మీడియా ప్రచారం

ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ డిజిటల్ ప్రచారానికి తెరతీశారు. ' కేజీవాల్ కి ఒక అవకాశం' పేరి ట డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిం చారు.

time-read
1 min  |
January 25, 2022
పిఆర్సీపై హైకోర్టులో విచారణ
Akshitha National Daily

పిఆర్సీపై హైకోర్టులో విచారణ

పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది

time-read
1 min  |
January 25, 2022
కేంద్రం దృష్టికి ఎపి పెండింగ్ సమస్యలు
Akshitha National Daily

కేంద్రం దృష్టికి ఎపి పెండింగ్ సమస్యలు

అధికారులతో చర్చలు జరిపిన ఎపి బృందం తక్షణం సమస్యలు పరిష్కరించాలని వినతి పోలవరం పెరిగిన అంచనాల అమోదానికి విజ్ఞప్తి

time-read
1 min  |
January 25, 2022
ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే
Akshitha National Daily

ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే

ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

time-read
1 min  |
January 25, 2022
అగ్రవర్ణ పేదలకు దక్కనున్న ఊరట
Akshitha National Daily

అగ్రవర్ణ పేదలకు దక్కనున్న ఊరట

ఇబిసి రిజర్వేషన్లపై రాష్ట్రాల ఆమోదం సమర్థించిన సుప్రీం కోర్టు

time-read
1 min  |
January 25, 2022
‘జై భీమ్' నిర్మాతలు సూర్య-జ్యోతికకు 'గ్లోబల్ ఆస్కార్'
Akshitha National Daily

‘జై భీమ్' నిర్మాతలు సూర్య-జ్యోతికకు 'గ్లోబల్ ఆస్కార్'

సూర్య-జ్యోతికలను గ్లోబల్ ఆస్కార్న్ వరించింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. 'జై భీమ్' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సూర్య.. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు.

time-read
1 min  |
January 21, 2022
రివర్స్ పీఆర్సీ అంటూ కదం తొక్కిన ఎపి ఉద్యోగులు
Akshitha National Daily

రివర్స్ పీఆర్సీ అంటూ కదం తొక్కిన ఎపి ఉద్యోగులు

జగన్ విధానాలపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ల ముందు ఆందోళనలతో ఉద్రిక్తత ఎక్కడికక్కడే ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు కలెక్టరేట్ ముందుకు రాకుండా ముందే నిర్బంధాలు

time-read
1 min  |
January 21, 2022
షీ టీంతో...మహిళలకు భద్రత
Akshitha National Daily

షీ టీంతో...మహిళలకు భద్రత

ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలపై స్వచ్చంద సంస్థల మహిళా ప్రతినిధులు, మహిళా ఉద్యోగులకు అవగాహన జూమ్ యాప్ ద్వారా అవగాహన కల్పించిన షీ టీమ్ పోలీసులు సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచన సిఐ రాజశేఖర్ గౌడ్

time-read
1 min  |
January 22, 2022
విశాఖ ఏజెన్సీలో చలిపులి
Akshitha National Daily

విశాఖ ఏజెన్సీలో చలిపులి

గజగజ వణుకుతున్న మన్యం విశాఖను కప్పేసిన మంచుదుప్పటి

time-read
1 min  |
January 23, 2022
రామన్నపేట జవాను తీవ్ర గాయాలు
Akshitha National Daily

రామన్నపేట జవాను తీవ్ర గాయాలు

తెలంగాణ చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంక టాపురం మండలంలోని కర్రీగుట్టల వద్ద మంగళవారం తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

time-read
1 min  |
January 19, 2022
యూపిలో ఆయారామ్ గయారాలు
Akshitha National Daily

యూపిలో ఆయారామ్ గయారాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు.

time-read
1 min  |
January 21, 2022
బ్రాండ్ చౌరస్తాగా కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా
Akshitha National Daily

బ్రాండ్ చౌరస్తాగా కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా

ఇటీవల ఆయన విగ్రహానికి , చౌరస్తాకు వాల్ పోస్ట లు అతికిస్తుండడంతో అజాదికా అమృత్ మనూ త్సవంలో భాగంగా మంగళవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ కమీషనర్ రామంజలరెడ్డిల ఆధ్వర్యంలో అతికించిన వాల్ పోస్టర్లను తొలగించి శుద్ధి చేశారు.

time-read
1 min  |
January 19, 2022
మంచుదుప్పటిలో సింహగిరి
Akshitha National Daily

మంచుదుప్పటిలో సింహగిరి

విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు..లంబసింగిని తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

time-read
1 min  |
January 23, 2022
ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది
Akshitha National Daily

ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది

కోవిడ్, ఫీవర్ సర్వే, దళిత బంధు పై నిజామాబాద్ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోవిడ్ ఆంక్షలు, ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

time-read
1 min  |
January 23, 2022
ప్రగతి భవన్ వద్ద జేసీ హల్ చల్
Akshitha National Daily

ప్రగతి భవన్ వద్ద జేసీ హల్ చల్

సీఎం కేసి ఆరు కలవాలంటూ హంగామా అనుమతి లేకపోవడంతో అనుమతించని పోలీసులు

time-read
1 min  |
January 20, 2022
ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్లో పొగలు
Akshitha National Daily

ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్లో పొగలు

విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు ఒక గంట పాటు రైలుని నిలిపివేశారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు.

time-read
1 min  |
January 22, 2022
జాతీయ యుద్ధ స్మారక జ్యొతిలో అమర్‌జవాన్ జ్యోతి విలీనం
Akshitha National Daily

జాతీయ యుద్ధ స్మారక జ్యొతిలో అమర్‌జవాన్ జ్యోతి విలీనం

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని దానికి సమీపంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో శుక్రవారం విలీనం చేశారు.

time-read
1 min  |
January 22, 2022
ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక తీర్పు
Akshitha National Daily

ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక తీర్పు

దినేశ్ యాదవ్ కు ఐదేళ్ల జైలు శిక్ష శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడి

time-read
1 min  |
January 21, 2022
జిల్లాలో కరోనాకు 51 ఆస్పత్రుల గుర్తింపు
Akshitha National Daily

జిల్లాలో కరోనాకు 51 ఆస్పత్రుల గుర్తింపు

కొవిడ్ చికిత్స అందిం చేందుకు వీలుగా జిల్లాలో 51 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించామని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ వెల్లడించారు.

time-read
1 min  |
January 19, 2022
కాకతీయ రాజుల కోటకు కొత్తకళ..
Akshitha National Daily

కాకతీయ రాజుల కోటకు కొత్తకళ..

6.5 కోట్లతో అభివృద్ధి పనులు.. ఎమ్మెల్యే నరేందర్ కృషితో వెలుగు జిలుగుల్లో ఖిల్లా

time-read
1 min  |
January 23, 2022