Try GOLD - Free
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఎంత మారాయి మహిళల జీవితాలు
Grihshobha - Telugu
|August 2022
కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.
కొన్నాళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కింద తయారైన తారిణీ నౌకలో ప్రయాణించి ఆరుగురు మహిళా అధికారులు ఒక సాహస కార్యంతో చరిత్ర సృష్టించారు. 2017 సెప్టెంబర్ 19న ఐశ్వర్య, ఎస్.విజయ, వార్తికా జోషీ, ప్రతిభా జామ్వాల్, సి.స్వాతి, పాయల్ గుప్తా ఐఎన్ఎస్ తారిణీలో ప్రయాణం మొదలుపెట్టారు.
2018 మే 19న 21,600 నాటికల్ మైల్స్ అనగా 216 వేల సముద్రపు మైళ్లు ప్రయాణించి తిరిగొచ్చారు. ఈ యాత్రకు దాదాపు 254 రోజులు పట్టింది. ఈ ఆరుగురు నేవీ మహిళా అధికారులు దీని ద్వారా చరిత్ర పుటలకెక్కారు.
2018 మే 21న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పోలాండ్, దక్షిణ ఆఫ్రికా గుండా గోవా చేరు కున్నారు. వారి ముందుకి కూడా పురుషులకు ఎదురైనట్లే అనే సవాళ్లు వచ్చాయి. కానీ వాళ్లు తీవ్రంగా ఎదురొడ్డి గెలిచారు. ఇది నేటి మహిళల మారుతున్న ఇమేజ్. ఆటంకాలను తిప్పి కొట్టి విజేతలవుతున్నారు.
భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అయ్యింది. స్వాతంత్ర్యానికి ఏడు దశకాలు గడిచాక మహిళల జీవితంలో అనేక మార్పు లొచ్చాయి. వారి పరిస్థితి మెరుగైంది. వారికి హక్కులు లభించాయి. బంధనాల నుంచి విముక్తి పొందగలిగారు. అనేక రకాల హక్కుల కోసం పోరాడి అనేక విజయాలు దక్కించుకున్నారు.
అనేక రంగాల్లో పురుషులకు పోటీగా నిలిచారు. కానీ మరో కోణంలో తరతరాల వేధిం పుల యాతన మాత్రం ఇంకా భరించాల్సి వస్తోంది. ఇప్పటికీ ద్వితీయ శ్రేణిగా, ఇంకా శారీరక వేధింపు లకు గురవ్వాల్సి వస్తోంది. ఈనాటికీ వారి పిడికిలి ఖాళీగానే ఉంది. రండి ఈ 75 ఏళ్లలో మహిళల జీవితాల్లో ఏ పాటి మార్పులొచ్చాయో చూద్దాం.
సానుకూల మార్పులు : సమాజం, కుటుంబంలో మహిళల స్థితిలో నిదానంగానైనా అనేక సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి.
విద్యావంతురాలైన నారీ
తన అస్తిత్వాన్ని గుర్తించి, సమర్థతను నిరూ పించుకోడానికి ఒక మహిళకు విద్య ముఖ్యమైనది. హక్కులు, కర్తవ్యాలను తెలుసుకోవాలి. ఎదగటానికి భయపడకూడదు. మహిళల ప్రగతిలో విద్య పాత్ర పెద్దదే. చదువుతోనే జాగృతి లభించింది. వారు పాతకాలపు పౌరాణిక ఆలోచనల నుంచి బయటికొస్తున్నారు. తమ హక్కులపై అవగాహన పొందుతున్నారు. చదువుకున్నాక ఉద్యోగానికై బయటికి వెళ్తున్నారు. పురుషాధిక్య సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకొని ఆర్థికంగానూ స్వతంత్రులవుతున్నారు.
This story is from the August 2022 edition of Grihshobha - Telugu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Grihshobha - Telugu
Grihshobha - Telugu
బలమైన ప్రాజెక్టు
'లీసా' సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర అనన్య నాగళ్ల ఎప్పుడూ చేయ లేదనిపించింది. హీరోయిన్గా ఇలాంటి సినిమాలు అరుదుగా దక్కుతాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
మంచి అవకాశాలు
ఒక నటిగా హీరోయిన్ కృతిశెట్టి ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడుతుంది.
1 min
May 2026
Grihshobha - Telugu
యువత ‘ప్రేమ' తో అనుభూతి చెందుతుంది.
'సయారా గర్ల్' అనీత్ చెబుతున్న ప్రకారం నేటి యువత ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
1 min
May 2026
Grihshobha - Telugu
జెన్ జీ ను త్రేతాయుగానికి పంపించే ఏర్పాట్లు
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కాషాయ ప్రేమలో మునిగిపోయింది.
1 min
May 2026
Grihshobha - Telugu
'కాగ్నిటివ్ ఓవర్ లోడింగ్' అంటే?
ఎక్కువ పని, సమయం తక్కువగా ఉన్నప్పుడు కొంత పని అసంపూర్ణంగా మిగిలిపోతుంది. మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురై మీరు ఒత్తిడికి లోనైతే అప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.
2 mins
May 2026
Grihshobha - Telugu
మంచి విజయం
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన 'రాకాస' జో స్టూడియోస్ సమర్పణలో నీహారిక కొణిదెల నిర్మించగా అన్ని ఏరియాల్లో, బ్రేక్ ఈవెన్ సాధించింది.
1 min
May 2026
Grihshobha - Telugu
పంజాబీ సంగీతానికి దుర్గతి పట్టిస్తున్న రాపర్లు
పంజాబీ జానపద గీతాలు, సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.
1 min
May 2026
Grihshobha - Telugu
తమిళ చిత్రం: "టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
తమిళ చిత్రం: \"టి ఎన్ 2026 తంగ నచ్చత్తిరమ్”
1 min
May 2026
Grihshobha - Telugu
పెళ్లి వేడుకల్లో “మ్యూజికల్ ఫేరే' ట్రెండ్
వివాహం అంటేనే ఏడడుగులు. ప్రస్తుత ఆధునిక కాలంలో వివాహం జీవితంలో ఓ అపూర్వ ఘట్టమని, అందుకు తాహతుకు మించి ఖర్చు పెడుతూ, దాన్ని ఓ చిరకాల స్మృతిగా మార్చుకోవడానికి కొత్త పోకడలు పోతున్నారు. అందులో బాగంగానే, ఏడడుగుల బంధం మరింత ఆకర్షణీయంగా, చిర స్మరణీయంగా ఉండాలంటే దానికి సంగీతం జోడిస్తే, అదే మ్యూజికల్ ఫేరే.
1 min
May 2026
Grihshobha - Telugu
డెకాయిట్ పెద్ద హిట్ మృణాల్ ఠాకూర్
'ముఖే కుచ్ కెహాతీ...యే ఖామోషియాన్', 'కుంకుమ్ భాగ్య' సీరియల్స్ నుండి హిందీ సినిమా, ఆ తర్వాత తెలుగు సినిమాకు విస్తరణ, హెచ్చింపులతో మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.
2 mins
May 2026
Translate
Change font size
