CATEGORIES
Kategorier
నా ఓటు ఎవరో వేశారు ..కంటతడి పెట్టిన యువతి
కుప్పం పాతపేటలో 163 బూతుకు చెందిన తన ఓటు వేరొకరు వేశారని గాయత్రి అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది
పోలింగ్ కేంద్రంలోనే ప్రచారాలు
పోలింగ్ కేంద్రాల వద్ద నామమాత్రంగా పోలీసుల భద్రత ఏర్పాటు చేయడంతో వైసిపి నాయకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు
చెరివి 231 పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విద్యుత్ షాక్
సత్యవేడు మండల పరిధిలోని చెరివి గ్రామంలో 231 పోలింగ్ కేంద్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది
తిరుచ్చి వాహనంలో విహరించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరాములు
పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రాములు వారు, హనుమంతులు వారు సోమవారం బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
మోడీ నామినేషన్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాల్గోనున్నారు
సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతోమేలు
తమ ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రపంచం రాష్ట్రం వైపు చూస్తోందని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.
తండ్రికి పదవులు... కొడుక్కి ఆస్తులు...
• ఏ వ్యాపారం చేసి ఆస్తులు కూడబెట్టారో • ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డీలు చెప్పాలి • జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు
అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భూ భక్ష పథకం మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదని అభ్యర్థుల ఆందోళన
తంబళ్లపల్లి శాసనసభ స్థానానికి తాము సమర్పించిన నామినేషన్లు ఆమోదించినప్పటికి డిక్లరేషన్ పత్రాలను సాయంత్రం 5 గంటలైనా ఇవ్వలేదని వివిధ పార్టీల అభ్యర్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు.
బర్డ్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల పరిశీలన
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుణ్ణి 2తీను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులు శుక్రవారం సందర్శించారు.
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్
శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
34 నామినేషన్లకు 12 ఆమోదం
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
తంబళ్లపల్లి మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు కవిత మన్నికేరి శు క్రవారం పరిశీలించారు.
ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు
సత్యవేడు మండల పరిధిలోని ఇరుగుళం గ్రామ పంచాయతీలో శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయంలో కోలాహలంగా శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది.
శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం
సామాజిక వసతుల కల్పనలో భాగంగా శ్రీసిటీలో నూతనంగా కమ్యూనిటీ గ్రంధాలయం, క్రికెట్ మైదానంలను ప్రారంభించారు.
జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో కేవీబీ పురం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కే. సూర్య ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు.
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ దక్కర్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు
యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్'
- ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు వేమూరి రవి
ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత
ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది.
సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
- వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హితవు
ఉమ్మడి రాష్ట్ర బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో హైదరాబాదులోని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకు లైన బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో బ్రాహ్మణులతో సమావేశం కావడం జరిగింది.
అధికార పార్టీకి వర్తించని ఎన్నికల చట్టం
- ఆర్.ఓ కార్యాలయం లోనికి కారులో వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సతీమణి దుర్గ
ఎస్వీయూలో క్యాన్సర్పై అవగాహన సదస్సు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో పాపులేషన్ స్టడీస్ మరియు సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య చంద్రశేఖరయ్యా మరియు మహిళా అధ్యయన మరియు విస్తరణ కేంద్రం డైరెక్టర్ ఆచార్య సాయి సుజాత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ తిరుపతి వారి సౌజన్యంతో శ్రీనివాస ఆడిటో క్యాన్సర్ రియంలో సోమవారం మరియు హెచ్ పి వి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది
ఇండియా వేదికతో దేశ భవిష్యత్
ఎపిసిసి అధ్యక్షులు వైఎస్. షర్మిల
బాలికలదే పైచేయి!
* ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. * ఉత్తీర్ణులైన 86.69 శాతం మంది విద్యార్థులు * బాలుర ఉత్తీర్ణత: 84.32, బాలికల ఉత్తీర్ణత: 89.17 శాతం
జగన్ అంటే...అహంకారం
- జగ్గంపేట ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు
యువతకు ఉపాధి కల్పిస్తాం..!
ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మన బిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.
తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు