Prøve GULL - Gratis
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎంత మారాయి మహిళల జీవితాలు
Grihshobha - Telugu
|August 2022
కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.
కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.
2018 మే 19న 21,600 నాటికల్ మైల్స్ అనగా 216 వేల సముద్రపు మైళ్లు ప్రయాణించి తిరిగొచ్చారు. ఈ యాత్రకు దాదాపు 254 రోజులు పట్టింది. ఈ ఆరుగురు నేవీ మహిళా అధికారులు దీని ద్వారా చరిత్ర పుటలకెక్కారు.
2018 మే 21న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోలాండ్, దక్షిణ ఆఫ్రికా గుండా గోవా చేరు కున్నారు. వారి ముందుకి కూడా పురుషులకు ఎదురైనట్లే అనే సవాళ్లు వచ్చాయి. కానీ వాళ్లు తీవ్రంగా ఎదురొడ్డి గెలిచారు. ఇది నేటి మహిళల మారుతున్న ఇమేజ్. ఆటంకాలను తిప్పి కొట్టి విజేతలవుతున్నారు.
భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అయ్యింది. స్వాతంత్ర్యానికి ఏడు దశకాలు గడిచాక మహిళల జీవితంలో అనేక మార్పు లొచ్చాయి. వారి పరిస్థితి మెరుగైంది. వారికి హక్కులు లభించాయి. బంధనాల నుంచి విముక్తి పొందగలిగారు. అనేక రకాల హక్కుల కోసం పోరాడి అనేక విజయాలు దక్కించుకున్నారు.
అనేక రంగాల్లో పురుషులకు పోటీగా నిలిచారు. కానీ మరో కోణంలో తరతరాల వేధిం పుల యాతన మాత్రం ఇంకా భరించాల్సి వస్తోంది. ఇప్పటికీ ద్వితీయ శ్రేణిగా, ఇంకా శారీరక వేధింపు లకు గురవ్వాల్సి వస్తోంది. ఈనాటికీ వారి పిడికిలి ఖాళీగానే ఉంది. రండి ఈ 75 ఏళ్లలో మహిళల జీవితాల్లో ఏ పాటి మార్పులొచ్చాయో చూద్దాం.
సానుకూల మార్పులు : సమాజం, కుటుంబంలో మహిళల స్థితిలో నిదానంగానైనా అనేక సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి.
విద్యావంతురాలైన నారీ
తన అస్తిత్వాన్ని గుర్తించి, సమర్థతను నిరూ పించుకోడానికి ఒక మహిళకు విద్య ముఖ్యమైనది. హక్కులు, కర్తవ్యాలను తెలుసుకోవాలి. ఎదగటానికి భయపడకూడదు. మహిళల ప్రగతిలో విద్య పాత్ర పెద్దదే. చదువుతోనే జాగృతి లభించింది. వారు పాతకాలపు పౌరాణిక ఆలోచనల నుంచి బయటికొస్తున్నారు. తమ హక్కులపై అవగాహన పొందుతున్నారు. చదువుకున్నాక ఉద్యోగానికై బయటికి వెళ్తున్నారు. పురుషాధిక్య సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకొని ఆర్థికంగానూ స్వతంత్రులవుతున్నారు.
Denne historien er fra August 2022-utgaven av Grihshobha - Telugu.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Grihshobha - Telugu
Grihshobha - Telugu
కొత్త పని కొత్త పాత్ర
కంగనా సుప్రసిద్ధ నటిగా పేరొందిన తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికే ఆమె సమయం సరిపోతోంది.
1 min
October 2025
Grihshobha - Telugu
100 వ సినిమా
ఎప్పుడూ హుషారుగా ఆనందంగా ఉండే అక్కినేని నాగార్జున 'కుబేర', 'కూలీ' సినిమాలు చేసి శెహభాష్ అనిపించుకున్నారు.
1 min
October 2025
Grihshobha - Telugu
కనిపించడం అవసరం
జాక్వెలినికి ప్రధాన పాత్రలు లభించడం దాదాపు ఆగిపోయింది.
1 min
October 2025
Grihshobha - Telugu
హాట్ అండ్ బోల్డ్
రాగిణి ఎం ఎం ఎస్ 2 సినిమాలో సన్నీ లియోన్ చేసిన పాత్రలో ఎలా రెచ్చిపోయారో తెలుసు కదా!
1 min
October 2025
Grihshobha - Telugu
కొత్త అనుభవంతో నటిస్తాను- అనుష్క శెట్టి
అనుష్క నటించిన తాజా సినిమా 'ఘాటి' ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
2 mins
October 2025
Grihshobha - Telugu
హుందాతనంతో 'స్టయిలిష్' లుక్!
హుందాతనంతో 'స్టయిలిష్' లుక్!
1 min
October 2025
Grihshobha - Telugu
మన సమయం వస్తుంది.
సునీల్ శెట్టి కుమారుడు అహాన్ తన మొదటి చిత్రం 'తడప్' తోనే 'ఉత్తమ పురుష నటుడు' అవార్డును గెలుచుకున్నాడు.
1 min
October 2025
Grihshobha - Telugu
బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ అంటే ఏమిటి?
క్రీమ్ల మధ్య తేడా, వాటిని ఎలా ఉపయోగించాలో బ్యూటీ నిపుణుల నుండి తెలుసుకోండి.
2 mins
October 2025
Grihshobha - Telugu
ఆన్లైన్ షాపింగ్ మోజు ?
ఇటీవల కాలంలో పెరుగు తున్న ఆన్లైన్ షాపింగ్లో మీరు మోస పోకుండా ఉండాలంటే ఎలా? మీరు తెలివిగా షాపింగ్ చేయాలంటే? ఇది మీ కోసమే.....
2 mins
October 2025
Grihshobha - Telugu
దీపావళి స్వీట్లు
దీపావళి స్వీట్లు
1 min
October 2025
Translate
Change font size
